కర్నాటక హర్ష హత్యను నిరసిస్తూ తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హర్షకు ఆత్మశాంతి కలగాలంటూ నిర్మల్ జిల్లా సోనాలలో హిందూ వాహిని, బజరంగ్దళ్, వి.హెచ్.పి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగి... Read more
గోరక్షక్ కార్యకర్తలపై ముస్లిం మూక దాడిని నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సదన్ చౌరస్తాలో జరిగిన రాస్తారోకోలో సుభాష్ చందర్, విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రసార్ ప్రాంత్ సహ సమయోజ... Read more
స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నో హిందూ నర సంహారాలలో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉదంతం ఒకటి. హిందూ కార్యకర్తలను వెతికి మరీ హత్య చేసిన ఉదంతాలు దేశమంతా జరిగాయి, జరుగుతున్నాయి. కేరళ, బెంగాలు రాష... Read more
హైదరాబాద్ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి చోటుచేసుకున్న... Read more
‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి’’ అని హిందువులను బెదిరించిన రాజ్ కోట్ కు చెందిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ మోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రపతి శి... Read more
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ – మాఫియా డాన్ సహా పలు ముఠాలతో నవాబ్ కు ఆర్థిక లావాదేవీలు
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉందనే ఆరోపణలతో 8 గంటలపాటు విచారించిన అధికారులు అరెస... Read more
బీజేపీ నాయకురాలు, న్యాయవాది ప్రసన్నపై దాడి – మొహంపై తీవ్రగాయాలు – ఆస్పత్రిలో చికిత్స
బీజేపీ నాయకురాలు, న్యాయవాది ప్రసన్నపై దాడి జరిగింది. తోటి న్యాయవాదులే ఆమెపై భౌతికదాడికి దిగారు. మల్కాజ్ గిరి కోర్టు ఆవరణలో ఉన్న తనతో కొందరు ఘర్షణకు దిగారని..మేకల శ్రీనివాసయాదవ్ అనే వ్యక్తి చ... Read more
చాక్లెటిచ్చి లోబర్చుకున్నాడు – పదిహేనేళ్లకే పారిపోయింది : మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పని కథ
ఒక మైనర్ బాలిక కుటుంబం ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో నివసిస్తోంది. ఆమె 30 డిసెంబర్ 2021న కనిపించకుండా పోయింది. అదే రోజు అమపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ మైనర్ బాలిక తం... Read more
విరాళాల్ని సొంతానికి వాడుకుని అడ్డంగా బుక్కైన రాణాకు మద్దతుగా నిద్రలేచిన ఉదారవాదులు – దేశంపై విషం చిమ్ముతున్న ముఠా
పేదలపేరిట విరాళాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్న రాణా ఆయూబ్ కు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉదారవాదులు, కుహనా లౌకికశక్తులు, సంస్థలు బయల్దేరాయి. ఓ కాలమిస్టును దేశం వేధిస్తోందంటూ అసత్య ప్రచ... Read more
కర్నాటకలో బజరంగదళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, ఆసిఫ్, రిహాన్ గా గుర్తించ... Read more
ఈ దేశం ఇప్పుడు పాకిస్తాన్ లా మారిపోయింది – మీరు దేశం వదిలి వెళ్లండి – రాజ్కోట్ న్యాయవాది సోహిల్ హుస్సేన్ వీరంగం
హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వీరంగం చేసిన గుజరాత్ రాజ్ కోట్ కు చెందిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివాజీ జయంతి సందర్భంగా హిందువులు నిర్వహించిన శోభాయాత్రలో... Read more
హర్ష హత్యకేసులో ముగ్గురి అరెస్ట్ – నిపురు గప్పిన నిప్పులా శివమొగ్గ – కర్నాటకవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు
బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యతో ప్రశాంతంగా ఉండే కర్నాటకలోని శివమొగ్గ భగ్గుమంది. నగరంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అయినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్ని అదుపుచేయడం కోసం పోలీసులు త... Read more
సమాజ్ వాదీ చీఫ్ , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఫిర్యాదుతో ఈటావా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదివారం నాటి మూడో వ... Read more
వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం – మరోసారి దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. పులివెందులలోనే అధికారులు విచారణ మొదలుపెట్టారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. గతేడాది ఆగస్టులో కో... Read more
దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసులో లాలూను ఇప్పటికే దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్షల్ని ఖరారు చేసింది. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా విధ... Read more
దిల్సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన వారికి నివాళులు – ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలని ATF డిమాండ్
దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం నుండి బాంబు పేలుళ్లు జరిగిన రాజీవ్ చౌక్ (21 ఫిబ్రవరి 2013 రోజున) వరకు ATF( Anti Terrorism Forum) ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నాడు బాంబు పేలుళ్ళలో గా... Read more
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో సోదరుడు, కన్నతండ్రిని కళ్లముందే పోగొట్టుకున్న దురదృష్టవంతుడు యశ్ వ్యాస్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిం... Read more
కర్నాటకలో బజరంగదళ్ కార్యకర్త దారుణ హత్య – హిందూసంస్థల ఆందోళనలు – శివమొగ్గలో 144 సెక్షన్
కర్నాటకలో మొదలైన హిజాబ్ గొడవ ఓ హిందూ కార్యకర్త హత్యకు దారితీసింది. శివమొగ్గలో బజరంగదళ్ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. 26 ఏళ్ల హర్షను దుండగులు పొట్టనపెట్టుకున్నారు. అత్యంత దుర్మార్గంగా అతన్... Read more
ఖలిస్తాన్ స్వతంత్ర దేశం కావాలని, దానికి పీఎం కావాలని కేజ్రీవాల్ ఆకాంక్ష- కుమార్ విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అతని మాజీ సహచరుడు, కవి అయిన కుమార్ విస్వాస్ చాలా భయంకరమైన ఆరోపణ చేసాడు. కేజ్రీవాల్ ఖలిస్తాన్ వాదులతో కుమ్మక్కు అయ్య... Read more
తిలకం, కుంకుమ తొలగించమని విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు – కర్ణాటక విద్యాశాఖ మంత్రి
తిలకం, కుంకుమ, బిందీ, సింధూరం వంటి వాటిని పెట్టుకున్న విద్యార్థులను స్కూలు, కాలేజీల్లోకి రానివ్వకుండా అడ్డుకునే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి నగేష్ హెచ్... Read more
రూపేశ్ పాండే కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఝూర్ఖండ్ లో నిరసనలు – నిందితులను వదిలేసి తమపై కేసులు పెడ్తున్నారంటున్న హిందూసంఘాలు
జార్ఖండ్ హజారీభాగ్ లో హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన షఫీ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూపేష్ పాండే అనే యువకుడు మూకదాడికి బలైన తరువాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థిత... Read more
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ కు పదవీగండం? – ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన పదవిలో క్రిస్టినా
ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్ల... Read more
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష – ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం తొలిసారి
దేశ చరిత్రలోనే తొలిసారి ఏకంగా 38 మంది దోషులకు ఉరిశిక్ష పడింది. సంచలనం రేపిన 2008నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులందరికీ శిక్ష విధిస్తూ గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ... Read more
కర్నాటక హిందూ విద్యార్థులను ‘హిందు టెర్రరిస్టులు” అన్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్ – ముంబైలో కేసు నమోదు
వివాదాస్పద జర్నలిస్ట్ రాణా ఆయూబ్ పై మరో కేసు నమోదైంది. ఉడిపి కళాశాలలో హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులను హిందూ ఉగ్రవాదులు అన్నందుకు ఆమెపై పలువురు ఫిర్యాదు... Read more
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదు – అక్కడ వ్యక్తి గుర్తింపు మతపరమైన గుర్తింపు కారాదు – తస్లీమా నస్రీన్
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదని…అసలు హిజాబ్ ఆణచివేతకు చిహ్నమని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. కర్నాటకలో హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆమె స్పంది... Read more