జమ్ముకశ్మీర్లో ఒకే రోజు మూడు చోట్ల దాడులు – ఓ కశ్మీరీ పండిట్ సహా జవానును పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ హింసకు తెగబడ్డారు. ఒకేరోజు మూడుచోట్ల దాడులు చేశారు. షోపియాన్ జిల్లా చోటోగ్రామ్ లో ఓ కశ్మీర్ పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు అతన్ని కాల్చారన్న సమాచారంతో... Read more
సంజయ్ రౌత్ ఆస్తులు సీజ్ – పత్రాచాల్ కుంభకోణం కేసులో ఆస్తులు అటాచ్ చేసినట్టు వెల్లడించిన ఈడీ
శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. వేల కోట్ల విలువైన పత్రా చాల్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ చర్యకు దిగింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. రౌత్... Read more
22 యూట్యూబ్ చానల్స్ పై నిషేధం – దేశ సమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా ప్రసారాలుండడమే కారణం
మరికొన్ని యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝలిపించింది. దేశసమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ ఇప్పటికే 320 యాప్స్ ను నిషేధించిన కేంద్రం…తాజా 2021 ఐటీ నిబంధనల... Read more
కరౌలీ మత ఘర్షణపై విచారణ – ముందుగానే హెచ్చరించిన పీఎఫ్ఐ – ఘర్షణలో పీఎఫ్ఐ పాత్ర కోణంలో దర్యాప్తు
నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్ర... Read more
గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి కేసులో ఏటీఎస్ దర్యాప్తు – ముంబైలో ముర్తజా అబ్బాసీ ఇంటికి వెళ్లిన అధికారుల బృందం – మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ముర్తజా
గోరఖ్ పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించ... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
ఆదిలాబాద్ సోనాలలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక యువకుడు ఆడ్డుకున్నారు. పెద్దసంఖ్యలో గోవుల్ని కబేళాకు తరలిస్తున్నారని వారికి సమాచారం అందింది. దీంతో రోడ్డుపైకి చేరుకున్న వారంతా వాహనాన్... Read more
ప్రధానిని చంపేస్తామంటూ ఓ ఆగంతుకుడు సాక్షాత్తూ ఎన్ఐఏకు పంపిన మెయిల్ కలకలం రేపుతోంది. మోదీ మాత్రమే కాక వేలాదిమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నామని మెయిల్లో పేర్కొన్నాడు. ఎన్ఐఎ ముంబై బ్రాంచ్ కు... Read more
ఏప్రిల్ 3న నవ్రే వేడుకలు – కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్... Read more
శ్రీశైలంలో కర్నాటక భక్తులకు, స్థానిక దుకాణదారుకు గొడవ – ఆగ్రహంతో దుకాణాలను తగులబెట్టిన భక్తులు
ప్రసిద్ధ శైవక్షేత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణతో అట్టుడికింది. టీ దుకాణం దగ్గర మొదలైన చిన్న గొడవ విధ్వంసానికి దారి తీసింది. దేవాలయం సమీపంలోని దుకాణాలను కర్నాటకకు చెందిన కొందరు భక్తులు తగులబెట్టార... Read more
ఏపీకి చెందిన ఐఏఎస్ లకు కోర్టుధిక్కరణకేసులో శిక్ష విధించింది ధర్మాసనం. మొత్తం 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్ ప్రాంగణాల్లో, ఇతర ప... Read more
ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐదుగురు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ – ఇద్దరి అరెస్ట్
హిజ్బుల్ ముజాహిదీన్, జమాత్ ఇ ఇస్లామీ, ఇస్లామిక్ స్టేట్తో సహా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన ఐదుగురు ఉద్యోగులను జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో... Read more
హిందూ దేవీదేవుళ్లను అవమానించే యూజర్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయరు – ట్విట్టర్ పక్షపాత ధోరణిని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించిన అకౌంట్పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప... Read more
మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కులంవాడినని చెప్పుకుని నమ్మించాడు. 5 లక్షలుకూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్య... Read more
లండన్ వెళ్లకుండా రాణాఆయూబ్ ను అడ్డుకున్న అధికారులు – ముంబై విమానాశ్రయంలో నిలిపేసిన ఈడీ
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణాఆయూబ్ ను లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు. లండన్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను… ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుక... Read more
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ నేతకు శిక్ష – బంధు టిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు బంధు టిర్కీకి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, 3 లక్షల జరిమానా విధిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. బంధు 2... Read more
బీజేపీ గెలిచిందని సంబరాలు చేసుకున్నందుకు ముస్లిం యువకుడిని కొట్టి చంపారు – ఉత్తరప్రదేశ్ లో ఘోరం
బీజేపీ విజయంతో సంబరాలు చేసుకున్న ఓ ముస్లింను పొరుగువాళ్లే కొంటి చంపిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఖుషీనగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి కథఘర్హికి చెందిన బాబర్ అనే యువకుడు బీ... Read more
కశ్మీర్ ఫైల్స్ ను నిషేధించకుంటే తీవ్ర పరిణామాలు- జమ్ముకశ్మీర్ కు చెందిన మౌల్వీ హెచ్చరిక
ముస్లిం రాజుల పాలనలో 8 వందల ఏళ్లపాటు హిందుస్థాన్ శాంతియుతంగా ఉందని …ఇప్పుడు ‘దికశ్మీర్ ఫైల్స్ ‘ సినిమా ప్రదర్శనను ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు కశ్మీర్... Read more
నేను లొంగిపోతున్నా, నన్ను ఎన్ కౌంటర్ చేయకండి – ప్లకార్డులతో వచ్చిమరీ పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న నేరస్థులు
ఆదిత్యనాథ్ తిరిగిఅధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాదాపు 50మంది నేరస్థులు లొంగిపోయారు. దోపిడీదొంగలు, గో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు సహా రకరకాల నేరాలు చేసిన వాళ్లు అందులో ఉన్నారు. వార... Read more
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి నుండి అంటున్నది : ఉక్రెయిన్ లో ఉన్న నియో నాజీలని అంతం చేయడమే నా లక్ష్యం ! నేను చేసేది యుద్ధం కాదు స్పెషల్ మిలటరీ ఆపరేషన్. ఈ నియో నాజీ అనే పదం ఇప్పుడు... Read more
మా మేనమామ అనుకుని మరో పండిట్ ను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు – నాటి ఘోరకలి గురించి సోషల్మీడియాలో షేర్ చేసుకుంటున్న పండిట్లు
ది కశ్మీర్ ఫైల్ ద్వారా వాస్తవాలు బయటకొచ్చిన నేపథ్యంలో 33 ఏళ్లనాటి బాధితులు ఆసమయంలో తాము పడిన వేదనను సోషల్మీడియా వేదిగ్గా వెల్లడిస్తున్నారు. నాటి ఊచకోతకు ప్రత్యక్షసాక్షి ఆనాటి రాత్రి కశ్మీర్... Read more
17 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన అర్షద్ ఖాన్ సహా మరో ముగ్గురిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిసంగంజ్ పీఎస్ పరిధిలోని ధున్వాలియాలో మార్చి 22న ఈ దారుణం జరిగింది. గ్రామ సమీపం... Read more
నేరస్థులకు కునుకులేకుండా చేస్తోంది – రేపిస్టులనూ పట్టిస్తోంది – యూపీలో బుల్డోజర్లు ఏం చేస్తున్నాయో తెలుసా?
బుల్డోజర్ . యూపీ ఎన్నికల్లో మార్మోగిన పేరిది. యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి రావడంలో బుల్డోజర్ కూడా కీలకపాత్రే పోషించిందని చెప్పవచ్చు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో తొలగించడం ద్వ... Read more
బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హాట్ గ్రామంలో 10 మందిని దారుణంగా చంపిన ఘటనపై కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మధ్యా... Read more
పశ్చిమ బెంగాల్ లో మంగళవారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్కర్... Read more