ఏప్రిల్ 14న డేనిష్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీ స్ట్రామ్ కుర్స్ మరుసటి రోజు ఖురాన్ ను తగులబెడతామని ప్రకటించడంతో ఉన్మాద గుంపు స్వీడిష్ పట్టణంలోని లింకోపింగ్లో విధ్వంసానికి దిగింది. ‘అల్లా... Read more
పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సాగే పాటను పదేపదే ప్లే చేస్తున్న యువకుల అరెస్ట్ – యూపీలో ఘటన
పాకిస్తాన్ జిందాబాద్ పాటను పెద్ద సౌండ్ పెట్టి పదే పదే వింటూ అందరికీ వినిపిస్తున్న యూపీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మొబైల్ ఫోన్ ద్వారా ఆసాంగ్ ను పదే పదే ప్లే చేస్తున్న వీడి... Read more
పశ్చిమబెంగాల్లో ఘోరం-లక్షరూపాయలకు బాలికను అమ్ముకున్న ఆదివాసీ తండ్రి – సహచరులతో కలిసి అత్యాచారం చేసిన టీఎంసీ నాయకుడు
పశ్చిమ బెంగాల్లో ఘోరం జరిగింది. అప్పుల బాధతో ఓ మైనర్ ను తండ్రి అమ్మివేయగా టీఎంసీ నాయకుడు, ఆయన సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుడు టీఎంసీకి చెందిన పంచాయతీ సభ్యుడు దీప... Read more
కరౌలీ అల్లర్ల వెనక పీఎఫ్ఐ హస్తం ఉందని అనుమానాలు – అల్లర్లు జరగవచ్చని ముందుగానే సీఎంకు లేఖరాసిన సంస్థ
ఏప్రిల్ నెల ప్రారంభంలో రాజస్థాన్లోని కరౌలీలో జరిగిన మతపరమైన హింసలో ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల ర్యాలీ సం... Read more
కేరళలో స్వయంసేవకుల హత్యాకాండ ఆగడం లేదు. పాలక్కాడ్ లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు దుండగులు. పట్టణంలో చిన్న షాపు నిర్వహించుకునే శ్రీనివాస్ పై దాడి చేసి విచక్షణారహితంగా చంపే... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ – టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇజ్రాయెల్ దళాలు
తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘర్షణలు చెలరేగాయి. ప్రాంగణంలో గుమిగూడిన ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ లను, స్టన్... Read more
అక్బరుద్దీన్ ఓవైసి పై నాంపల్లి కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలి : వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. క... Read more
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆయనపై నమోదైన కేసులో ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ కేసును కొట్టి వేసింది నాంపల్లి కోర్టు. అక్బర్ హేట్ స్పీచ్ పై విచారణ... Read more
అది అత్యాచారమో లేక ఆమె గర్భవతో ఎవరికి తెలుసు – 14 ఏళ్ళ బాలిక అత్యాచారం, హత్యపై వివాదాస్పదం అవుతున్న మమత వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్లో కలకలం రేపిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ… యువతిపై రేప్ జరిగిందో లేక గర్భవతిగా ఉ... Read more
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య పై భగ్గుమంటున్న బెంగాల్ – బీజేపీ పిలుపు మేరకు రాష్ట్రబంద్
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ రాష్ట్రశాఖ. ఉదయం ఆరు గంటలనుంచి మొదలైన బంద్ సాయంత్ర... Read more
శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దన... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ – నిమిషాల్లో పునరుద్ధరించిన అధికారులు, నిపుణులు
భారత్ కు చెందిన పలు ట్విట్టర్ ఖాతాలను ఆధీనంలోకితీసుకున్నారు హ్యాకర్లు. అయితే నిపుణులు, అధికారులు అవి హ్యాక్ అయిన కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించారు. హ్యాక్ అయిన అకౌంట్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభ... Read more
ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్మీడియాలో చ... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
ఇస్లాంకు ద్రోహం చేసిన బీజేపీకి మద్దతిచ్చిన కాఫిర్లు మీరంటూ ఓ ముస్లిం కుటుంబంపై ఇరుగుపొరుగువారే దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. రుద్రాపూర్లో ముస్లింలు అధికంగా జీవించే ఉథంసింగ్ నగర్ కు... Read more
2020లో జఫ్రాబాద్లో జరిగిన ఢిల్లీ అల్లర్ల ఘటనకు సంబంధించి ఓ ఫొటో అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలీసుల మీదకు పిస్టల్ ఎక్కుపెట్టిన కాల్పులు జరిగిన షారుక్ ఖాన్ అలియాస్ పఠాన్ ను ఎవరూ మర్చిపోయి ఉండ... Read more
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యువకుల అరెస్ట్ – అర్థనగ్నంగా స్టేషన్లో ఉన్న ఫొటోలు వైరల్
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొందరు యూట్యూబర్లను అరెస్ట్ చేసి గంటలపాటు అర్థనగ్నంగా స్టేషన్లో నిలబెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతు... Read more
మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను విచారించిన ఈడీ-జమ్ము – కశ్మీర్ బ్యాంక్ స్కాంలో ఒమర్ పైనా ఆరోపణలు
మనీల్యాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఒమర్. జమ్మూ కశ్మీర్ బ... Read more
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ – ఖైదీల గుర్తింపు చట్టం – 1920 కు ప్రత్యామ్నాయంగా కొత్తచట్టం
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 ను పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు లోక్ సభలో… రెండు రోజుల తర్వాత రాజ్యసభలో బిల్లు ఆ... Read more
టాలీవుడ్ డ్రగ్స్ కేసు – సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు హై కోర్ట్ నోటీసులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఈ విష... Read more
విధుల్లో ఉన్న పోలీసునే దుర్భాషలాడి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు ఓ కార్పొరేటర్. సమయం ముగిసిందని దుకాణం మూయాలని పోలీసులు చెబుతుంటే అక్కడికి వచ్చి మరీ గొడవపడ్డాడు హైదరాబాద్ బోలక్ పూర్ కార్పొర... Read more
కోర్టు ఆదేశాలను ధిక్కరించి లౌడ్స్పీకర్ల వినియోగం – 310 కు పైగా మసీదులు, సంస్థలకు నోటీసులిచ్చిన బెంగళూరు పోలీసులు
కర్ణాటకలో బెంగళూరు పోలీసులు సుమారు 310 కు పైగా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నిషేధిత సమయాల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. లౌడ్స్పీకర్లను ఉపయోగించినంద... Read more
నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 2వ తేదీ ముందుగా పొలీస్ అనుమతి తీసుకుని కొందరు హిందువులు రాజస్థాన్ కరౌలి నగరంలో బైక్ రాలీ నిర్వహించారు. ఆ రాలీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మెయిన్ బజార్ వద్దకు వచ... Read more
హిజాబ్ వివాదం సద్దుమణిగిన తరుణంలో అల్ ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో సందేశం కలకలం రేపుతోంది. అయితే ఎప్పుడో 2020లో చనిపోయాడనుకున్న అల్ జవహర్ తాజా వివాదాలపై మాట్లాడిన వీడియో బ... Read more