నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జె) వ్యవస్థాపకుడు గుర్పత్వంత్ సింగ్ పన్ను ఓ ఆడియో మెసేజ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ను హెచ్చరించాడు. పంజాబ్... Read more
పంజాబ్ లో పోలీస్ ఇంటలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ లో పేలుడు – పోలీసు ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం
సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై రాకెట్తో నడిచే గ్రెనేడ్ (RPG) పేల్చడంతో పంజాబ్ హై అలర్ట్ లోకి వెళ్ళింది. మొహాలిలోని సెక్టార్ 77లో ఉన్న కార్యాలయంల... Read more
జహంగీర్ పురి అల్లర్ల కేసులో హిందువులను దోషులుగా చూపే కుట్ర జరుగుతోంది – వీహెచ్పీ ఆందోళన
జహంగీర్పురి హింస కేసులో హిందువులను బాధ్యులుగా చేసి ఇరికించే కుట్ర జరుగుతోంది విశ్వహిందూపరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులే తప్పు చేస్తున్నారని అలాంటి అధికారులను గుర్తించాలని ఢిల్లీ పోలీ... Read more
ఢిల్లీలోని షహీన్ భాగ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించబోమని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. దీనిపై రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని ప్రశ్నించింది. ఈ... Read more
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మెయిన్ గేట్ పై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఏకంగా అసెంబ్లీ మెయిన్ గేట్ పైనే ఖలిస్థాన్ జెండాలు కట్టడం దుమారం తీవ్ర రేపుతోంది. ఈ జెండాలను పెట్టింది... Read more
ఇండియన్ ఆర్మీ లో చేరవద్దంటున్నారు – ఇస్లాంను విడిచిన కేరళ యువకుడు అక్సర్ అలీకి బెదిరింపులు
కేరళకు చెందిన 24 ఏళ్ల మాజీ మౌలానా అస్కర్ అలీ ఇస్లాంను వీడాడు. ఫలితం కుటుంబసభ్యులే దాడి చేశారు. అయితే తన కుటుంబసభ్యులు ఎలా బెదిరించిందీ చెప్పుకుంటూ వాపోతున్నాడు అలీ. ఆర్మీలో చేరాలన్నది తన కల... Read more
దావూద్ గ్యాంగ్ పై ఎన్ఐఏ కన్ను – 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు – అనుచరుడు సమీమ్ ఫ్రూట్ ఇంట్లో కీలక పత్రాలు – ఎన్ఐఏ అదుపులో సలీం
గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం అతని గ్యాంగ్ పై ఎన్ఐఏ కన్నేసింది. ముంబైలో ఆయన అనుచరులకు చెందిన దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్గా ఎన్... Read more
ముంబై లో సోనమ్ శుక్లా అనే 18 సం. ల ప్లస్ టూ చదివిన అమ్మాయి మెడిసిన్ చదవాలనే ఉద్దేశ్యంతో నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రోజూ లాగే ఏప్రిల్ 25 సాయంత్రం 4 గం. లకు ట్యూషన్ కి వెళ్లిన అమ్మాయి ర... Read more
తాజా లవ్ జిహాద్ కేసులో మధ్యప్రదేశ్కు చెందిన ఒక హిందూ మహిళ యింటినుండి పారిపోయి ఏడాది క్రితం ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ హేమలత అనే 22 సం. ల ఒక బ్రాహ్మణ అమ్మాయి మధ్యప్రదేశ్ లో దబ్రా... Read more
ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో పవిత్రమైన చెట్టు కింద నగ్నంగా పోజులిచ్చిన రష్యాకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు 52 లక్షల వరకు జరిమానా, ఆరేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నట్టు తెలిసింద... Read more
స్వాతంత్ర పోరాటంలో జరిగిన అపశృతులు వాటి కొనసాగింపు ఈ 75 సంవత్సరాలలో ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్షా చేసుకోవటం చాలా అవసరం. ఈ దేశం 1947 ఆగస్టు 14న రెండు ముక్కలైంది, ఈ ముక్కలు కావటానికి శతాబ్దా... Read more
నాగరాజు హత్యకేసులో ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ – మతాంతర వివాహం చేసుకున్నందునే హత్య చేశారని చర్చ – హత్యకు సంబంధించిన వీడియో వైరల్
అటు సంచలనం రేపిన సరూర్ నగర్ హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ముస్లిం యువతి ఆశ్రిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు అనే దళితయువకుడిని ఆమె సోదరుడే కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిస... Read more
బెంగాల్లో అవినీతి తగ్గలేదు – బీజేపీ కార్యకర్తల హత్యలు తగ్గుముఖం పట్టలేదు – హోంమంత్రి అమిత్ షా
పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కోవిడ్-19 మహమ్మారి ముగిసిన మరుక్షణమే పౌరసత్వ సవరణ చట్టం (CAA)... Read more
2017 నాటి ఓ కేసులో జిగ్నేష్ మేవానికి గుజరాత్ కోర్టు మూడునెలల జైలు శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉనా ప్లాగింగ్ ఘటనను నిరసిస్తూ ఐదేళ్ల క్రితం ఫ్రీడమ్ మార్చ్ పేరుతో నిరసన... Read more
భార్యను చంపాడంటూ భర్తకు జైలు శిక్ష- ప్రియుడితో సహజీవనం చేస్తూ పట్టుబడిన భార్య-బిహార్లో విచిత్రం
బిహార్లో ఓ విచిత్రం వెలుగుచూసింది. ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తుంటే.. ఆ భార్య మాత్రం ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అవును ఆమె చనిపోలేదు. కానీ హత్యానేరంపై కేసు నమోదు... Read more
2017 నుంచి పలుసార్లు మానసిక వికలాంగురాలైన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మహారాష్ట్రలోని స్పెషల్ పోక్సో కోర్టు ఒక తండ్రి, అతని కుమారుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్... Read more
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నిఆదేశించింది సుప్రీంకోర్టు. బల్వంత... Read more
గోరఖ్ పూర్ మఠం లోపలకు వెళ్లేందుకు యత్నంచిన ముర్తజాకు ఐసిస్ తో సంబంధాలు-పలు ఉగ్ర సంస్థలకు నిధులు ఇచ్చినట్టు నిర్థారణ
యూపీ గోరఖ్ నాథ్ మఠం దగ్గర కత్తితో దాడియత్నం చేసి, లోపలకు వెళ్లేందుకు యత్నించిన అహ్మద్ ముర్తజాకు ఐసీస్ తో సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆ ఉగ్రసంస్థకు ముర్తజా సహా పలువురు నిరంతరం నిధ... Read more
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీకి బెయిల్ లభించింది. ప్రధానిపై అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారన్నా ఫిర్యాదుతో ఆయనని అరెస్ట్ చేసి గువాహటికి తెచ్చిన పోలీసులు అక్కడి నుంచి తరలిస్త... Read more
న్యాయశాఖ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సదస్సు-సీజేఐ రమణ, ప్రధాని మోదీ, మంత్రి కిరణ్ రిజిజు హాజరు
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన... Read more
ఫిర్యాదు చేసేందుకు వస్తే మసాజ్ చేయించుకున్నాడు – వీడియో వైరల్ – పోలీసుపై వేటు వేసిన ఉన్నతాధికారులు
తన కుమారుడిని విడిపించుకునేందుకు స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడో పోలీసు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. బిహార్లో ఈ ఘటన జరిగింది. సహ... Read more
ఆస్ట్రేలియా లో బింద్రన్వాలే ఫొటోతో కూడిన ‘ఖలిస్తాన్ డే’ బిల్బోర్డ్లు – భారతీయుల ఆగ్రహంతో తొలగించిన మీడియా కంపెనీ
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్వాలే చిత్రాలను పోస్టర్ లపై, బిల్బోర్డ్ లపై చూసి భారతీయులు ఆశ్చర్యపోయారు. ఖలిస్తాన్ డే సందర్భంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ది ఆస్ట్రే... Read more
రాజస్థాన్ లోని అల్వార్లో అభివృద్ధి పనుల సాకుతో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయమై ఏప్రిల్ 27న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ మిశ్రాపై ఒక ముస్లిం గుంపు ఫిర్యాదు చ... Read more
హిందూ పండగల ఊరేగింపులపై రాళ్లు విసిరేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యులు నిరుపేద ముస్లిం యువతను అద్దెకు తీసుకుంటున్నారని, వారికి డబ్బులు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించార... Read more
పాకిస్తాన్ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి – మా పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
పాకిస్తాన్ లోని కరాచీ యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం కారు పేలడంతో ముగ్గురు చైనీస్ పౌరులు, వారి పాకిస్థానీ డ్రైవర్ మరణించారు, పలువురు గాయపడ్డారు. యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్... Read more