దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్కౌంటర్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ... Read more
17 ఏళ్ల యువకుడు తన 13 ఏళ్ల చెల్లెలిపై గత రెండేళ్లుగా పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో జరిగింది. బాలుడిని అదుపులోకి తీసుకుని... Read more
బహుశా వివాదాస్పదమయ్యే ఒక తీర్పులో మహారాష్ట్రలోని జువైనల్ జస్టిస్ బోర్డు ISIS ఉగ్రవాద దోషిని విడుదల చేయాలని నిర్ణయించింది. అతని విడుదల కు ఆదేశిస్తూ అతను వుండే ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు... Read more
1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఇవాళ ఏడాది జైలు శిక్ష విధించింది. రోడ్డుపై దాడి చేసి ఒకరి హత్యకు కారణమైన కేసులో సిద్ధూను... Read more
ఉగ్రవాదులకు నిధుల కేసులో కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. మాలిక్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా ఎన్ఐఏ అధికారులను ప్రత్యేక న్య... Read more
హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన గుజరాత్ ఎంఐఎం నేత డానిష్ ఖురేషిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారణాశి జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని గురించి ప్రస్తావిస్తూ హిం... Read more
అవును మా సినిమా వల్లే లోయలో జనం మాటలు నేర్చుకున్నారు, కశ్మీర్లో పాక్ జెండా ఎగిరింది – ఫరూఖ్ అబ్దుల్లాకు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్
కశ్మీర్ హిందువుల తరిమివేత, పండితుల ఊచకోత నేపథ్యంగా తీసిన ది కశ్మీర్ ఫైల్ మూవీపై మరోసారి మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా. ఆయితే అంతే ఘాటుగా బదులిచ్చాడు సినీదర్శకుడు వివేక్ అగ్... Read more
కశ్మీర్ ను వీడకుంటే అంతం చేస్తాం – ‘లష్కరే ఇస్లాం’ లేఖను పోస్ట్ చేసిన సీఎన్ఎన్ అసిస్టెంట్ ఎడిటర్ జితేందర్ సింగ్
కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని మళ్లీ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొందరు పండిట్లను ఉగ్రవాదులు హత్యచేశారు. తాజాగా రాహుల్ భట్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. ఈ... Read more
చిదంబరం ఆడిటర్ భాస్కర్ రామన్ అరెస్ట్ – చైనా పౌరులకు వీసాల కోసం చిదంబరం లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు
వీసాల కోసం లంచం తీసుకున్న కేసులో కార్తీ చిదంబరం ఆడిటర్ ఎస్ భాస్కర్ రామన్ను మే 17న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. చిదంబరం నివాసం సహా పలు చోట్ల దర్యాప్తు సంస్థ దా... Read more
రాజీవ్ హంతకుడు పెరరివాళన్ విడుదలకు సుప్రీం ఆదేశాలు – 30 ఏళ్లుగా జైల్లోనే రాజీవ్ హంతకులు
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏజీ పెరరివాళన్ ను విడుదల చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆ కేసులో పెరరివాళన్ ముప్పైఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాడు. జీవిత ఖైదును ర... Read more
షీనాబోరా హత్యకేసు ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ – కన్నబిడ్డనే హత్యచేసినట్టు ఆమెపై అభియోగాలు
పదేళ్లనాడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణీ ఆరున్నరేళ్లుగా కస్టడీలో ఉంది. అ... Read more
మధ్యప్రదేశ్లోని నీముచ్ లో ఘర్షణ – మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకున్న కొందరు
మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ఓ మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో... Read more
1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మంద... Read more
అక్రమంగా 50 లక్షలు తీసుకొని 250 మంది చైనా పౌరులకు వీసా మంజూరు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, లోక్సభ ఎంపి కార్తీ చిదంబరంపై సిబిఐ కేసు నమోదు చేసింది. చెన్నై... Read more
రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లు మళ్లీ వణికిపోతున్నారు. కశ్మీర్ బుద్గాంలో ప్రభుత్వ కార్యాలయంలో విధుల్లో ఉన్న రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడేం జరుగుతుందో... Read more
మొహాలీ హెడ్క్వార్టర్స్పై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ – కేసును ఛేదించిన పంజాబ్ పోలీసులు
మొహాలీ హెడ్ క్వార్టర్స్ పై RPG దాడిలో కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లిండాను సూత్రధారిగా తేల్చారు పంజాబ్ పోలీసులు. లఖ్బీర్ సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటె... Read more
గురువారం కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బలైన కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు ఉగ్రవాదులతో కలిసి కార్యాలయ సిబ్బందే కుట్రపన్ని ఉండవచ్చనే అనుమానం వ... Read more
కశ్మీర్లో కానిస్టేబుల్ ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ను ఇంటిదగ్గరే కాల్చిచంపారు. 24 గంటల్లో ఇది రెండో ఉగ్రహత్య. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్... Read more
ఇస్లాం మతంలోకి మారనందుకు దళిత మహిళ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇమాన్ హమీఫ్ అరెస్ట్
తమిళనాడులో దళిత హిందూ మహిళను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించినందుకు, ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇమాన్ హమీఫ్ అనే 21 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. నింద... Read more
మీ ఒంట్లో ఉన్నది రాజపుత్రుల రక్తమే అయితే ఆధారాలు చూపండి – దియాకుమారికి షాజహాన్ వారసుడి సవాల్
షాజహాన్ వారసుడని చెప్పుకునే యువరాజు యాకూబ్ హబీబుద్దీన్ టుసీ, బీజేపీ ఎంపీ దియా కుమారికి సవాల్ చేశారు. తాజ్ మహల్ జైపూర్ రాజ్పుత్ర రాజ కుటుంబానికి చెందిన భూమిలో నిర్మించారనీ ఆమె విమర్శించారు.... Read more
మరో కశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బుద్గాంలో రాహుల్ భట్ అనే పండిట్ ను లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పు లు జరిపారు. శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ భట... Read more
రాజస్థాన్ లో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో దోషిగా మౌల్వీ – అబ్దుల్ రహీమ్ కు లక్ష రూపాయల జరిమానా
గతేడాది నవంబర్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో మౌల్వీ అబ్దుల్ రహీమ్(43)ని రాజస్థాన్లోని కోట జిల్లాలోని పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమ... Read more
పంజాబ్లో అశాంతిని వ్యాప్తి చేసే కుట్ర – ‘లష్కర్-ఎ-ఖల్సా’ పేరుతో ఉగ్రవాద సంస్థను సృష్టించిన పాక్
పంజాబ్లోని మొహాలీలో ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో బాంబు పేలుళ్లు జరిగిన రెండు రోజుల తర్వాత కొత్త ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది.పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) భారతదేశంల... Read more
కాశ్మీర్ వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో NIA కోర్టు ముందుకు యాసిన్ మాలిక్ – నేరాన్ని అంగీకరించిన యాసిన్
2017లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు ముందు హాజరయ్యాడు వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్. కఠినమైన అన్ లాఫుల్ యాక్టీవిటీస్ అండ్... Read more
గత నెలలో పాలక్కాడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ లో పని చేసే జీషాద్ ను అరెస్టు చేశారు. పోలీసులు నాలుగు రోజులు అతన్ని ప్రశ్నించారు. జిషాద్... Read more