రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మైనర్ పై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్లోని ఓ పబ్ సమీపంలో మే 28న 17 ఏళ్ల బాలికపై కారులో ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అందరినీ ద... Read more
రవి శర్మగా పేరు మార్చుకుని బాలికను మోసం చేసిన వసీమ్ అన్సారీ – యూపీలో మరో లవ్ జిహాద్ కేసు
మరో లవ్ జిహాద్ కేసు యూపీలో వెలుగు చూసింది. రాంపూర్ బారాబాదీకి చెందిన ఓ బాలికను నమ్మించి మోసం చేశాడు వసీమ్ అన్సారీ అనే ముస్లిం యువకుడు. ఐదేళ్ల క్రితం ఆమె 16 ఏళ్ల వయసులో తనతో పరిచయం పెంచుకున్న... Read more
కశ్మీర్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను పొట్టనపెట్టుకుని రెండు రోజులు గడవకముందే ఓ వలస కార్మికుడిని హత్య చేశారు టెర్రరిస్టులు. బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలోని... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గురవారం విచారణకు హాజరుకాకపోవడంతో జూన్ 13న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపింది. విదేశంలో ఉన్నందున రావడం కుదరదని మరిం... Read more
సోనియాగాంధీ కి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED విచారణకు హాజరుకమ్మని నోటీస్ లు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏమిటీ ఈ నేషనల్ హెరాల్డ్ కధ? అసోసియ... Read more
సింగ్ సిద్దూ మూసేవాలా హత్యతో పంజాబ్ సర్కారు వెనక్కి తగ్గింది.వెనక్కి తీసుకున్న 424 మంది వీవీఐపీల భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటులోకి వ... Read more
కశ్మీర్లో హత్యలపై కేంద్రం అప్రమత్తం – అజిత్ దోవల్ తో అమిత్ షా సమావేశం -పౌరుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
కశ్మీర్లో ఉగ్రవాదుల వరుస హత్యలతో కేంద్రం అప్రమత్తమైంది. బుధవారం కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే రజనీబాలా... Read more
జమ్ముకశ్మీర్లో ఆగని టెర్రరిస్టుల దుశ్చర్యలు – బ్యాంక్ మేనేజర్ ను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు..
కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు ఆగడం లేదు. మరో వ్యక్తిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఉద్యోగిని కాల్చి చంపారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. విజయ్... Read more
కశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. కుల్గాం జిల్లాలోని గోపాల్పోరా ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలిని హత్య చేశారు. హత్య గురించి కశ్మీర్ జోన్ పోలీసులు మే 31న ట్విట్టర్లో షేర్ చేశారు. హత్యకు గ... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ముఖ్యులు సోనియా,రాహుల్ కు ఈడీ సమన్లు జారీచేసింది. 2015లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మూసివేసిందని కాంగ్రెస్ పేర్కొంటున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా... Read more
ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ కు – అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన యువతి అరెస్ట్
ప్రియుడికోసం అక్రమంగా భారతభూభాగంలోకి వచ్చిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల కృష్ణమండల్ అనే యువతి పశ్చిమ బెంగాల్కు చెందిన తన ప్రియుడికోసం సుందర్బన్ గుండా సరిహద... Read more
ముహమ్మద్ ప్రవక్త దూషించిందన్న ఆరోపణలపై బీజేపీ అధికారప్రతినిధి నూపుర్ శర్మపై హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ సమాచార... Read more
ఒడిశాలో జరిగిన సామూహిక మత మార్పిడికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఫోరం ఫిర్యాదు – పరారీలో పాస్టర్ బజిందర్ సింగ్
ఒడిశాలో పాస్టర్ బజిందర్ సింగ్ భారీ మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అనేక హిందూ సంస్థలు సహా SC-ST హక్కుల ఫోరం అతనిపై ఫిర్యాదు చేసాయి,దీంతో పాస్టర్ పరారీలో ఉన్నాడు. కళింగ రైట్... Read more
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, పంజాబ్ పోలీసులు తనను ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారని భయపడి పాటియాలా కోర్టును ఆశ్రయించాడు. తనను... Read more
‘80 కోట్ల మంది హిందువులను నా కాళ్ల కిందేసి తొక్కుతా’ – ముస్లింలను ప్రేరేపించినందుకు అబ్దుర్ రెహ్మాన్ను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ సహా హిందూ సమాజంపై హింసను ప్రేరేపించినందుకు శిబ్లీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన అబ్దుర్ రెహ్మాన్ శనివారం రాత్రి... Read more
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి ఆరోపణ ఆధారంగా ఢిల్లీలోని వసంత్ కుంజ్ నార్త్ పోల... Read more
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య – ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్న మరుసటిరోజు ఘటన
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు.ఆదివారం సాయంత్రం మాన్సాలోని జవహర్కే గ్రామంలో ఈ దాడి జరిగింది. మూసేవాలా తోపాటు అతని ఇద్దరు సహచరులపై గుర్తు తెలియన... Read more
కేరళలోని అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలు... Read more
కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం యువతి హిందూ దళిత యువకుడితో ప్రేమలో పడగా ఆ యువకుడైన అమ్మాయి సోదరులు పొట్టనబెట్టుకున్నారు. విజయ్ కాంబ్లే అనే వ్యక్తిని హత్య చేసిన 19 ఏళ... Read more
ఆదిలాబాద్లో ఘోరం – ముస్లిం యువకుడిని ప్రేమించిన కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
పరమతస్తుడితో కూతురు ప్రేమలో ఉందని తెలిసి ఆమెను తల్లిదండ్రులే హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగకొండలో ఈ ఘోరం జరిగింది. మే 21న యువతి రక్తపు మడుగులో శవమై కనిపించగా…హత్యకు ఉ... Read more
భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ ఢిల్లీ యూనిట్ నేత నూపుర్ శర్మకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో అనేక హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబేర... Read more
యాసిన్ మాలిక్కు జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకార సంఘంపై భారత్ మండిపడింది. తీర్పును తప్పుపట్టడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నారని మండిపడింది.... Read more
యోగీని కలిసిన ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం – గతంలో షాజిల్ అక్రమంగా నిర్మించిన పెట్రోల్ బంక్ కూల్చివేత
సమాజ్వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీకి సీఎం యోగీని కలిశారు. కొద్ది రోజుల క్రితం షాజిల్ కు చెందిన అక్రమ పెట్రోల్ పంపును అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దాని లైసెన్స్... Read more
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మే 31న విచారణకోసం న్యూఢిల్లీలోని కార్యాలయానికి హాజరుకావల్సిందిగా కోరింది. గతంలో సమన్లు జారీ చేసినపుడు ఆయన హ... Read more
కశ్మీరీ నటి అమ్రీనా భట్ను కాల్చి చంపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం – ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన పోలీసులు
కశ్మీర్లోని బుద్గావ్ జిల్లాలో కశ్మీరీ నటి, గాయని అమ్రీనా భట్ను హతమార్చిన ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను ఈరోజు జమ్మూ కశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను షాహిద్ ముస్తాక్... Read more