ప్రయాగరాజ్ అల్లర్ల సూత్రధారి జావేజ్ అహ్మద్ ఇంట్లో అక్రమ ఆయుధాలు – బుల్డోజర్ తో ఇంటిని ధ్వంసం చేసిన పోలీసులు
ప్రయాగరాజ్ లో హింసాకాండకు సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ ఇంటిని ఆదివారం యూపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే కూల్చివేత సమయంలో పోలీసులు ఆ ఇంట్లో పెద్దఎత్తున నిల్వ ఉంచిన అక్రమ ఆయుధాలను కనుగొన్నారు... Read more
జితేంద్ర త్యాగికి దుబాయ్, పాకిస్థాన్ నెంబర్ల నుంచి హత్య బెదిరింపు కాల్స్ – చర్యలు తీసుకోవాలని యోగిని కోరిన వసీం రిజ్వీ
ఇస్లాంను విడిచిపెట్టి, హిందూ మతాన్ని స్వీకరించిన మాజీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ త్యాగికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విదేశాల నుంచి ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని ఉత్తరప్రదేశ... Read more
ప్రతీ శుక్రవారం ప్రార్థనల తర్వాత హింసాత్మక నిరసనలు – రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించిన MHA
శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు, ముస్లిం గుంపులు రాళ్లు విసరడం వంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు హోం... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయి విజయన్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కేసులో కీలకనిందితురాలైన స్వప్న సురేష్ సీఎం పేరు చెప్పిన సంగతి తెలిసింద... Read more
నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనకు దిగినసంగతి తెలిసింది.అయితే పలుచోట్ల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకారులు, నిరసనకారుల మధ్య... Read more
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు నెలల క్రితం లైంగిక దాడికి గుర... Read more
కశ్మీర్ హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్ ఇంకా చర్చల్లో ఉంది. సినిమాను చాలామంది ఆదరించగా…కొందరు అది రాజకీయ ప్రేరేపితమని ఆరోపించ... Read more
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగం – ఎంఐఎం చీఫ్ పై అసదుద్దీన్ పై డిల్లీ పోలీసుల కేసు
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసునమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లోని ఇ... Read more
ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ పాకిస్తాన్లో కొందరు దుండగులు హిందూ ఆలయాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కరాచీ కోరంగిలోని ఆలయంలో దాడి జరిగింది. హనుమాన్ విగ్రహం సహా... Read more
నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువైనల్ కోర్టుకు పోలీసుల విజ్ఞప్తి -జూబ్లీహిల్స్ రేప్ కేసు అప్డేట్స్
హైదరాబాద్ లో సంచలనం రేపిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు. అమ్నేషియా పబ్ కు వ... Read more
నూపుర్ శర్మ, సబానఖ్విపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ – శర్మ చేతులు నరుకుతానని ప్రకటించిన ముఫ్తీ నదీంపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎ... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు – స్వప్న ఇంటి నుంచి సరిత్ కిడ్నాప్ – పినరయిపై స్వప్న ఆరోపణలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, మరో నిందితుడు పీఎస్ సరిత్ను బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తనకు ప్రాణహాని ఉందని మీ... Read more
నూపుర్ శర్మకు మద్దతిచ్చిన డచ్ శాసనసభ్యుడికి ముస్లింల హత్య బెదిరింపులు – “గో టు హెల్” అంటూ ప్రతిస్పందించిన గీర్ట్ వైల్డర్స్
మహ్మద్ ప్రవక్త జీవితంపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు తనకు ముస్లింల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని డచ్ చట్టసభ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ వెల్లడించారు. నూపుర్ శర్మకు మద్ద... Read more
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు. దీంతో ఈడీ విచారణకు మరింత గడువు కోరాలని పార్టీ నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా ఇవాళే ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉండగా గతవ... Read more
2006లో వారణాసిలో సంకట మోచన్ మందిర్ వద్ద, బెనారస్ హిందూ యూనివర్సిటీ సహా మరి కొన్ని చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 20 మందికి పైగా చనిపోగా 100 మందికి పైగా గాయ పడ్డారు. ఈ కేసులో విచారణ పూర్తి... Read more
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్సిడబ్ల్యు రేఖా శర్మ ఆంద... Read more
ఆరిపోయేముందు కొవ్వొత్తి ఎక్కువగా వెలుగుతుంది: కశ్మీర్ హత్యలపై J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల చర్యలను ఆరిపోయే దీపంతో పోల్చారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన… “లోయలో పౌరులను లక్ష్యంగా చేసుకుని... Read more
యూపీలో కలకలం రేపిన కాన్పూర్ హింసాకాండ కేసులో 40 మంది అనుమానితుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. జూన్ 3న జరిగిన ఘర్షణలో పాల్గొన్న వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. మొన్నటి శుక్రవారం... Read more
నిందితులు వేధిస్తేనే బాలికలు బయటకొచ్చారు – మైనర్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు
హైద్రాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు పేర్కొన్నారు.... Read more
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిందని వచ్చిన ఆరోపణలపై ఇద్దరు పార్టీ నేతలపై బీజేపీ వేటు వేసింది. ముహమ్మద్ ప్రవక్త ను దూషిందన్న ఆరోపణల కారణంగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ప... Read more
‘పెరియార్ హత్యా మోడల్’ ద్వారా తమిళ బ్రాహ్మణుల మారణహోమానికి పిలుపునిచ్చిన డీఎంకే అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ
తమిళనాడులో ద్రావిడ ఐకాన్ పెరియార్ ఆదేశాల మేరకు తమిళ బ్రాహ్మణులను చంపి ఉండాల్సిందని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ అధికార ప్రతినిధి ఆర్. రాజీవ్ గాంధీ పేర్కొనడంతో అక్కడ వివాదం చెలరే... Read more
ట్విట్టర్, యూట్యూబ్లను అవమానకరమైన (లేయర్స్ షాట్) ప్రకటనను తొలగించమని కోరిన I&B మంత్రిత్వ శాఖ
యూట్యూబ్, ట్విట్టర్ తమ సైట్ల నుంచి లేయర్స్ కంపెనీ ద్వారా రూపొందిన ‘షాట్’ అనే వివాదాస్పద బాడీ స్ప్రే యాడ్ను తొలగించాలని I&B మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యా... Read more
కాన్పూర్ హింస : హిందువులపై జరిగే అల్లర్లపై గ్యాంగ్స్టర్ యాక్ట్ – పోలీసులకు యోగీ ఆదేశం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో శుక్రవారం హింస చెలరేగింది. ఇస్లాంవాదులు హిందువులను వారి పేర్లతో వేరు చేసి వారిపై దాడి చేశారు. మహ్మద్ ప్రవక్తపై ‘దూషణ’కు పాల్పడ్డారంటూ బీజేపీ అధికార ప్రతిన... Read more
కర్ణాటక మాండ్యా జిల్లాలోని శ్రీరంగపట్నంలో వీహెచ్పీ, భజరంగ్దళ్ ‘శ్రీరంగపట్నం చలో’ ర్యాలీకి ముందు CRPC చట్టంలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. కార్యక్రమం నేపథ్యంలో ముందుజాగ్రత్త చ... Read more
ఇస్లామిక్ స్టేట్ (ISIS), జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) ఉగ్రవాది మహమ్మద్ మొసియుద్దీన్ అలియాస్ అబూ మూసాను జూన్ 3న దోషిగా నిర్ధారించింది NIA ప్రత్యేక న్యాయస్థానం… 2014లో పశ్చిమబెం... Read more