ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం సతీమణి
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ…. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై పరువునష్టం దావావేశారు. గౌహతిలో కమ్రూప్ (మెట్రో)లోని సివిల్ జడ్జి కోర్టులో రూ.100... Read more
పాకిస్తాన్లో ఘోరం – నవజాత శిశువు తలను నరికి, మహిళ గర్భంలో వదిలేసిన హాస్పిటల్ సిబ్బంది
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం (RHC) సిబ్బంది నవజాత శిశువు తలను కట్ చేసి, తల్లి కడుపులోనే ఉంచారు. ఈ ఘటనలో తల్లి మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాదకరమై... Read more
మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ జూన్ 21న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ ఆయనకు సమన్లు జా... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ మళ్లీ ఈడీ విచారణకు ఇవాళ ఉదయం 11... Read more
అఫ్గనిస్తాన్ కాబూల్ లో ఉన్న గురుద్వారా పై ఇస్లామిక్ టెర్రరిస్టుల బాంబు దాడి.. దానిలో ఎంత మంది ఉన్నారో వివరాలు తెలియలేదు. అక్కడ సిక్కులను ఈ దేశంలో ఉండదలిస్తే “సున్నిలు గా” మారండి... Read more
బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఒకరికోసం మన్మోహన్ లాబీయింగ్ ? – తన తాజా కాలమ్లో పేర్కొన్న రషీద్ కిద్వాయ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలకు పేరుగాంచిన కాలమిస్ట్ రషీద్ కిద్వాయ్, దివంగత మోతీలాల్ వోరాను కీర్తిస్తూ తన తాజా కథనంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇండియా టుడేలో ప్రచురించి... Read more
పాకిస్తాన్ ISI కార్యకర్త హనీట్రాప్ లో హైదరాబాద్ DRDL ఉద్యోగి – సీక్రెట్ మిస్సైల్ డెవలప్మెంట్ సమాచారం లీక్
హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL) కాంట్రాక్ట్ ఉద్యోగి భారతదేశం మిస్సైల్ డెవలప్మెంట్ కు సంబంధించిన రహస్య రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్లోని ఆరోపించిన ISI కార్... Read more
సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన సూత్రధారి సహా 22 మంది అరెస్ట్ – పక్కా ప్రణాళికతోనే ఎటాక్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకాండకు సంబంధించి రైల్వే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ విధ్వంసకాండ వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోన... Read more
నోయిడాలో చైనా గూడాచారులు – నకిలీ భారతీయ పాస్పోర్ట్లను జారీ చేసిన కోల్కతా పాస్పోర్ట్ కార్యాలయం
నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు చైనా గూఢచర్య నెట్వర్క్ ను ఛేదించారు. ఘర్బారా గ్రామంలో ‘చైనీస్ ఓన్లీ’ అనే క్లబ్ పై దాడి చేసి…చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 20 మంది చైనా... Read more
మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలపై నూపుర్ శర్మకు బెదిరింపుల మధ్య, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) , మాజీ బీజేపీ ప్రతినిధి గురించి 10 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఇస్లా... Read more
అగ్నిపథ్ నిరసనలపై ఎస్పీ అబద్దపు ప్రచారాలు – ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయపడిన వారి ఫొటోలను స్కీం బాధితులుగా నమ్మించే ప్రయత్నం
అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలా ఉంది సమాజ్ వాదీ పార్టీ తీరు. ఆ పార్టీ నాయకురాలు రచనా సింగ్ ఓ ఫ్యాక్టరీ పేలుడు బాధితులను అగ్నిపథ్ అల్లర్ల బాధితులు... Read more
పాకిస్తాన్ లో మైనార్టీలపై ఆగని అఘాయిత్యాలు – పంజాబ్ ప్రావిన్స్ లో హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 16న పంజాబ్ ప్రావిన్స్ లో ఇద్దరు మైనర్ హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది. బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనల్లో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి కాలర్ పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గురువారం పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. పార్టీ కార్యకర్తలు స్కూటర్ను తగులబెట్టి.. ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. రాహుల్ గాంధ... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనలు కాంగ్రెస్ పతనానికి దారితీస్తాయి : బసవరాజ్ బొమ్మై
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాల్లో నిరసనలు చేస్తున్నారు. నేతలు చేసే నిరసనలు కాంగ్రెస్కు వినాశకరమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బ... Read more
బీహార్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనల ఉధృతం – రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
సాయుధ దళాలలో సిబ్బందిని స్వల్పకాలికంగా చేర్చుకునే అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా గురువారం బీహార్లో నిరసనలు చెలరేగడంతో సరన్ జిల్లాలోని ఛప్రా వద్ద ప్యాసింజర్ రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు... Read more
ఆవుల దొంగలపై దాడి, మావాళ్ల హత్యలు ఒకటేనా? ఓసారి శరణార్థి శిబిరానికి రా, నీ కళ్లు తెరుచుకుంటాయేమో – సాయిపల్లవి పై నెటిజన్ల ఆగ్రహం
కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని, గోవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కశ్మీర్లో హిందువుల హత్యలు, పశువుల స్మగ్లర్లైన ముస్లింలప... Read more
జమాతే ఇస్లామీ అనుబంధ ట్రస్ట్ ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లో నడుస్తున్న పాఠశాలల మూసివేత – ప్రభుత్వ నిర్ణయం
నిషేధిత ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామీ (JeL)కి చెందిన ఫలాహ్-ఏ-ఆమ్ ట్రస్ట్ (FAT) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విద్యాబోధన నిలిపివేయాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈవిషయంలో కఠినంగా... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా... Read more
తన హిందూ వ్యతిరేక పోస్ట్లు వైరల్ కావడంతో ఫేస్బుక్ ఖాతాను డిలిట్ చేసిన ఆల్ట్ న్యూస్ కో – ఫౌండర్ మహ్మద్ జుబైర్
అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, నకిలీ వార్తల పెడ్లర్ మహ్మద్ జుబైర్ తన ఫేస్బుక్ ఖాతాను తొలగించాడు. హిందూ ధర్మకర్తలు, మహ... Read more
తరచూ హిందూ దేవుళ్లను అపహాస్యం చేసే సెక్యులర్ నాయకులు, జర్నలిస్టులు – నూపుర్ శర్మపై మూకుమ్మడి దాడి కుట్రేనంటున్న హిందువులు
నూపుర్ శర్మ వ్యాఖ్యలతో మొదలైన దుమారం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నూపుర్ శర్మ వ్యవహారం ఇంత సీరియస్ అవడంపై దేశప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, జర్నలిస్ట... Read more
పశ్చిమ బెంగాల్ లో కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన గుంపు – మౌనంగా చూస్తుండిపోయిన పోలీసులు
పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న హింసలో భాగంగా…ఓ ఉన్మాద గుంపు ఒక కారుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన కోల్కతాలోని రాజర్హట్ ప్రాంతంలో జరిగింది. అల్లరిమూకలు ఆయ... Read more
మూడు గంటలపాటు రాహుల్ ను విచారించిన ఈడీ – కేంద్రం తీరును నిరసిస్తూ సత్యాగ్రహ్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ మూడు గంటలపాటు విచారించింది. విచారణ ముగియగానే అటునుంచి నేరుగా తల్లి దగ్గరకు వెళ్లారు రాహుల్. కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా గ... Read more
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో తెలుసా. వంద. వేర్వేరు ఎన్కౌంటర్లో వంద మందిని కాల్చిపారేసినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ చేతుల్ల... Read more
గుజరాత్ జుహాపురాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు – పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీచార్జి
మహ్మద్ ప్రవక్తను దూషించారనే కారణంతో నూపుర్ శర్మపై ఇస్లామిస్టుల దాడులు ఆగడం లేదు. ఆమెను చంపేస్తామనీ బెదిరిస్తూ…తలకు వెలకడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార... Read more
అల్లరిమూక పట్ల యూపీ పోలీసుల చర్యపై మీమ్స్ షేర్ చేసిన కమెడియన్ కునాల్ కమ్రా – కమ్రాపై ఇస్లామిస్టుల మూకుమ్మడి దాడి
అల్లరిమూకపై యూపీ పోలీసుల చర్యపై మీమ్ షేర్ చేసినందుకు ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు కమెడియన్ కునాల్ కమ్రా. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రాన్ని ట్వీట్ చేసాడు. అందులో... Read more