అటు గోరఖ్ నాథ్ ఆలయ ఘటన కేసు నిందితుడు ముర్తజాను విచారణలో భాగంగా లక్నో తరలించింది యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను దర్యాప్తు కోస... Read more
ఒడిశాలోని పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయంలో వంట గదిలో ఉన్న దాదాపు 40 మట్టి పొయ్యి(చుల్హా)లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ పొయ్యిలను జగన్నాథునికి, అతని తోబుట్టువులైన దేవతలకు అర్పించ... Read more
కరౌలీ మత ఘర్షణపై విచారణ – ముందుగానే హెచ్చరించిన పీఎఫ్ఐ – ఘర్షణలో పీఎఫ్ఐ పాత్ర కోణంలో దర్యాప్తు
నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్ర... Read more
గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి కేసులో ఏటీఎస్ దర్యాప్తు – ముంబైలో ముర్తజా అబ్బాసీ ఇంటికి వెళ్లిన అధికారుల బృందం – మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ముర్తజా
గోరఖ్ పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించ... Read more
రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ – మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చర్చ
జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రప... Read more
మూడు రోజుల పర్యటనకోసం భారత్ వచ్చిన నేపాల్ ప్రధాని – కాశీ విశ్వనాథుడిని దర్శించుకోనున్న షేర్ బహదూర్ దంపతులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. దేవ్ బా తో పాటు ఆయన సతీమణి డాక్టర్ అర్జు దేవ్ బా సహా ఉన్న... Read more
మరొక అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో జీలం నది నుంచి అపురూపమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కొందరు కూలీలు జీలం నదినుంచి ఇసుక తవ్వుతుండగా... Read more
కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారు కైలాస మానససరోవర యాత్రీకులకు శుభవార్త తెలిపారు. వచ్చే సంవత్సరం చివరి నాటికి మానస సరోవర యాత్ర కోసం నేరుగా ఉత్తరాఖండ్ లోని పితోరగడ్ ద్వారా నేరుగా కైలాస్ పర్వత యాత... Read more
ఏప్రిల్ 3న నవ్రే వేడుకలు – కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్... Read more
శ్రీశైలంలో కర్నాటక భక్తులకు, స్థానిక దుకాణదారుకు గొడవ – ఆగ్రహంతో దుకాణాలను తగులబెట్టిన భక్తులు
ప్రసిద్ధ శైవక్షేత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణతో అట్టుడికింది. టీ దుకాణం దగ్గర మొదలైన చిన్న గొడవ విధ్వంసానికి దారి తీసింది. దేవాలయం సమీపంలోని దుకాణాలను కర్నాటకకు చెందిన కొందరు భక్తులు తగులబెట్టార... Read more
హలాల్ మాంసాన్ని ముస్లిమేతరులతో తినిపించడం పాపం – ముస్లిమేతరులు హలాల్ తినడం ధర్మభ్రష్టత్వం – కర్నాటక నేత రహీమ్ ఉచిల్
ముస్లిమేతరులు హలాల్ మాంసాన్ని తినడం అంటే ధర్మభ్రష్టులవడమేనని కర్నాటక బీజేపీ నాయకులు రహీమ్ ఉచిల్ అన్నారు. హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ముస్లిమేతరులు దాన్ని తినేలా చేయడం ముస్లింలకూ మంచిది... Read more
‘ది కాశ్మీర్ ఫైల్స్’ను ఎగతాళి చేస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు – సీఎం నివాసం ఎదుట పండిట్ల నిరసన
కశ్మీరీ పండిట్ల మారణహోమం, కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తరిమివేతపై వచ్చిన కశ్మీర్ ఫైల్స్ ను అవహేళన చేస్తూ శాసనసభలో సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీ వ్యాఖ్యలను నిరసిస్తూ..... Read more
హిందూ దేవీదేవుళ్లను అవమానించే యూజర్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయరు – ట్విట్టర్ పక్షపాత ధోరణిని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించిన అకౌంట్పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప... Read more
మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కులంవాడినని చెప్పుకుని నమ్మించాడు. 5 లక్షలుకూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్య... Read more
తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఎదో ఒక దేశంలో పురాతన శివ లింగం బయటపడ్డది అని. కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ ప... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నెలల తరబడి చురుగ్గా పార్టీ బిజెపి విజయం కోసం పనిచేసిన తర్వాత విరామం నుండి గత వారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపడుతున్న సందర్భంగా... Read more
అమర్ నాథ్ యాత్రికులకు దేవస్థాన బోర్డు శుభవార్త తెలిపింది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం అవుతోందని చెప్పింది. అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా... Read more
ఆలయానికి భూరి విరాళం ఇచ్చిన ముస్లిం – అతిపెద్ద మందిర నిర్మాణం కోసం రెండున్నరకోట్ల విలువైన భూమిని ఇచ్చిన ఇష్తయాక్ అహ్మద్ ఖాన్
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం కోసం భూరి విరాళం ఇచ్చింది ఓ ముస్లిం కుటుంబం. బిహార్ చంపారన్ జిల్లా కైత్వాలియాలో అతిపెద్ద విరాట్ రామాయణ మందిర్ నిర్మాణం జరుగుతోంది. అందుకోసం రెండున్... Read more
అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంగా ‘ది కేరళ స్టోరీ’ – తెరకెక్కిస్తున్న సుదీప్తో సేన్, విపుల్ అమృత్ లాల్
కశ్మీరీ హిందువుల ఊచకోత ఆధారంగా తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. 35ఏళ్లనాటి దమనకాండను తెరపై చూస్తూ ఉద్వేగం చెందుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో వాస్తవచరిత్రను... Read more
స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి కాశ్మీర్ ఒక ప్రత్యేక సమస్య, కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలని వాదించే వారు కొందరైతే, కాశ్మీరును ప్రత్యేక దేశంగా నిర్మాణం చేయాలని ప్రయత్నించేవారు మరికొందరు, అసలు స... Read more
`ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రజల నీరాజనాలు అందుకొంటుంటే బాలీవుడ్ లో మాత్రం మౌనం రాజ్యమేలుతుంది. అక్కడ ఆధిపఃత్యం వహిస్తున్న ఖాన్లు (సల్మాన్, అమీర్ లేదా షారూఖ్) లేదా బిగ్ బి ఎ... Read more
హఠాన్మరణం చెందిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంకాఅభిమానుల గుండెల్లోనే ఉన్నాడు. కర్నాటకలోనే కాదు దక్షిణాదిమొత్తం ఆయనకు అభిమానులున్నారు. తమిళనాడులో మురుగన్ దేవాలయ వేడుకలో ఓ అద్భుత దృ... Read more
భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు భర్త తనను వేధిస్తున్నాడంటూ ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఓ మహిళ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఫిర్యాదు చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట... Read more
శివమొగ్గలో హిందువులు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలి – మరికాంబ జాతర నిర్వాహక కమిటీ నిర్ణయం
కర్నాటక శివమొగ్గలోని పురాతన కోటే మరికాంబ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతర సందర్భంగా హిందూ విక్రేతలకు మాత్రమే దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్త... Read more
ఆస్ట్రేలియా నుంచి తిరిగి భారత్ చేరిన 29 పురాతన వస్తు సంపద – వాటిలో విగ్రహాలు, పెయింటింగ్ లు, శిల్పాలు – స్వయంగా పరిశీలించిన ప్రధాని
మన దేశానికి చెందిన అరుదైన, అమూల్యమైన పురాతన వస్తువులు మరికొన్ని తిరిగి స్వదేశం చేరాయి. ఆస్ట్రేలియా నుంచి ఏకంగా 29 పురాతన విగ్రహాలు భారత్ చేరాయి. ఆ దేశ ప్రధాని మారిసన్ తో మోదీ వర్చువల్ సమావేశ... Read more