కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు వివాదంపై బిజెపి సోమవారం మొదటి సారిగా అధికారికంగా స్పందిస్తూ అటువంటి సమస్యలను రాజ్యాంగం ప్రకారం పరిష్కరించుకుంటామని, కోర్టులు నిర్ణయిస్తాయని స్పష్టం చేస... Read more
‘నేను శివ భక్తుడిని, నా పూర్వీకులు రాజ్పుత్లు – మధ్యప్రదేశ్ లో ఘర్ వాపసీ ద్వారా సనాతన ధర్మాన్ని స్వీకరించిన షేక్ జాఫర్ ఖురేషీ
మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో షేక్ జాఫర్ ఖురేషీ అనే ముస్లిం వ్యక్తి ఇస్లాంను త్యజించి హిందూ మతాన్ని స్వీకరించాడు. 46 ఏళ్ల షేక్తో పశుపతినాథ్ ఆలయంలో మహామండలేశ్వర స్వామి చిదంబరానంద సరస్వతి... Read more
కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం యువతి హిందూ దళిత యువకుడితో ప్రేమలో పడగా ఆ యువకుడైన అమ్మాయి సోదరులు పొట్టనబెట్టుకున్నారు. విజయ్ కాంబ్లే అనే వ్యక్తిని హత్య చేసిన 19 ఏళ... Read more
ఆదిలాబాద్లో ఘోరం – ముస్లిం యువకుడిని ప్రేమించిన కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
పరమతస్తుడితో కూతురు ప్రేమలో ఉందని తెలిసి ఆమెను తల్లిదండ్రులే హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగకొండలో ఈ ఘోరం జరిగింది. మే 21న యువతి రక్తపు మడుగులో శవమై కనిపించగా…హత్యకు ఉ... Read more
జ్ఞానవాపి మసీదు వీడియో సర్వే ఫలితాలను బహిర్గతం చేయవద్దు – కోర్టును కోరిన ముస్లిం పక్షం
వివాదాస్పద జ్ఞానవాపి నిర్మాణంపై కొనసాగుతున్న కేసులో ముస్లిం పక్షం వివాదాస్పద స్థలం యొక్క వీడియో సర్వేను బహిర్గతం చేయవద్దని మే 27న కోర్టును కోరింది. కోర్టు నియమించిన కమిషనర్ సర్వే రిపోర్ట్ రి... Read more
ఉత్తరాఖండ్లో 1985 వరకు ఒక్క మసీదు లేదు, ఇప్పుడు 2000 కంటే ఎక్కువయ్యాయి, ఆ పాపం కాంగ్రెస్ దే: స్వామి దర్శన్ భారతి
అక్రమ మజార్లు, మాదకద్రవ్యాల బానిసలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన సాధువు స్వామి దర్శన్ భారతి, రాష్ట్రంలో పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 1985 వర... Read more
కర్ణాటకలో హిజాబ్ ధరించి కాలేజీకు వచ్చిన ముస్లిం విద్యార్థులు – కోర్టు ఉత్తర్వును అమలు చేయాలని విద్యార్థుల నిరసనలు
కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ రగులుతోంది. వెలుగులోకి వచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు నెల తర్వాత.. మంగళూరు... Read more
యాసిన్ మాలిక్కు శిక్షను నిరసిస్తూ అమర్నాథ్ యాత్రను అడ్డుకొండి – కశ్మీరీ ముస్లింలకు సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పిలుపు
టెర్రర్ ఫండింగ్ కేసులో పాకిస్థాన్ అనుకూల కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ప్రత్యేక NIA కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఒక రోజు తర్వాత, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టి... Read more
కృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న వివాదాస్పద షాహీ ఈద్గా మసీదులో ఉన్న మతపరమైన శాసనాలు, కళాఖండాలు లేదా చిహ్నాలను ధ్వంసం చేయకుండా ముస్లింలను ఆ ప్రాంతంలోకి నిషేధించాలని మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది.... Read more
దేశంలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా డిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ యువతిపై దాడిచేశాడు సైఫ్ అన్సారీ అనే యువకుడు. బలవంతంగా ఇస్ల... Read more
రామమందిరం ఇటుకలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తాయి – గుజరాత్ కాంగ్రెస్ మాజీ మంత్రి భరత్సింగ్ సోలంకివ్యాఖ్యలు
గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ మాజీ మంత్రి భరత్సింగ్ సోలంకి అయోధ్యలోని రామ మందిరంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో బీజేపీ డబ్బులు వసూలు చేసిందని.. అయితే రామ మందిరంలోని... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ గురువారానికి వాయిదా – సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఇరు వర్గాలకు కోర్ట్ ఆదేశం
జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా త... Read more
ఆర్ఎస్ఎస్ శాఖాల్లోలాగా విద్వేషం నింపడం లేదు – హిమంత మదర్సా వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్
మదర్సాలపై అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హిమంతపై మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఆర్ఎస్ఎస్ శాఖల్లోలాగా మదర్సాల్లో విద్వేషం నింపడంలేదని వ్యాఖ్యాని... Read more
ముస్లిం యువకులు దాడి చేస్తే హిందువులు దాడి చేశారని యువకుడి ప్రచారం – అబద్దమని తేలడంతో అరదండాలు
తనను జైశ్రీరామ్ అనమని బలవంతపెట్టి.. తన దగ్గరున్న డబ్బులు లాక్కెళ్లారంటూ ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసి వైరల్ చేశాడు. అయితే ఆ ఆకతాయి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్... Read more
ఇప్పుడు మిగిలి ఉన్న ఈ కొద్దీ పాటి ప్రాచీన సాహిత్యం లోనే ఆధునాతన శాస్త్రజ్ఞులు అబ్బురపడే ఇన్ని విషయాలు ఉంటే ముష్కరుల చేతిలో తగలబడిపోయిన అమూల్యమైన గ్రంధాలలో ఏ రహస్యాలు నిక్షిప్తమైపోయాయో?... Read more
మహిళా యాంకర్లు ముఖం పూర్తిగా కప్పుకుని కెమెరా ముందుకు రావాలని అఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ పురుష యాంకర్లు మాస్కులు ధరించి నిరసన తెలిపారు.... Read more
పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన దేవాలయాలను పునర్నిర్మించాల్సి ఉంది – గోవా సీఎం ప్రమోద్ సావంత్
గోవాలో పోర్చుగీస్ వాళ్లు ధ్వంసం చేసిన ఆలయాలను పునర్మించాల్సి ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. పర్యాటకులను దేవాలయాల వైపు ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించ... Read more
ఆశ్చర్యపోవడానికి అక్కడ ఏమీ లేదు! తరతరాల నుండి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చట్ట పరిధిలో విషయం బయటపడ్డది కనుక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కానీ ఇదేమీ పెద్ద విషయం కాదు. అసలు ఆశ్చర్యపోవాల్సిం... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఆర్డర్పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాల... Read more
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో బయటపడిన శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ అన్నారు. దాన్ని హిందూ పక్షం నిరూపించగలదన్నారు. “ఈ విషయం సంక్లిష్టంగా ఉంది.... Read more
ప్రాచీన_విశ్వనాధ_శివలింగం 100అడుగులా!!! కాశీ నుండి ఐబాక్ ఎత్తుకుపోయిన ధనం 1400ఒంటెలపై_ఘోరికి పంపబడ్డాయి!!! ఇప్పుడు కాదు 1854లొనేకోర్ట్ లో జ్ఞానవాపి మస్జీద్ పై కేస్ వేశారు!!! ఇప్పటివరకు జరిగి... Read more
వారాణాసిలో జ్ఞాన్వాపి వద్ద వివాదాస్పద కట్టడ ప్రాంగణంలో కోర్టు ఆదేశానుసారం మే 16న జరిపిన సర్వేలో ఒక పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. జ్ఞాన్వాపి విషయానికి వస్తే గతంలో అక్కడ దేవస్థానం... Read more
మథుర షాహీ ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు కోర్ట్ అంగీకరించింది. కృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదును వీడియో తీయాలని పిటిషన్ దాఖలైంది. వారణాశి జ్ఞాన... Read more
జ్ఞానవాపి వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని సివిల్ కోర్టుకు సుప్రీం ఆదేశం – విచారణ రేపటికి వాయిదా
కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు వారణాసిలోని కోర్టు నియమించిన కమిషన్ నివేదికను సమర్పించింది. మే 14 నుంచి 16 వరకు నిర్వహించిన సర్వే పనుల నివ... Read more
ఉగ్రవాదులకు నిధుల కేసులో కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. మాలిక్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా ఎన్ఐఏ అధికారులను ప్రత్యేక న్య... Read more