ఉదయ్ పూర్ హత్యకు కారణం నూపుర్ శర్మనే, ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలి – సుప్రీం వ్యాఖ్యలు
ఉదయ్ పూర్ హత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈ స్థితికి నూపుర్ శర్మనే కారణమని, ముఖ్యంగా కన్నయ్య హత్యకు కారణం ఆమె చేసిన వ్యాఖ్యలేనని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశప్రజల... Read more
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా యాత్ర జరగలేదు. రెండేళ్ల తరువాత రంగరంగవైభవంగా జరుగుతున్న యాత్రకోసం లక్షలాదిగా భక్తులు పూరీ తరలివ... Read more
ఔరంగాబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధరాశివ్గా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రకటన చేసిన అనంతరం పేర్లన... Read more
ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన రాష్ట్రీయ వానరసేన బృందం
అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడేందుకు సంకల్పదీక్ష తీసుకుని పోరాటం చేస్తున్న తెలంగాణ వానరసేన బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూముల విముక్తి కోసం చర్యలు తీసుక... Read more
రాజస్థాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యకేసు నిందితులకు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జైల్లో ఉన్నవారికి బిర్యానీ సరఫరా చేశారంటూ వచ్చిన వార్తల్ని రాజస్థాన్ పోలీసులు... Read more
కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు – గోవా పర్యటనను వాయిదా వేసుకున్న షిండే బృందం
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... Read more
ఉదయపూర్ లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలకవ్యాఖ్యలు చేశారు.మదర్సాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాలలో జరుగుతున్న ప్రబలమైన రాడికలైజేషన్న... Read more
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఇద్దరు ఇస్లాం వాదులు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసినందుకు కన్హయ్య లాల్ అనే టైలర్ తల నరికి చంపారు. ఈ హత్య రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచింది. హంతకులు మోద... Read more
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పట్టపగలు ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక హిందూ వ్యక్తి తల నరికి చంపిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందం నిన్న రాజస్థాన్కు వెళ్ళింది. NIA బృందంలో ఒక డిప్యూట... Read more
అమర్నాథ్ యాత్రకు మూడు రోజుల ముందు ఈరోజు ఉదయం జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పాకిస్తాన్ చొరబాటుదారుని కాల్చి చంపింది. BOP బక్వార్పూర్లో ప్రా... Read more
లవ్ జిహాద్, మత మార్పిడి, జిహాదీ – మిషనరీ హింస, ద్వేషపూరిత ప్రసంగాలకు ముగింపు పలకాలి – వీహెచ్పీ
ప్రభుత్వ నియంత్రణలోని దేవాలయాల విడుదల, చట్టవిరుద్ధమైన మత మార్పిడులు, హిందూ విశ్వాసాలు, దేవతలకు వ్యతిరేకంగా పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలపై విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఆందోళన వ్యక్తం చేసింది.... Read more
అమర్నాథ్ యాత్రలో జంట ట్రెక్ మార్గాలలో వేర్వేరు ప్రదేశాలలో మోహరించే పర్వత రెస్క్యూ టీమ్లలో ఎనిమిది మంది మహిళా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది చేరనున్నారు. రెండేళ్ల విరామం... Read more
తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ క్... Read more
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. “మా దేవుళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక... Read more
అఫ్గనిస్తాన్ కాబూల్ లో ఉన్న గురుద్వారా పై ఇస్లామిక్ టెర్రరిస్టుల బాంబు దాడి.. దానిలో ఎంత మంది ఉన్నారో వివరాలు తెలియలేదు. అక్కడ సిక్కులను ఈ దేశంలో ఉండదలిస్తే “సున్నిలు గా” మారండి... Read more
ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చు : షరియా చట్టాన్ని ప్రస్తావిస్తూ మైనర్ వివాహాన్ని సమర్థించిన పంజాబ్&హర్యానా హైకోర్టు
16 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. 21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పిం... Read more
మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలపై నూపుర్ శర్మకు బెదిరింపుల మధ్య, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) , మాజీ బీజేపీ ప్రతినిధి గురించి 10 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఇస్లా... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు చాలా త్యాగనిరతులని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీ... Read more
శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదులను హెచ్చరించినందుకు పోలీసు అధికారిని తొలగించిన కేరళ సీఎం
కేరళ ప్రభుత్వం 2022, జూన్ 15న కన్నూర్లోని మయ్యిల్ పోలీస్ స్టేషన్కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిజు ప్రకాష్ను శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదు యాజమాన్యాన్ని హెచ్చరిస... Read more
ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేంద... Read more
తరచూ హిందూ దేవుళ్లను అపహాస్యం చేసే సెక్యులర్ నాయకులు, జర్నలిస్టులు – నూపుర్ శర్మపై మూకుమ్మడి దాడి కుట్రేనంటున్న హిందువులు
నూపుర్ శర్మ వ్యాఖ్యలతో మొదలైన దుమారం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నూపుర్ శర్మ వ్యవహారం ఇంత సీరియస్ అవడంపై దేశప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, జర్నలిస్ట... Read more
బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తూ అలహాబాద్ జడ్జిలా యోగీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. బీజేపీ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ముస్ల... Read more
గుజరాత్ జుహాపురాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు – పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీచార్జి
మహ్మద్ ప్రవక్తను దూషించారనే కారణంతో నూపుర్ శర్మపై ఇస్లామిస్టుల దాడులు ఆగడం లేదు. ఆమెను చంపేస్తామనీ బెదిరిస్తూ…తలకు వెలకడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార... Read more
అల్లరిమూక పట్ల యూపీ పోలీసుల చర్యపై మీమ్స్ షేర్ చేసిన కమెడియన్ కునాల్ కమ్రా – కమ్రాపై ఇస్లామిస్టుల మూకుమ్మడి దాడి
అల్లరిమూకపై యూపీ పోలీసుల చర్యపై మీమ్ షేర్ చేసినందుకు ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు కమెడియన్ కునాల్ కమ్రా. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రాన్ని ట్వీట్ చేసాడు. అందులో... Read more
ప్రయాగరాజ్ అల్లర్ల సూత్రధారి జావేజ్ అహ్మద్ ఇంట్లో అక్రమ ఆయుధాలు – బుల్డోజర్ తో ఇంటిని ధ్వంసం చేసిన పోలీసులు
ప్రయాగరాజ్ లో హింసాకాండకు సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ ఇంటిని ఆదివారం యూపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే కూల్చివేత సమయంలో పోలీసులు ఆ ఇంట్లో పెద్దఎత్తున నిల్వ ఉంచిన అక్రమ ఆయుధాలను కనుగొన్నారు... Read more