హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ బిపిన్ రావత్, రావత్ సతీమణి మధులిక సహా ఉన్నతాధికారులకు ప్రవాసభారతీయులు నివాళులు అర్పించారు. న్యూజెర్సీలోని శ్రీ సాయి దత్త పీఠం సహా పలుచోట్ల కా... Read more
ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే భారతదేశ చరిత్ర పుస్తకాలలో భారత హిందూ రాజులు ఓడిపోయిన యుద్ధాలు గురించే ఎక్కువ రాయబడ్డాయి. అలాగే హిందువులు స్వతఃసిద్దంగా అహింసా వాదులు అని చెప్పే విధంగా చరిత్ర చిత్రిక... Read more
కేరళ మరో సిరియాలా తయారవుతోందా..అక్కడ వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే అలాంటి అనుమానాలే వస్తాయి. పాఠశాలల విద్యార్థులను జిహాదీల వైపు ప్రోత్సహిస్తున్నారు కొందరు. ఓ SDPI కార్యకర్త నేను బాబరీని అని ఉ... Read more
తెల్లదొరలా అవ్వాలని తండ్రి అనుకుంటే, వారిని ఎదిరించి యోధుడయ్యాడు – యోగి అయ్యాడు.. – ఆజాదీ కా అమృతోత్సవ్ ప్రత్యేకం
ఉన్నత విద్యావంతుడైన తండ్రి ఆ బిడ్డ గురించి ఎన్నో కలలు గన్నాడు. భారతీయ సంస్కృతి ఏమాత్రం ఒంటబట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు భారతీయుడిగా కాక…ఓ ఇంగ్లిష్ బిడ్డలా తనను తీర్చిదిద్దాలనుకున్నా... Read more
ఈ రోజు దేశంలో హిందూ అనండి హిందుత్వం ఆనండి దానిని ఎవ్వరు విస్మరించే పరిస్థితి లేదు , కాబట్టి మేము కూడా హిందువులమే కానీ RSS చెప్పే హిందువులం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ,వాళ్లే ఒక... Read more
జైపూర్ పట్టణం లో కొలువైన మోతీదుంగ్రీ గణేష్ దేవాలయం వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. గర్భాలయంలో ఉన్న స్వామి వారు సింధూర వర్ణంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు. స్వామి వారి దివ్యమంగళ రూపం... Read more
సిరివెన్నెల మరణం తరువాత… రకరకాల పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తూ… శునకానందం పొందుతోన్న ఒంకర తోక బ్యాచ్… ఫ్లష్ చేస్తే కొట్టుకుపోయే, కమ్మోడ్ లోని, అశుద్ధం లాంటోళ్లు! హిందూమతాన్ని, హిందువుల్ని, హిం... Read more
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామశాస్ర్త... Read more
మథురలో 144 సెక్షన్ – శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామంటున్న హిందూ మహాసభ
కృష్ణ జన్మభూమి మధురలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 6న కృష్ణుడు పుట్టిన ఆ నేలలో…అక్కడున్న షాహీ ఈద్గాలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించి మహా జలాభిషేకం నిర్వహిస్తామని హిందూ మహాసభ... Read more
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీకదీపోత్సవంలో విశాఖ వెళ్తూ గుండెపోటుతో కన్నుమూశారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2006లో రిటైర్... Read more
అల్లా మాల్స్ ను ఇష్టపడడు, అక్కడికి వెళ్లేవాళ్లు సైతాను బిడ్డలు – ఇస్లాం బోధకుడి పైత్యం
అల్లా మాల్స్ ను ఇష్టపడడు కనుక ముస్లింలు మాల్స్ కు దూరంగా ఉండాలి…కేరళకు చెందిన ఓ ముస్లిం ప్రబోధకుడి ఆదేశమింది.మాల్స్ లో ఆడ, మగ కలిసి తిరుగుతారని…అలాంటివి అల్లా ఒప్పుకోడని అందువల్ల... Read more
ఆంగ్లంలో indianexpress లో వచ్చిన చిదంబరం వ్రాసిన వ్యాసం లోని విషయాలను గమనిస్తే” ఒక ప్రక్క నేను ఒక హిందువుగా జన్మించాను, ఒక హిందువుగా పెరిగాను, నా జీవితమంతా నన్ను నేను హిందువుగానే ... Read more
అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో... Read more
మహ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీపై ఫిర్యాదు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రిజ్వీ ఇటీవల రాసిన ఓ పుస్తకంలో ప్రవక్తను దూషిస్తూ... Read more
శబరిమల ఆలయంలో నైవేద్యం/ప్రసాదం తయారీకి “అపవిత్రమైన హలాల్ బెల్లం” వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మరియ... Read more
కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ... Read more
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇల్లందకుంట వెళ్లారు ఈటల రాజేందర్. అక్కడ కొలువైన సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈటలకు స్వాగతం పలికారు. ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందచేశ... Read more
నేత్రవైద్య నిపుణులు డాక్టర్ గౌడ జనార్దన్ రచించిన ‘ఆనందమయ జీవితానికి ఆరోగ్యసాధన’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ షేక్ పేటలోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మ... Read more
ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథుడి ఆలయంలో ఇవాళ మాతా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టంచారు. వందేళ్ల క్రితం కాశీ ఆలయం నుంచి చోరీ అయిన ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి తీసుకువచ్చ... Read more
ఈనెల 17 నుంచి కర్తార్ పూర్ కారిడార్ ను తిరిగి తెరవనున్నట్టు హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కోవిడ్ కారణంగా 2020 మార్చిలో యాత్రను రద్దు చేశారు.. ”కర్తార్పూర్ గురు... Read more
భోపాల్లో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పెద్దసంఖ్యలో ముస్లింలు ఆయనవచ్చే దారిలో బారులు ధన్యవాదాలు తెలిపారు. త్రిపుల్ తలాక్ ను రద్దు చేసినందుకు ధన్యవాదాలంటూ ఉన్... Read more
హిందుత్వను ఇస్లాం ఉగ్రవాద జిహాదీలతో పోలుస్తూ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘Sunrise Over Ayodhya: Nationhood in Our Times’ పై నిషేధం విధించాలని హిందూసేన డిమాండ్ చే... Read more