మునావర్ ఫారూఖి షోను రద్దు చేయాలని తెలంగాణలోని హైందవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల పురాణాలపై వెకిలి కామెంట్లు చేసే మునావర్ ను స్వయంగా ప్రభుత్వమే పిలిచి షో పెట్టించడం దుర్మార్గమని హింద... Read more
భరూచ్ మతమార్పిడి కేసులో ప్రధాన నిందితుల కోసం జిల్లా కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొందారు పోలీసులు. అబ్దుల్ సమద్ మహ్మద్ అలియాస్ దావూద్ సులేమాన్ పటేల్ (బేకరీవాలా), షబ్బీర్ మహ్మద్ పటేల... Read more
క్రిస్మస్ వేడుకల్ని రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం – వామపక్ష తీవ్రవాది జో చోప్రా పైత్యం
క్రిస్మస్ వేడుకల్ని నిషేధించారంటూ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో పుకార్లు రేగాయి. ఓ వామపక్ష సామాజిక కార్యకర్త అబద్దాలతో ట్వీట్ చేసింది. అయితే వేడుకల్ని నిషేధించలేదని ఉత్తరాఖండ్ పోలీసులు వి... Read more
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిని ఇరికించాలనుకున్నారు, ఆయన పేరు చెప్పాలని ఏటీఎస్ ఒత్తిడి చేసింది – ఎన్ఐఏ కోర్టులో ప్రత్యక్షసాక్షి
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిఆదిత్యనాథ్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందా? సాక్షాత్తూ ముంబై ఏటీఎస్ ఈ కుట్రకు పాల్పడిందా? నాటి పేలుళ్ల కేసులో ఆదిత్యనాథ్ పేరు చెప్పాలని మహారాష్ట్ర ఏటీఎస్ ఒత్తిడి చే... Read more
హిందూ మతంలోకి మారినందుకు వసీం రజ్వీ తలకు రివార్డు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి రషీద్ ఖాన్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు భారత దేశాన్ని ఎప్పటికీ హిందూరాష్ట్... Read more
ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దర్శించుకోవడమే పాపమైనట్టు… ఇస్లామిస్టుల దాడికి గురైంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. తన ఆత్రంగి రే మూవీ విడుదలకు ముందురోజు ఆమె ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని దర్శించు... Read more
హిందూసమాజం నుంచి వెల్లువెత్తిన ఆందోనళల నేపథ్యంలో సరిగమ మ్యూజిక్ కంపెనీ వెనక్కి తగ్గింది. సన్నీలియోన్ మధుబన్ పాట సాహిత్యం మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే రాధాకృష్ణుల ప్రణయగీతంపై సన్నీలియ... Read more
విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. సామూహిక, బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారికి ఇక నుంచి జైలు శిక్షలుంటాయి. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొంద... Read more
శంభుని గుడి ఆక్రమణలను, దేవుడి స్థలంలో దుకాణాలు పెట్టిన అన్యమతస్థులను వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కంటేశ్... Read more
ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా అన్యమత ప్రచారం – అడ్డుకునేలా హిందూ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు
ఆదిలాబాద్ జిల్లాలో క్రైస్తవ మతమార్పిళ్లు పెరిగిపోతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ధర్మజాగరణ ప్రతినిధులు అప్రమత్తమవుతున్నారు. బోథ్ మండలం కోటా -కె లో హిందూ ధర్... Read more
పోర్చుగీసు వాళ్లు ధ్వంసం చేసిన పురాతన ఆలయాల్ని పునర్నిర్మించాలి – గోవా సీఎం ప్రమోద్ సావంత్
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నుంచీ దేశంలోని పురాతన ఆలయాల గురించి చర్చ మొదలైంది. కాశీ కారిడార్ తరహాలో మధురలోనూ ఏదన్నా ఏర్పాటు చేసి కృష్ణ జన్మస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని అక్కడి... Read more
విజయనగరం జిల్లా రామతీర్థం బొడికొండ పై ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం జరిగింది.... Read more
పాకిస్తాన్ లో హిందూ ఆలయాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా కరాచీలోని ఓ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల్ని పగులకొట్టాడు ఓ దుర్మార్గుడు. ఓల్డ్ కరాచీలోని నారాయణ్ పూరాలో పురాతన నారాయణ మందిరంలో ఈ దారుణం... Read more
మతమార్పిడి నిరోధక బిల్లును కర్నాటక కేబినెట్ ఆమోదించింది. ఉత్తర్ ప్రదేశ్లో మతమార్పిడి చట్టం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ చట్ట సవరణ కింద బలవంతంగా మతంమారిస్తే.. పదేళ్ల జైలు శిక్ష, లక్... Read more
మహారాష్ట్రలో రెచ్చిపోయిన జిహాదీలు – హిందువుల దుకాణాలు, వాహనాలు లక్ష్యంగా విధ్వంసకాండ
మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామాతో భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని... Read more
ఇవాళ దత్తాత్రేయుని జయంతి . శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. ఈయనను హిందువులు త్రిమూర్తులు(బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు) ల అవతారం కావున దత్తుడిని త్రిమూర్తి స్వరూపుడి... Read more
మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ లో మూడు రోజుల “హిందూ ఏక్తా మహాకుంభ్”లో పాల్గొన్నవారితో ఇతర మతాలలోకి మారిన వారిని హిందూ మతంలోకి తిరిగి రావడానికి (ఘర్ వాపస్) కృషి చేస్తామని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాల... Read more
గ్రామంలోకి పాస్టర్ల బెడత పెరిగిందని తమకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారంటూ సిద్ధిపేట జిల్లాకు చెందిన పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అన్యమత ప్రచారం ఎక్కువ... Read more
ముస్లిం దురాక్రమణదారుల చేతిలో ధ్వంసం కాకుండా మిగిలిన 12 వశతాబ్దం నాటి ఒకే ఒక్క ఆలయం ఇదే….
కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన తరువాత వారణాశికి సందర్శకుల తాకిడి పెరిగింది. కొత్తగా నిర్మించిన కారిడార్ గుండా గంగ నుంచి గర్భగుడిని దర్శించుకుంటున్న భక్తులు ఆ పురాతన నగరంలోని ఇతర ఆలయ... Read more
1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఎందరో హిందువులు అసువులు బాసారు. ఆ సమయంలోనే ఢాకాలోని రామ్నా కాళీ ఆలయాన్ని పాక్ సైన్యం ధ్వంసం చేసింది. అంతేకాదు ఆలయాన్ని రక్షించుకునేందుకు అడ్డువచ్చిన, అ... Read more
నరేంద్ర మోడీపై ప్రతిపక్షాల ద్వేషానికి మీడియా లో కూడా కొందరు విసిగిపోయారు. టీవీ9 గ్రూప్ బిజెపి వ్యతిరేకం అని అందరికి తెలుసు. దాని యుపి, ఉత్తరాఖండ్ ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ అమితాబ్ అగ్నిహోత్రి... Read more
” సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సనాతన ధర్మం ఉనికి మరియు దాని గొప్పతనం ప్రపంచం గుర్తిస్తుంది ” నందిత కృష్ణ చరిత్రకారిణి మరియు పర్యావరణవేత్త, మరియు చెన్నైలోని CPR ఇనిస్టిట్యూట... Read more