ఆ గుజరాత్ నగరాల్లో హిందువుల జనాభా తగ్గింది…చూస్తుండగానే ముస్లింల ప్రాబల్యం పెరిగింది
గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగ... Read more
మలయాళ దర్శకుడు అలీ అక్బర్ మతం మారారు. ఇస్లాంను వీడి హిందూమతంలోకి మారి రామసింహన్ అయ్యారు.అలీ అక్బర్ తో పాటు ఆయన భార్య లూసియమ్మ కూడా హిందుత్వం స్వీకరించారు. కల్నల్ బిపిన్ రావత్ మరణాన్ని వేడుకగ... Read more
టీటీడీ ఆస్థాన పండితుడు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో పలు వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరాయణ పు... Read more
అయోధ్యలో భవ్య మందిర నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు కీలకమైన పునాది దశలో ఉన్నాయి. ఇక ఆలయం ఎఫ్పుడెప్పుడు పూర్తవుతుందా రామయ్య ఎప్పుడు అందులో కొలువుదీరుతాడా అని యావత్ ద... Read more
40 కోట్ల రూపాయల విలువైన పురాతన విగ్రహాలను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ విగ్రహాల దుకాణంలో వీటిని గుర్తించారు. అరుదైన పార్వతీదేవి విగ్రహాన్ని అంతర్జాతీయ మార్కెట్లో... Read more
ఆ నాగ సాధువు పేరు కరుణేష్ కుమార్ శుక్లా. నాగ సాధువు అనగానే త్రిశూలం ధరించి కాషాయాంబరాలతో ఉన్న ఒక సన్యాసి మనకు గుర్తుకు వస్తాడు. కానీ కరుణేష్ కుమార్ శుక్లా సుప్రీంకోర్టు లాయరుగా హిందు ధర్మంకో... Read more
గడచిన వెయ్యి సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఇతర మతాలలోకి ఏకపక్షముగా అదే పనిగా జరుగుతున్న మతం మార్పిడిలు, దానివల్ల హిందువుల సంఖ్య క్రమంగా క్షీణించిపోవడం, దీనికి చాలా వ... Read more
ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో తన వాల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్లో భారతీయ వారసత్వ ప్రదేశాల వివరాల్ని హిందీలో ప్రచురించింది. అందుకు హర్షం వ్యక్తం చేసిన యునెస్కో శాశ్వత ప్రతినిధి... Read more
ఎంత తేడా ఉన్నదో గమనించారా ? భర్తృహరి సుభాషితాలలో ఒక సుభాషితం ఉన్నది … అది.. విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా స్తేఽపి స్త్రీ ముఖపంకజం సులలితం దృష్ట్వైవ మోహం గతాః । శాల్యన్నం... Read more
స్థానిక స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్బంగా మర్రిగూడలోని యూత్ ఫర్ బెటర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు పోనుగోటి దామోదర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద విగ్రహానికి గజమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్... Read more
దేవాలయాల వద్ద కరోనా గైడ్ లైన్స్ ఆధారంగా దర్శన ఏర్పాట్లు చేస్తామనే ఆలోచన దేవాదాయ శాఖ ఎందుకు చేయడం లేదు?. వేలకోట్ల దేవుడి సొమ్ము జమచేసుకున్న దేవాదాయ శాఖ భక్తులకు కనీస జాగ్రత్త ఏర్పాట్లు చేసి ద... Read more
ధర్మ పరిరక్షణ, జాతీయ వాదాన్ని గట్టిగా వినిపించాలనే ఉద్దేశంతో సోనాల గ్రామంలో సభ్యులు “జై హింద్” వాట్సప్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులో సోనాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన జాత... Read more
గడచిన కొద్ది సంవత్సరాలుగా ఘర్ వాపసీ అనే పదం పత్రికల్లో చాలా ప్రాచుర్యం పొందింది. దానికి సంబంధించి అనేక కథనాలు వ్యాఖ్యానాలు ఫోటోలు వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య టైమ్స్ అఫ్ ఇండియా పత్రికల... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం భారత్ లో నిర్మితమవుతోందని మీకు తెలుసా. పశ్చిమబెంగాల్లోని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం పేరుతో బృహదాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ... Read more
కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులపై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సహా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీని నిర్వహించింది. అక్రమ... Read more
కాశీ విశ్వనాథ్ ధామ్ కార్మికులకు 100 జతల జూట్ పాదరక్షలు అందించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. అక్కడ పనిచేస్తున్న కొందరు కార్మికులకు చెప్పులు లేవని తెలుసుకున్న ఆయన ఈ పని చేశారు. కొద్ది రోజల క్రి... Read more
మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యం గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దాని వెనక ఉగ్రకుట్ర ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధాని నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంట... Read more
తమిళనాడు కాంచీపురానికి చెందిన ఓ వ్యక్తి 2 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చాడు. అయితే అతనికి సంతానం లేదనుకుంటే పొరపాటు. తన ఇష్టానికి విరుద్ధంగా పిల్లలు క్రైస్తవమతంలోకి మారడమే కారణం. తమిళనాడ... Read more
రాహుల్ యాక్సిడెంటల్ హిందువు, ఎన్నికల పర్యాటకుడు – రాహుల్ ‘హిందు-హిందుత్వ’స్టేట్మెంట్ పై యోగి వ్యంగ్యాస్త్రాలు
తాను హిందువుగా గర్విస్తున్నానని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అమేథీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్య చేశారు. రాహుల్ హిందుత్వ స్టేట్ మెంట్ ను ఎత్తిపొడుస్తూ… మేం భారతీయులం, హిందు... Read more
బంగ్లాదేశ్ లోని దేవాలయాలను అపవిత్రం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ అక్కడి హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. రెండు రోజుల క్రితం లాల్మోనిర్హత్ జిల్లా హతిబంధ సమీపంలో మూడు హిందూ ఆలయాల్లో పాలిథిన్... Read more
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ అయోధ్యను సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ పనుల పురోగతి గురిం... Read more
ముంబై దాదర్ చర్చిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ కు ముంబై కోర్టు జీవిత ఖైదు విధించింది. 2015లో పాస్టర్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఫాదర్ జాన్సన్ లారెన్స్ ను దోషిగా తేలు... Read more
అయోధ్య, వారణాశి తరహాలో పశ్చిమ యూపీలోని మధుర బృందావన్లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆమ్రోహాలో జరిగిన బహిరంగ... Read more
ఉగ్రవాదాన్ని ప్రేరేపించే బోధలు చేస్తున్న ఓ మసీదును ఫ్రాన్స్ మూసేసింది. జిహాద్ కు మద్దతుగా ఉగ్రవాద ప్రసంగాలుండడంతో ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవేలోని మసీదును ఆరునెలల పాటు తెరవకూడదని ఆదేశి... Read more
భారత దేశంలో బీద వారికి సేవ చేయడానికి అమ్మగారి స్వచ్చంద సంస్థ “మిషనరీస్ ఆఫ్ చారిటీస్” కి 2006-2020 మధ్య వచ్చిన విదేశీ విరాళాలు జస్ట్ వెయ్యి కోట్లు కు పైగానే… మరి దేశంలో ఇంకా... Read more