శ్రీరామ నగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల వ... Read more
హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ ను లార్జర్ బెంచ్ కు బదలాయించింది కర్నాటక హైకోర్టు. ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూ... Read more
షికాగో వెళ్లేముందు హైదరాబాద్ లో వివేకానందుడి చారిత్రక ప్రసంగం – ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా ప్రకటించాలని డిమాండ్లు
స్వామి వివేకానంద ఆధునిక యుగ ప్రవక్త. 1893లో ఆ మహనీయుడు హైదరాబాద్ను సందర్శించిన సంగతి పెద్దగా ప్రచారంలో లేకపోయినా, ఆ యాత్రాచరిత్ర చిరస్మరణీయమే. కారణం, సెప్టెంబర్ 11, 1893న జరిగిన షికాగో సర... Read more
‘ధర్మ సంసద్’ పేరుతో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సంచలనం సృష్టించిన కొన్ని వ్యాఖ్యలు ‘హిందూ పదాలు’ కావని, హిందుత్వాన్ని అనుసరించేవారు వాటిని ఎప్పటికీ అంగీకరించరని ఆర్ఎస్... Read more
ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా… హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామాను... Read more
రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప... Read more
రహస్యంగా మాంసాహారం తింటున్నారన్న టీఎంసీ ఎంపీ వ్యాఖ్యపై జైనుల ఆగ్రహం – మహువా క్షమాపణ చెప్పాలని డిమాండ్
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా జైనులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకునే క్రమంలో వారి ఆహార అలవాట్లపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి.... Read more
హిందూ పండగలు, దేవీదేవుళ్లంటే రాహుల్ గాంధీకి ఎందుకంత చిన్నచూపు? – హిందూ పండగల్నే ఎందుకు రాజకీయం చేస్తారు?
మరోసారి తన సెక్యులర్ బుద్ధి బయటపెట్టుకున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. సరస్వతీమాత చిత్రం, హిందువుల పూజలు లేకుండానే వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరూ చెప్పనంత వినూత్నంగా విషెస్ చెపుత... Read more
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడిని నిరసిస్తూ… హైదరాబాద్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసలకు దిగారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం.. చార్మినార్ దగ్గర నిరసన ప్రదర్శన ని... Read more
‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హైదరాబాద్కు రానున్నారు. అయితే దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రధా... Read more
చోరీకి గురైన దేవుళ్ల విగ్రహాలు తిరిగి ఆలయంలో ప్రత్యక్షమయ్యాయి. దేవుడికి భయపడో లేదా పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతోనో దొంగిలించిన విగ్రహాలను తిరిగి ఆలయాలనికి చేర్చారు దొ... Read more
ఎంఐఎం నేత వారిస్ పఠాన్ పై దాడి – దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకే దాడి చేసినట్టు అంగీకరించిన నిందితుడు సద్దాం
దేశ వ్యతిరేక, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ పై ఓ యువకుడు దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నహర్ షా వలీ ఖజ్రానా దర్గాకు వెళ్లి బయటకు వస్తున్న పఠాన్ పై ఓ యువకుడు... Read more
‘చింతామణి’ నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే ప... Read more
బెంగళూరులో రైల్వే స్టేషన్ ను మసీదుగా మార్చేశారు – అక్రమ ప్రార్థనా స్థలాన్ని తొలగించాలంటూ హిందూ సంఘాల ఆందోళనలు
రైల్వే స్టేషన్లో పోర్టర్స్ రెస్ట్ రూమ్ ను ఏకంగా మసీదుగా మార్చేశారు. రోజూ అందులో నమాజు చేస్తుంటే అడిగేవాళ్లు లేరు. బెంగళూరులోని క్రాంతివీర్ సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఐద... Read more
మతమార్పిడి మాఫియా అరాచకాలకు బలైన తమిళనాడు బాలిక లావణ్య కేసును సీబీఐకి అప్పగిస్తూ మద్రాస్ కోర్టు ఆదేశించింది. తమిళనాడు పోలీసులపై తమకు నమ్మకం లేదని… తన కుమార్తె ఆత్మహత్య కేసును కేంద్ర దర... Read more
భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటంచాలని ధర్మసంసద్ పిలుపునిచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని పవిత్ర త్రివేణి సంగమం దగ్గర మాఘమేళా సందర్భంగా నిర్వహించిన ధర్మసంసద్ వేదికగా సాధువులు పిలుపునిచ్చారు. సుమే... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా హిందూ సమాజాన్ని అవమానిస్తూ…ఆలయ శిఖరం మీద పలువురు ఉన్న చిత్రాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన మీద బజరంగదళ్ సహా పలు హిందూ సంస్థలు ఆగ్రహం... Read more
మహిళా జర్నలిస్టును ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన న్యూస్ చానల్ సీఈవో – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఇస్లాంలోకి మారమని న్యూస్ చానల్ యజమాని బలవంతం చేశాడని…మారితే 25వేల నుంచి లక్ష రూపాయల జీతం పెంచుతానని ఆశ చూపాడంటూ ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మాత్రమే కాదు చానల్లో... Read more
73వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ రాజ్ పథ్ లో పరేడ్ కన్నుల పండువలా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈసారి పంజాబ్ శకటం ప్రత్యేకంగా నిలిచింది. భార... Read more
చిందులేస్తున్న మతోన్మాదులు విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే కేరళ: మెప్పడియాన్ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్ వినియోగించారు. దీనిని ఓర... Read more
జమ్మూకాశ్మీర్లో పనిచేసిన కల్నల్ తేజ్కుమార్ టికో అక్కడ నుంచి కాశ్మీరీ పండిట్లను ఎందుకు, ఎలా తరిమివేశారో వివరిస్తూ `కాశ్మీర్: ఇట్స్ అబోరిజన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్’ అనే పుస్తకం రాశారు. కా... Read more
జనవరి 19వ తేదీ 1990. ఈ రోజు కొన్ని వేల హిందూ, సిక్కు కుటుంబాలకు చీకటి రోజు. కొంప, గోడూ వదిలేసి తమ చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టు బట్టలతో తమ దేశంలోనే... Read more
కర్నాటకలో సంస్కృత యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి, నిధులు కేటాయించడంపై దుమారం రేగుతోంది. మగడిలో విశ్వవిద్యాలయ క్యాంపస్ నిర్మాణానికి 324 కోట్లు నిధులు కేటాయిస్తూ... Read more