రాష్ట్రీయ వానరసేన తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులుగా గిరీశ్ దారమోని నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంరెడ్డి గిరీశ్ నియామకాన్ని ప్రకటించి ఆయన్ని అభినందించారు. రాష్ట్రవ్... Read more
గోరక్షక్ కార్యకర్తలపై ముస్లిం మూక దాడిని నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సదన్ చౌరస్తాలో జరిగిన రాస్తారోకోలో సుభాష్ చందర్, విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రసార్ ప్రాంత్ సహ సమయోజ... Read more
స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నో హిందూ నర సంహారాలలో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉదంతం ఒకటి. హిందూ కార్యకర్తలను వెతికి మరీ హత్య చేసిన ఉదంతాలు దేశమంతా జరిగాయి, జరుగుతున్నాయి. కేరళ, బెంగాలు రాష... Read more
చాక్లెటిచ్చి లోబర్చుకున్నాడు – పదిహేనేళ్లకే పారిపోయింది : మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పని కథ
ఒక మైనర్ బాలిక కుటుంబం ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో నివసిస్తోంది. ఆమె 30 డిసెంబర్ 2021న కనిపించకుండా పోయింది. అదే రోజు అమపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ మైనర్ బాలిక తం... Read more
కర్నాటకలో బజరంగదళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, ఆసిఫ్, రిహాన్ గా గుర్తించ... Read more
ఉర్సు ఉత్సవాలకు అనుమతి, బనేశ్వర్ జాతరకు నిరాకరణ – రాజస్థాన్ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహం
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన బనేశ్వర్ జాతరకు అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం… అజ్మీర్లో ఉర్సు జాతరకు మాత్రం అనుమతిచ్చింది. రాజస్థాన్ తోపాటు గుజరా... Read more
తిలకం, కుంకుమ తొలగించమని విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు – కర్ణాటక విద్యాశాఖ మంత్రి
తిలకం, కుంకుమ, బిందీ, సింధూరం వంటి వాటిని పెట్టుకున్న విద్యార్థులను స్కూలు, కాలేజీల్లోకి రానివ్వకుండా అడ్డుకునే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి నగేష్ హెచ్... Read more
పంజాబ్ ఎన్నికల వేళ సిక్కు సమాజానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీని ఢిల్లీలో కలవడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ స... Read more
హిజాబ్ ను అడ్డుకునేవారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం – కర్నాటక కాంగ్రెస్ నేత ముఖర్రం ఖాన్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ముఖర్రం ఖాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. తమ పిల్లలను హిజాబ్ ధరించకుండా ఆపేవారిని ముక్కలు ముక్కలు... Read more
మైనార్టీ విద్యా సంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు – కోర్టు తీర్పు మేరకు సర్క్యులర్
ప్రభుత్వ మైనార్టీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కర్నాటక ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమ, హజ్, వక్ఫ్ శాఖ సెక్రటరీ మేజర్ మణివణ్నన్ ఈ మేరకు సర్క్యులర్... Read more
కర్నాటక హిందూ విద్యార్థులను ‘హిందు టెర్రరిస్టులు” అన్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్ – ముంబైలో కేసు నమోదు
వివాదాస్పద జర్నలిస్ట్ రాణా ఆయూబ్ పై మరో కేసు నమోదైంది. ఉడిపి కళాశాలలో హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులను హిందూ ఉగ్రవాదులు అన్నందుకు ఆమెపై పలువురు ఫిర్యాదు... Read more
సెక్యూలరిజం పేరుతో ఇన్నాళ్లూ జరిగింది చాలు. మాకు మా భారతీయ “సర్వ ధర్మ సమభావన” అందించలేని ఈ విదేశీ సెక్యూలరిజం వద్దు. మీ సెక్యూలరిజం పాఠాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పే దమ్ము ధైర... Read more
ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి
తెలంగాణ కుంభమేళాగా చెప్పే సమ్మక్క-సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. ఈనెల 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. అయితే కొద్ది రోజుల ముందునుంచే ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన అమ్మలిద్దరి దర్శనం... Read more
భాగ్యనగర వాస్తవ చరిత్ర బయటికొస్తుందని MIM భయపడుతోంది – వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాల్లో ఏం బయటపడిందో చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఎంఐఎం ఒత్తిడి మేరకే తవ్వకాలు నిలిపేశారనే వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వీహెచ్పీ అధికార... Read more
కర్నాటక హిజాబ్ వ్యవహారంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బు... Read more
ఓఐసీ తీరుపై భారత్ ఆగ్రహం – మా అంతర్గత సమస్యలను రాజ్యాంగానికి లోబడి మేం పరిష్కరించుకుంటామన్న విదేశాంగ శాఖ
హిజాబ్ వ్యవహారంలో ఇస్లామిక్ సహకార సంఘం..ఓఐసీ తీరును, వ్యాఖ్యల్ని భారత్ కొట్టేసింది. భారత వ్యతిరేక ఎజెండాకు ముగింపు పలకాలని హెచ్చరించింది. భారత్ లో ముస్లింలపై దాడులు పెరిగాయని, అంతర్జాతీయ సమా... Read more
కుటుంబ పార్టీలు ఎప్పటికీ బీజేపీకి పోటీ కాబోవు, ముస్లిం మహిళలు మా వెంటే ఉన్నారు – ఎన్నికల సభల్లో మోదీ
5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు మోదీ. బహిరంగ సభల వేదిగ్గా విపక్షాలను లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. కుటుంబ పార్టీలు బీజేపీకి ఎప్పుడూ పోటీ కాబోవని…తమ పార్టీతో అవి ఎన్నటికీ తల... Read more
క్రైస్తవ మాఫియా వేధింపులకు బలైన తమిళనాడు తంజావూరు విద్యార్థి లావణ్య ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా... Read more
కాశ్మీర్లో 12వ తరగతి టాపర్కు ఇస్లామిస్టుల బెదిరింపులు – హిజాబ్ ధరించాలని హెచ్చరికలు
జమ్మూ కాశ్మీర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షలల్లో టాపర్ గా నిలిచిన కాశ్మీరీ విద్యార్థి అరూసా పర్వేజ్ కు హిజాబ్ ధరించలేదని బెదిరింపులు వస్తున్నాయి. ఫలితాలు 8 ఫిబ్రవరి వ... Read more
మొన్నటివరకూ కలిసి ఉన్నాం – ఇప్పుడు హిజాబ్ అంటూ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు – ఉడిపి కాలేజీ హిందూ విద్యార్థినులు
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని హిందూ విద్యార్థినుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. హిజాబ్ అనేదే వివక్షాపూరితమైనదని…ముస్లింలు, ముస్లిమేతరులుగా తమను విభజిస్తోందని వారు ఆందోళన వ్యక్తం... Read more
హజారీబాగ్ మూకదాడి కేసులో నిందితులపై కేసు నమోదు – రూపేష్ పాండే అనే సరస్వతీ భక్తుడిని హత్య చేసిన గుంపు
ఫిబ్రవరి 8న ఝూర్ఖండ్లోని హజారీబాగ్ లో హత్యకు గురైన రూపేష్ పాండే కేసులో 27 మంది ముస్లింలు, వంద మంది అజ్ఞాతవ్యక్తులపై కేసు నమోదైంది. హజారీబాగ్ నగర బిజెపి ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ బాధిత కుటుంబా... Read more
ప్రియాంక దుష్ప్రచారాన్ని అందిపుచ్చుకున్న పాక్ – భారత్ లో బాలికల విద్యాహక్కును కాలరాస్తున్నారన్న విదేశాంగ శాఖా మంత్రి
బురఖా వివాదంపై ప్రియాంక గాంధీ చేసిన తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ అందుకుంది. భారత్ లో ముస్లిం బాలికల విద్యాహక్కును హరిస్తున్నారని…స్వయంగా అక్కడి విపక్ష పార్టీనే అంటోందని ఆదేశ విదేశాంగ... Read more
విద్యాసంస్థల్లో బుర్ఖాను, హిజాబును కేరళ ప్రభుత్వం నిషేధించినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయ్…
2019 లోనే కేరళ లోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తలమీద కప్పుకునే హిజబ్ ను కూడా నిషేదించింది..అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమయ్యాయి??కేవలం మోదీ వ్యతిరేక... Read more
కర్నాటక బురఖా అమ్మాయిలకు తాలిబన్ మద్దతిస్తోంది. హిజాబ్ పట్ల వారి వైఖరిని ప్రశంసించింది. జాతీయ సంస్కృతి, విలువల కంటే ఇస్లామిక్ విలువలు గొప్పవంటున్నారు తాలిబన్ అధికారులు. ఈమేరకు ఖతార్ కార్యాలయ... Read more