ఆపరేషన్ స్నో లెపార్డ్ ముగియలేదని, ఇంకా కొనసాగుతోందని… నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారంటూ చైనాకు గట... Read more
రామమందిర నిర్మాణపనుల్లో మరో అడుగు… నిర్మాణ పనుల్లో మూడోదశగా ఆలయ అంతస్తు పనులు మొదలయ్యాయి.. గ్రానైట్ రాళ్ల అమరిక మొదలైంది… ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పనులు మొదలుపెట్టారు... Read more
ముస్లిం యువత తలుచుకుంటే ఈ దేశంలో హిందువులు తలదాచుకోవడానికి స్థలం దొరకదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముస్లిం మత పెద్ద, ఇత్తిహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ పార్టీ (IMC) చీఫ్ అయిన మౌలానా తౌకీర... Read more
మహిళలకు ఆస్తి హక్కుపై కీలకతీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే..ఆయన స్వార్జితం పైనా, పితార్జితంగా వచ్చిన ఆస్తులపైనా కుమార్తెలకు హక్కు ఉంటుందని స్పష్టం చేస... Read more
భారత్ ప్రవహించే బ్రహ్మపుత్రనది, రష్యాలో ప్రవహించే మోస్క్వా నది పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పెట్టారు. 21 శతాబ్దపు అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. గంటకు 4300 కి.మీ వేగంతో దూసుకెళ్... Read more
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్. స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచనమేరకు ఐసోలేషన్లో ఉన్నారు. కొన్నిరోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కేంద్రమంత్రి... Read more
పేలుళ్ల కేసు దర్యాప్తును ఎన్ఏఐ తీసుకుంది. గత నెల కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు. హెడ్ కానిస్టేబుల్ గగన్ దీప్ సింగ్ అక్కడిక్కడే చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ... Read more
టీటీడీ ఆస్థాన పండితుడు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో పలు వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరాయణ పు... Read more
ప్రముఖ వైద్యావేత్త, ఆర్యసమాజ్ కార్యక్రమాలలో క్రియాశీలంగా పాల్గొన్న, సామాజిక సేవలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. టీవీ నారాయణ మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో వారం రోజుల క్రితం బంజారా హ... Read more
ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో తన వాల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్లో భారతీయ వారసత్వ ప్రదేశాల వివరాల్ని హిందీలో ప్రచురించింది. అందుకు హర్షం వ్యక్తం చేసిన యునెస్కో శాశ్వత ప్రతినిధి... Read more
సైనాకు క్షమాపణ చెప్పాడు నటుడు సిద్ధార్థ. ఓ వైపు నెటిజన్ల నుంచి ఆగ్రహం, వరుస ట్వీట్లు, మరోవైపు జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గాడు సిద్ధూ. తన వ్యంగ్య హాస్యానికి క్షమాపణ చెబుతు... Read more
ప్రధాని పర్యటనలో భద్రతాలోపాలపై దేశ వ్యాప్త చర్చ నడుస్తుండడంతో పంజాబ్ సర్కారు ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం….సిద్ధార్థ చటోపాధ్యాయ స్థానంలో వీరేష్... Read more
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 10 నుంచి 7వతేదీవరకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. మార్చిన ఫలితాలుంటాయి. ఉత్తర... Read more