ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. తెల్లవారుజామున 7:30 కి గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా... Read more
సర్జికల్ స్ట్రైక్ కు ఆధారాలేవన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వెటరన్ ఆర్మీమెన్ ఆగ్రహం – ఈసారి మీరు రండంటూ మేజర్ మదన్ కుమార్ ట్వీట్
పాకిస్తాన్ పై భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు ఏవని ప్రశ్నించిన కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పలువురు ఆర్మీ అధికారులూ స్పందిస్తున్నారు. ఈసారి సర్జి... Read more
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ కు పదవీగండం? – ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన పదవిలో క్రిస్టినా
ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్ల... Read more
డిసెంబర్ 27 తరువాతనే హిజాబ్ వివాదం – 35 ఏళ్లుగా కాలేజీలో ఏ గొడవా లేదు – ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ
కర్నాటక హిజాబ్ దుమారం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఇక తాజాగా వివాదానికి వేదికగా మారిన ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు 35 ఏళ్లుగా కాలేజీకి ఏ ఒక్... Read more
పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన మదర్సాలోని అరబిక్ టీచర్ – నిందితుడి అరెస్ట్, బాధితుడికి వైద్యపరీక్షలు
పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల అరబిక్ టీచర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ తమ కుమారుడిపై అత్యాచారం చేశాడంటూ బాధితుడి తల్లిదండ్రులు పోలీ... Read more
ముస్కాన్ ధీరవనిత, హిందూ విద్యార్థులు క్రూరులు – మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే – ముస్కాన్ కు ఐఫోన్, స్మార్ట్ వాచ్ బహుకరణ
హిజాబుకు మద్దతుగా అల్లాహు అక్బర్ అని అరిచిన ముస్కాన్ ఖాన్ కు ప్రశంసలతోపాటు బహుమతుల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమెకు ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఇంతకుముందు జమాతే ఉలామా ఇ హి... Read more
హిజాబ్ వివాదం వెనక ఐఎస్ఐ – ఉర్దూయిస్తాన్ కోసం ఉద్యమించాలని రెచ్చగొడుతూ SFJ చీఫ్ గురుపత్వంత్ పన్నూ వీడియో
కర్నాటకలో ప్రారంభమైన హిజాబ్ దుమారం వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘావర్గాల సమాచారం. నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ SJF సహకారంతో ఈ వివాదాన్ని మరింత రాజేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందన... Read more
రానా, తీస్తా, గోఖలే…సేవ పేరుతో కోట్లు నొక్కేశారు – రానా ఆస్తుల జప్తుతో బయటకొస్తున్న లెఫ్ట్ మేధావుల మోసాలు
మనీలాండరింగ్ చట్టం కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన 1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. పబ్లిక్ ఫండ్స్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన... Read more
ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
‘పుష్ప’ సినిమానే ప్రేరణ – అల్లుఅర్జున్ లాగే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన యాసిన్ ఇనయితుల్లా
సినిమాలో హీరోల పాత్రల ప్రభావం అభిమానులపై పడుతుందా అంటే అవుననే చెప్పవచ్చు. ఆ మధ్య వచ్చిన మహేశ్ బాబు సినిమా శ్రీమంతుడు చూసి ఎందరో ప్రభావితం అయ్యారు. రాజకీయనాయకులు మొదలు సామాన్యుల వరకు త... Read more
సర్కారుతో తాడో పేడో – ‘చలో విజయవాడ’ కు తరలివచ్చిన ఉద్యోగులు – ఏడు నుంచి నిరవధిక సమ్మె
ఏపీ సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకే ఉద్యోగులు సిద్ధమయ్యారు. పీఆర్సీ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టిన ఉద్యోగులు ఇవాళ చలో విజయవాడ నిర్వహించారు. అడుగడుగునా ఆంక్షల్ని ఎదుర్కొంటూ ప... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
డాక్టర్ BR అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఫైనలైజ్ చేయడంలో ఆయన పాత్ర ఎవరూ తక్కువ చేయనవసరం లేదు కానీ ఆ రాజ్యాంగానికి అసలు డ్రాఫ్ట్ రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
‘చింతామణి’ నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే ప... Read more
13 కొత్త రెవెన్యూ జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు సమర్పించాలని పిలుపునిచ్చింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లో... Read more
జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. 1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది . 2) ఈసారి గణతంత... Read more
ఉదారవాదులు, మీడియాకు పట్టని లావణ్య, హీరాలాల్, దినేష్ యాదవ్ – హిందువులు కావడమే వారు చేసిన పాపం
లావణ్య, హీరాలాల్, దినేశ్ యాదవ్ ఈ పేర్లు ఎక్కడో విన్న గుర్తు కూడా లేదు కదా. కొద్ది రోజుల వ్యవధిలో ఇస్లామిస్టులు, క్రైస్తవ మాఫియా అఘాయిత్యాలకు బలైన హిందువులు వీళ్లు. కేవలం హిందువులు కావ... Read more
బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ – కృష్ణాఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు పద్మభూషణ్, గరికిపాటికి పద్మశ్రీ
2022 సంవత్సరానికి గానూ పద్మఅవార్డులను ప్రకచించింది భారత ప్రభుత్వం. ఇటీవలే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. ఆయనతో పాటు రాధేశ్యాం ఖేమ్కా, ప్రభాఆత... Read more
ఈ క్రింద ఇచ్చిన జర్మనీ మ్యాప్ చూడండి. దీనిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని పెద్ద జర్మన్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రదేశాలు చూపుతోంది. జర్మనీ తూర్పు భాగంతో పోలిస్తే జర్మనీ పశ్చిమ భాగం... Read more
ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అమర్ జవాన్ జ్యోతి జ్వాలని జాతీయ యుద్ధ స్మారకంతో (వార్ మెమోరియల్) కలపడం గురించి కాంగ్రెస్ తీవ్ర చర్చ లేవదీసింది. ఇండియా గేట్ వద్ద పెట్టిన జ్వాల తీ... Read more
పాతబస్తీలో ఆగని అమ్మాయిల అమ్మకాలు -13 ఏళ్ల బాలికను 61 ఏళ్ల వృద్ధుడికి విక్రయిస్తుండగా అడ్డుకున్న పోలీసులు
13 ఏళ్ల ముస్లిం బాలికను 61 ఏళ్ల వృద్ధుడికి విక్రయిస్తుండగా పోలీసులు అడ్డుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. బాలికను కొనుగోలు చేసిన ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీతో పాటు బాలిక తల్లిదండ్రులపై... Read more