ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క... Read more
సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
అమ్మవారి ఆలయంలో దొంగతనానికి వచ్చి గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన దొంగ – బయటకు తీసి అరెస్ట్ చేసిన పోలీసులు
అమ్మవారి ఆలయంలో చోరీకోసం వచ్చిన ఓ దొంగ అక్కడ గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం కోసం వచ్చాడు ఓ యువకుడు... Read more
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసుల... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022 | MyindMedia Read more
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశా... Read more
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్య... Read more
పరీక్షల్ని పండగలా మార్చుకోండి – పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే చదవకండి – పరీక్షా పే చర్చాలో ప్రధాని
ఏప్రిల్లో వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని మోదీ. పరీక్షల్ని ఉత్సవాల్లా, పండగల్లా భావించాలంటూ..వాటిని సంబరంగా ఎలా మార్చుకోవచ్చునో చర్చిద్దామంటూ పరీ... Read more
మరొక అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో జీలం నది నుంచి అపురూపమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కొందరు కూలీలు జీలం నదినుంచి ఇసుక తవ్వుతుండగా... Read more
శ్రీశైలంలో కర్నాటక భక్తులకు, స్థానిక దుకాణదారుకు గొడవ – ఆగ్రహంతో దుకాణాలను తగులబెట్టిన భక్తులు
ప్రసిద్ధ శైవక్షేత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణతో అట్టుడికింది. టీ దుకాణం దగ్గర మొదలైన చిన్న గొడవ విధ్వంసానికి దారి తీసింది. దేవాలయం సమీపంలోని దుకాణాలను కర్నాటకకు చెందిన కొందరు భక్తులు తగులబెట్టార... Read more
తెరపైకి హలాల్ అంశం – హలాల్ మాంసం బహిష్కరించాలని జట్కా మాంసాన్నే తినాలని హిందూ సంఘాల డిమాండ్
హిజాబ్ వ్యవహారం తగ్గుముఖం పట్టిందో లేదు హలాల్ అంశం తెరమీదకు వచ్చింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కర్నాటకలోని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి... Read more
విద్యారణ్య అజాత శత్రువు.. అందరు ప్రేమించే అభిమానించే వ్యక్తి.. సంస్మరణ సభలో వక్తలు.. సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ అజాత శత్రువని, అంతా ప్రేమించే, అభిమానించే వ్యక్తి అని పలువురు... Read more
ఏపీకి చెందిన ఐఏఎస్ లకు కోర్టుధిక్కరణకేసులో శిక్ష విధించింది ధర్మాసనం. మొత్తం 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్ ప్రాంగణాల్లో, ఇతర ప... Read more
సాధించాలన్న కసి ఉండాలే కాని.. కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకుంటుంది. ముంబయి సింగం ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలో చాలా మంది మహిళల నేపథ్యమే అంబికది. భర్త కానిస్టేబుల్. తమిళనాడులోన... Read more
ఆంధ్రప్రదేశ్ లోనూ పెరిగిన విద్యుత్ చార్జీలు – కరెంట్ చార్జీల టారీఫ్ ని విడుదల చేసిన రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోనూ కరెంట్ చార్జీలు పెంచారు. 30 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.1.45 ఉంటే 1.9 పైసలు, 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.2.09 పైసలు ఉండే రూ.3 లు, 76-125 యూనిట్ల... Read more
తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఎదో ఒక దేశంలో పురాతన శివ లింగం బయటపడ్డది అని. కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ ప... Read more
ఎవరికే ఆపదా వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. అంతబిజీ లైఫ్ లోనూ సోషల్మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ…తనదైన శైలిలో మంచి సందేశాలిస్తుంటారు. ఆకట్టుకునే అంశాల... Read more
సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరుపెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.నెల్లూరులో గౌతంరెడ్డి సంతాపసభలో పాల్గొన్న సీఎం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు... Read more
నవయుగ భారతి ప్రచురించిన “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి శ... Read more
కశ్మీర్ ఫైల్స్ ను నిషేధించకుంటే తీవ్ర పరిణామాలు- జమ్ముకశ్మీర్ కు చెందిన మౌల్వీ హెచ్చరిక
ముస్లిం రాజుల పాలనలో 8 వందల ఏళ్లపాటు హిందుస్థాన్ శాంతియుతంగా ఉందని …ఇప్పుడు ‘దికశ్మీర్ ఫైల్స్ ‘ సినిమా ప్రదర్శనను ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు కశ్మీర్... Read more
ఇప్పటికే తైవాన్ కి చెందిన ఆపిల్ ఐ ఫోన్స్ తయారీ సంస్థలు అయిన ఫాక్సాన్, విస్ట్రాన్ భారత దేశంలో ఆపిల్ ఫోన్స్ తయారు చేస్తూ.. ఎగుమతులు చేస్తూ ఉంటే కొత్తగా అదే దేశానికి చెందిన ఆపిల్ ఫోన్లను తయారు... Read more