ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్షిప్లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ల... Read more
బహుశా వివాదాస్పదమయ్యే ఒక తీర్పులో మహారాష్ట్రలోని జువైనల్ జస్టిస్ బోర్డు ISIS ఉగ్రవాద దోషిని విడుదల చేయాలని నిర్ణయించింది. అతని విడుదల కు ఆదేశిస్తూ అతను వుండే ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు... Read more
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో శివ లింగం బయట పడింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి కంపెనీ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో ఈ శివలింగం వెలుగు చూసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వెనుకభ... Read more
దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.... Read more
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు – నలుగురిలో తెలంగాణకు చెందిన కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ. బీసీ ఉద్యమకారుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, ఏలేటి నిరంజన్ రెడ్డి, ఇప్పటికే రాజ్యస... Read more
కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి ! 0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి! చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మ... Read more
“కాంగ్రెస్ నాయకులు మహమ్మదీయులను సంతోష పెట్టటం, బుజ్జగించటం – అందుకై రాజకీయంగాను, ఇతరత్రా అనేక రకాల రాయితీలు, బహుమానాలు ఇచ్చే విధానాన్ని అనుసరించారు. తమ కోరికను మహమ్మదీయులు బలపరిస... Read more
మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం – రక్షణమంత్రి రాజ్ నాథ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలో స్వదేశీ నావికాదళ డిస్ట్రాయర్ యుద్ధనౌక INS సూరత్, ఫ్రిగేట్ INS ఉదయగిరిని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాక మేక్ ఫర్ వరల్డ్ ను ప్రభుత్వం లక్ష్యంగా... Read more
1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మంద... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో రోప్వే నిర్మించే ప్రక్రియ ప్రారంభమైనందున త్వరలో శివుని భక్తులు మరింత సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో ఆలయాన్ని సందర్శించగలరు. కేదార... Read more
బుద్ధపూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టిన నేలలో భారత ప్రధాని – మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం... Read more
అరుణాచల్ ప్రదేశ్లోని యింగ్కియాంగ్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత రిజర్వాయర్ సుమారు 10 బిలియన్ క్యూబిక్ మీటర... Read more
దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశవ్యాప్తంగా ఇంకా 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొన... Read more
ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు, ఆయన ఎజెండాలో మరాఠా రాజ్యం లేదు : కాళీచరణ్ మహారాజ్
ఛత్రపతి శివాజీ మహరాజ్ హైందవీస్వరాజ్యం కోసం కలలుకంటూ పోరాటంచేశాడని…మరాఠారాజ్యం ఆయన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించారు సంత్ కాళీచరణ్ మహారాజ్. శివసేన నాయకుడు ఆనంద్ దిఘే బయోపిక్ ధర్మవీర్ చూస... Read more
లోక్సభకు 70 ఏళ్లు పూర్తిచేసుకుంది. మొదటి సెషన్ 13 మే 1952న ప్రారంభమైంది. 1952వ సంవత్సరంలో ఇదే రోజున, రాజ్యసభ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎ... Read more
‘జ్ఞానవాపి మసీదు’పై వీడియోగ్రాఫిక్ సర్వేను అనుమతించిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్ భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తన కుటుంబ భద్రతపై ఆం... Read more
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను ఆయనకు వివరించారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు టైం అడిగి... Read more
1857లో దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న 282 మంది భారతీయ సైనికుల అస్థిపంజరాలు అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభ్యమయ్యాయని పంజాబ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్... Read more
నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జె) వ్యవస్థాపకుడు గుర్పత్వంత్ సింగ్ పన్ను ఓ ఆడియో మెసేజ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ను హెచ్చరించాడు. పంజాబ్... Read more
సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నకు డయాలసిస్ జరుగుతోంది. అయితే ఉదయం అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి తుదిశ్వాస వ... Read more
మాజీ మంత్రి , విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్ – నారాయణ బ్రాంచ్ నుంచే పదోతరగతి పేపర్ లీకైనట్టు నిర్థారణ
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత. నారాయణ విద్యాసంస్థల అధినేతను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఇటీవల పదోతరగతి పేపర్ ల... Read more
లెఫ్టినెంట్ గా అమరవీరుడు లాన్స్ నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖ-భర్త స్ఫూర్తితోనే సైన్యంలోకి
గల్వాన్ లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో చనిపోయిన లాన్స్ నాయక్ దీపక్ సింగ్ సతీమణి రేఖాసింగ్ భర్తకు తగిన భార్య అనిపించుకున్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా ఎంపికయ్యారు. భర్త నుంచి స్ఫూర్తి... Read more
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటిక... Read more
ట్విట్టర్ పై జోర్జ్ సోరస్ కన్ను- ప్రకటనలు ఇవ్వొద్దంటూ ప్రముఖ కంపెనీలకు హెచ్చరిక లేఖలు
లెఫ్ట్ వింగ్ కన్ను ఇక ట్విట్టర్ పై పడింది. ఈ సోషల్మీడియా ప్లాట్ ఫాంను ఎలోన్ మస్క్ కైవసం చేసుకున్నప్పటినుంచి వారికి కంటిమీద కునుకే పట్టడం లేదు. ట్విట్టర్ ను మరింతగా మెరుగుపరుస్తానంటూ, సరికొత్... Read more
మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జర్మనీలోని బెర్లిన్లో భారత కమ్యూనిటీతో సంభాషించారు, మోదీ సభలో ప్రసంగిస్తూ, “మినిమం గవర్నమె... Read more