కాళీ డాక్యుమెంటరీపై ముదురుతున్న వివాదం – ఏం చేయలేరన్న మణిమేఖలై – లీనాకు ఉదారవాదుల మద్దతు
కాళీమాత పోస్టర్ పై చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. లీనా మణిమేకలై అనే ఫిల్మ్ మేకర్ రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఆ పోస్టర్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో... Read more
సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రోను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పరుగులరాణి పీటీ ఉష కూడా నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేద... Read more
నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు మద్దతు మరింత పెరుగుతోంది. న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియకోసం పిటిషన్ మొదలైన 12 గంటల్లోపు 10 వే... Read more
నూపుర్ శర్మ మద్దతుదారులకు బెదిరింపులు ఆగడం లేదు. ఆమె ఫొటోను స్టేటస్ గా పెట్టుకున్న కారణంగా ఇద్దర్ని ఇప్పటికే రాక్షసంగా పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ కు చెందిన ఓ న్యాయవ... Read more
స్టార్టప్ రంగంలో కర్నాటక దూసుకెళ్తోంది. తాజా ర్యాంకింగ్ లో అత్యుత్తమ పనితీరులో గుజరాత్ ను దాటుకుని అగ్రభాగాన నిలిచింది పొరుగురాష్ట్రం. అత్యుత్తమ సాధన, కార్యనిర్వహణ, నాయకత్వం, వర్ధమాన లీడర్ష... Read more
నూపుర్ కు మద్దతుగా రిటైర్డ్ న్యాయమూర్తులు,బ్యూరోక్రాట్లు,ఆర్మీ వెటరన్లు – న్యాయమూర్తుల వ్యాఖ్యలపై అభ్యంతరం
దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై... Read more
125వ జయంతి సందర్భంగా ఏపీలో అల్లూరి విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు ప్రధాని మోదీ.కృష్ణమూర్తి కుమార్తె 90ఏళ్ల పసల భారతి పాదాలను త... Read more
30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – ప్రధానికి సాదరస్వాగతం పలికిన ఏపీ సీఎం జగన్
విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాద... Read more
శ్రీనగర్లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో... Read more
పలు దక్షిణాది భాషాచిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీనా భర్త కన్నుమూశారు. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ నిన్న రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోన... Read more
ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే... Read more
తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ క్... Read more
ముర్ము నామినేషన్, ద్రౌపది పేరును ప్రతిపాదించిన మోదీ – బలపరిచిన కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యులు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్షా, బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్... Read more
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికిసమర్థురాలన్నారు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ. ముర్మును కేవలం గిరిజన అభ్యర్థిగా పేర్కొనడం తనకు ఇష్టం లేదని.. అయితే ఆమె రాష్ట్రపతి పదవికి “సమర్థురాలు” అని... Read more
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్ ఈరోజు ప్రకటించింది. ఈ పదవికి ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్... Read more
కోవిడ్ -19, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఏజెన్సీ ముందు హాజరు కావడాన్ని కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఎన్ఫోర్స్... Read more
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారత్ లో నిలిపివేసిన ట్విట్టర్..
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారతదేశంలో ట్విట్టర్ నిలిపివేసింది.ట్విట్టర్ ఈ నిర్ణయం ఇవాళే తీసుకుంది. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో విసుగు చెందిన వెర్లెమాన్ ట్వ... Read more
ఉగ్రవాదం రాజ్యమేలుతున్న సమయంలో సినిమా తీయడం మామూలువిషయం కాదు, మేం ధైర్యంగా ముందుకెళ్లాం-వివేక్ అగ్నిహోత్రి
కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమంపై సినిమా తీయడమంటే తామెంతో ధైర్యం చేసినట్టని ది కశ్మీర్లో ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. తీవ్రవాదానికి అందరూ భయపడ్డారని మేం మాత్రం ముందుకు వెళ్లా... Read more
మారుతున్న వార్ ఫేర్ లో భారతదేశాన్ని బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం : అగ్నిపథ్ కు అజిత్ దోవల్ మద్దతు
సాయుధ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్న వేళ… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. “దీన్ని విభిన్న కోణం న... Read more
మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ జూన్ 21న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ ఆయనకు సమన్లు జా... Read more
హిమాలయాల్లో తక్కువ ఆక్సిజన్ ఉండే ఎత్తైన ప్రదేశాల్లో యోగా సాధన చేసిన ITBP సిబ్బంది..
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశం-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్ర... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ లో కూడా యోగా వేడుక నిర్వహించారు. ITBP, పోలీస్, NDRF, DDRF, SDRF సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో యాత్రికులు కే... Read more
సుదీర్ఘ చర్చల తరువాతే అగ్నిపథ్ స్కీం – శిక్షణ విషయంలో రాజీ ఉండదు – అనవసర రాద్ధాంతం వద్దు:రాజ్ నాథ్ సింగ్
అగ్నిపథ్ పథకంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎలాంటి సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయమేం కాదన్నారు. మాజీ సైనికులు, సహా అనేక మ... Read more
భారత సాయుధ బలగాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ చీఫ్లత... Read more
భారత దేశచరిత్ర చెప్పే పెద్ద గుణపాఠం అంతర్గత ద్రోహులే ఈ దేశానికీ అసలైన శత్రువులు.ఆ వారసత్వం అంభి నుండి కొనసాగుతూనేవుంది ఈ దేశం ఎప్పుడైనా ఒడి పోయింది అంటే అంతర్గత ద్రోహులే అసలు కారణం, శతాబ్దాల... Read more