ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం భారతీయులు గర్వించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని..ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సూరత్ లో మె... Read more
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ యోజన అనే కొత్త పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద లక్షలాది మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది.న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్... Read more
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం-దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 36 చోట్ల సోదాలు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్ లో దాడులు జ... Read more
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్... Read more
2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 20... Read more
ఈ నెల 7నుంచి భారత్ జోడో యాత్ర – కన్యాకుమారి నుంచి ప్రారంభం – యాత్రకోసం స్పెషల్ సాంగ్స్
కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈనెల 7న ప్రారంభం అవుతుందని…పార్టీ మీడియా సెల్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆరోజున కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రక... Read more
నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలు, మద్దత్తు ధరలు.. ధరలు భయంకరంగా పెరిగిపోయాయి అందరూ పోస్ట్స్ పెడుతున్నారు. నిజమే నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉండవు. ఎందుకంటే ఏ సం. కి ఆ సం. ఆహారధ్యాన్యాలక... Read more
బానిసత్వ గుర్తును చెరిపేస్తూ శివాజీ స్ఫూర్తిని నింపే రాజముద్ర – ఇండియన్ నెవీ సరికొత్త పతాక ఆవిష్కరణ
భారత నౌకాదళం సరికొత్త గుర్తును ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. బానిసత్వ గతాన్ని చెరిపేస్తూ స్ఫూర్తిమంతంగా రూపొందించారు. గుర్తులో ఇప్పటి వరకు ఉన్న సెయింట్ జార్జి క్రాస్ను తొలగించారు.... Read more
భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల... Read more
బీజేపీ ముక్త భారత్ కు కేసీఆర్ పిలుపునిచ్చారు. బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు నేతలను కలిశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని..దేశంలో గుణాత్మక మార్పునకు... Read more
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉండడంతో..దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి.19... Read more
మహిళలకు గుడ్ న్యూస్. గర్భాశయ కేన్సర్ కు వాక్సిన్ వచ్చేసింది.దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను డిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్... Read more
పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
కాంగ్రెస్ చీఫ్ రేసులో శశిథరూర్ పేరు? ఎన్నిక స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నా :థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకోసం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు 17న పోలింగ్ జరుగనుండగా.. అక్టోబరు 19న కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. సెప్టెంబరు 24 నుంచి నామినేషన్లు స్... Read more
భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠినాత్ముడనుకున్నా, సున్నిత మనస్కుడని ఆ రోజే తెలిసింది:గులాంనబీ ఆజాద్
రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇటీవలే కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠిన హృదయుడని తాను అనుకునేవాడి... Read more
ఈ దీపావళినాటికి దేశంలోని ముఖ్యనగరాల్లో జియో 5 జి నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముకేశ్ అంబానీ. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని... Read more
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ మాజీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. ప్రైవేటీకరణ రాజ్యాంగంలోని ఆర్... Read more
లక్షలాదిమంది అనాథలకు అన్యాయం జరుగుతోంది-దత్తత ప్రక్రియను సరళతరం చేయండి-కేంద్రానికి సుప్రీం ఆదేశం
దత్తత ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ప్రస్తుతం అమల్లో ఉన్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రక్రియ సరిగా లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. దత్తత ప్రక్రియ... Read more
ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ – మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో 75 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
దేశవ్యాప్తంగా అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న భారత ప్రధాని మోదీ చరిష్మా అంతర్జాతీయంగానూ పెరుగుతోంది. ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతల్లో మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు మోదీ. తాజాగా... Read more
రానున్న 2024 లోక్సభ ఎన్నికలకోసం ఈవీఎంలు సిద్ధమవుతున్నాయి. సమయానికి ముందుగానే ముందుగానే ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీప్యాట్లను సిద్దం చేయాలని కేంద్రప్రభుత్వ సన్నద్ధం చేయాలని క... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం – ప్రమాణ చేయించిన ద్రౌపది ముర్ము
సుప్రీం కోర్ట్ 49వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్వీరమణ పదవీవిరమణ ఈనెల 26త... Read more
కుప్పంపై జగన్ పగపట్టారు-టీడీపీకి పేరు వస్తుందనే హంద్రీనీవా పనులు నిలిపేశారు – చంద్రబాబు
తన నియోజకవర్గ కుప్పంపై చంద్రబాబు పగ పట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మండలంలోని జరుగు పంచాయతీలో పర్యటించిన ఆయన..అక్కడ నిలిచిపోయిన హంద్రీనీవా పనుల్ని పరిశీలించారు. కావాలనే పనులు ఆప... Read more