కైకాల సత్యనారాయణ క్రుష్ణా జిల్లా, కౌతారంలో 1936 జూలై 25 న జన్మించారు. కైకాల సత్యనారాయణ. చదువు పూర్తయిన తరువాత రంగస్థలం లో నాటకాలు వేస్తూ సినిమా రంగ ప్రవేశం చేశారు. కథా నాయకుడిగా సిపాయి కూతుర... Read more
ఇద్దరు తెలుగుకవులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. అనువాద రచనల విభాగంలో వారాలఆనంద్ రాసిన అకుపచ్చ కవితలు పుస్తకానికి అకాడమీ అవార్డు వచ్చింది.ప్రముఖ కవి, పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీ... Read more
ఆంధ్రప్రదేశ్ అప్పులఊబిలో కూరుకుపోతోందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పులభారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్... Read more
జనసేన అధినేత పవన్ వాహనం వారాహి కాదు నారాహి అని రోజా అన్నారు. కత్తులను చేతబట్టి విన్యాసాలు చేస్తున్న పవన్ కు…ఎవరిపై యుద్ధం చేయాలో తెలియడంలేదని వ్యంగ్యంగా అన్నారు. తిరుపతిలో జరిగిన ఏపీ స... Read more
తెలుగురాష్ట్రాల్లో తన పర్యటన కోసం ప్రత్యేక వాహనం సిద్దం చేసుకున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తన కారవాన్ కు వారాహి అని పేరు పెట్టారు. పొలిటికల్ టూర్లకోసం మాత్రమే పవన్ దానిని వాడుతారని చెబుతు... Read more
రెండురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశాలు – సంగ్రామ యాత్ర కారణంగా హాజరుకాని బండిసంజయ్
బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అన్ని రాష్ట్ర... Read more
ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిందన్న కేంద్రం తాజా నివేదిక కలకలం రేపుతోంది. స్మిగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం.. కేంద్ర బలగాలు ఎక్కువగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఏపీలోనే. 2021... Read more
దేశంలో ఆరో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ను ప్రధాని మోదీ ఈనెల 11న ప్రారంభించనున్నారు. ఛత్తీస్ ఘడ్ బిలాస్ పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ నగరాల మధ్య వారంలో 6 రోజుల పాటు వందేభారత్ తిరగనుంది.... Read more
ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తరలిపోతుండడంపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ నేతల వేధింపులే అందుకు కారణమని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే తెలంగాణ ప్రభుత... Read more
వైకుంఠ ఏకాదశి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఆ రోజు దేశవిదేశాలనుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటిఅసౌకర్యం కలగకుండా చూడాలని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందినీ ఆదేశించారు ఈవో ధర్మారెడ్డి.... Read more
తెలుగు రాష్ట్రాలకూ వందే భారత్ – 2023 ఫిబ్రవరిలోగా నడిపేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్… 2023 ఫిబ్రవరి లోగా ఇక్కడకు రానుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్ను నడపాలన్న ప్... Read more
పోలవరం వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు – వైసీపీ తీరుపై టీడీపీ చీఫ్ ఆగ్రహం
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం పోలవరంలో ఉద్రిక్తం నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తున్న చంద్రబాబుకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే దారిలో... Read more
‘హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారాబ్రాహ్మణి బైక్ రైడ్ చేశారు. హిమాలయ సానువుల్లో మోటార్ సైకిల్ పై ఝూమ్మంటూ దూసుకెళ్లారు. మరికొందరితో ఆమె చేసిన బైక్ యాత్రకు సంబంధించిన ఫొటోలు,... Read more
జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నవంబర్లో 1,45,867 కోట్ల జీఎస్టీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు చేరింది. ఎగవేతలకు చెక్ పడడంతో పాటు వస్తు, సేవల వినియోగం కూడా విరివిగా పెరగడమే ఇందుకు కార... Read more
ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి – సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్య
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎఎస్ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి జవహర్ రెడ్డి ఆ... Read more
షర్మిల అరెస్ట్ పై విజయమ్మ ఆందోళన – వైఎస్సార్టీపీ నాయకురాలి పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. షర్మిళను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసిన విజయమ్మను కూడా పోలీసులుఅరెస్టే చేశారు. దీంతో విజయమ్మ ల... Read more
వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకాకేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలం... Read more
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు దాటితే కానీ ఏం చెప్ప... Read more
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖ వచ్చారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ... Read more
విశాఖ పర్యటన కోసం వచ్చిన మోదీతో భేటీ అయ్యారు జనసేన చీఫ్ వపన్ కల్యాణ్. ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోదీతో ఇద్దరూ అరగంటపాటు చర్చలు జరిపారు. బీజేపీ కోర్ కమిటీ భేటీ కంటే ముందే ప్రధానితో సమావేశమైన... Read more
ఏపీలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి అధికారమే లక్ష్యంగా ప్రధానపార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇక ఈసారి పవర్లోకి రాకుంటే పార్టీ ఉనికే ప్రమాదం అనే స్థితిలో ఉన్న టీడీపీ మరి... Read more
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more