ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న పీఎఫ్ఐ – దేశంలో కల్లోలం రేపడమే సంస్థ ప్రధాన ఎజెండా
భారత్ లోని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. PFI తో పాటు దాని అనుబంధ సంస్థల్ని UAPA కింద ఐదేళ్లపాటు నిషేధి... Read more
బాంబుల తయారీ కోర్సు, హైటెక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం-ఎక్కడికక్కడ హింసకు పీఎఫ్ఐ కుట్ర-నిఘా ఏజెన్సీ దాడుల్లో విస్తుగొలిపే ఆధారాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తరువాత తమిళనాడులోని పలు చోట్ల జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. రామనాథపురం జిల్లాలోని వాలినొక్కంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఫిషర్మ... Read more
పాట్నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నినట్టు తాజా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసిన సంగతి తెల... Read more
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై.. టీడీపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చెల్లెలు షర్మిల సైతం ఆయనపేరు మార్చవద్దన్నారన... Read more
పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతా... Read more
కాంగ్రె్సలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీచేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆయనపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి... Read more
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను నేటినుంచి వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో దేశ, విదేశాలకు చెందిన పలువురు ఇచ్చిన జ్ఞాపికలు సైతం ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ప్రధాని... Read more
న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు పెంచాలని నిర్ణయించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈమేరకు రాజ్యాంగంలో సవరణ కోరుతూ తీర్మానం చేసింది. ఇటీవలే రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, హైకోర్ట్ బార్ అసోసియేషన్ల ఆఫీస్... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగవంతం-హైదరాబాద్ సహా 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఢిల్లీ సహా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ 25 టీంలు హైదరాబాద్ లో తని... Read more
మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శనివారం (సెప్టెంబర్ 10) ఉదయం చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఉన్న శ్రీ జైనమ్ మానస్ భవన్లో ఆరంభమయ్యాయ... Read more
ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జులను ప్రకటించిన బీజేపీ-తెలంగాణకు తరుణ్ చుగ్ కొనసాగింపు
]2024 పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జులను నియమించింది. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించ... Read more
సోషల్మీడియా కట్టడికి కేంద్రం సిద్ధం-తప్పుడు సమాచారం నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం
సోషల్మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలోనే కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారికి ఇక అడ్డుకట్ట పడనుంది. తప్పుడు సమాచా... Read more
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం భారతీయులు గర్వించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని..ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సూరత్ లో మె... Read more
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ యోజన అనే కొత్త పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద లక్షలాది మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది.న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లక్... Read more
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం-దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 36 చోట్ల సోదాలు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్ లో దాడులు జ... Read more
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్... Read more
2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 20... Read more
ఈ నెల 7నుంచి భారత్ జోడో యాత్ర – కన్యాకుమారి నుంచి ప్రారంభం – యాత్రకోసం స్పెషల్ సాంగ్స్
కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈనెల 7న ప్రారంభం అవుతుందని…పార్టీ మీడియా సెల్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆరోజున కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రక... Read more
నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలు, మద్దత్తు ధరలు.. ధరలు భయంకరంగా పెరిగిపోయాయి అందరూ పోస్ట్స్ పెడుతున్నారు. నిజమే నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉండవు. ఎందుకంటే ఏ సం. కి ఆ సం. ఆహారధ్యాన్యాలక... Read more
బానిసత్వ గుర్తును చెరిపేస్తూ శివాజీ స్ఫూర్తిని నింపే రాజముద్ర – ఇండియన్ నెవీ సరికొత్త పతాక ఆవిష్కరణ
భారత నౌకాదళం సరికొత్త గుర్తును ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. బానిసత్వ గతాన్ని చెరిపేస్తూ స్ఫూర్తిమంతంగా రూపొందించారు. గుర్తులో ఇప్పటి వరకు ఉన్న సెయింట్ జార్జి క్రాస్ను తొలగించారు.... Read more
భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల... Read more
బీజేపీ ముక్త భారత్ కు కేసీఆర్ పిలుపునిచ్చారు. బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు నేతలను కలిశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని..దేశంలో గుణాత్మక మార్పునకు... Read more
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉండడంతో..దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి.19... Read more
మహిళలకు గుడ్ న్యూస్. గర్భాశయ కేన్సర్ కు వాక్సిన్ వచ్చేసింది.దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను డిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్... Read more