వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు చంద్రబాబు. రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలులో ఉంచారు. అన్నమయ్య జిల్లాకు వచ్... Read more
వివేకానంద హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదాపడింది. కోర్టు సమయం మించిపోవడంతో గురువారానికి విచారణకు సుప్రీం వాయిదా వేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో ప్... Read more
ప్రధానితో జగన్ భేటీ – కేంద్రంనుంచి రావల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చ – గంటపాటు ఇద్దరునేతల సమావేశం
ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానిమోదీతో భేటీ అయ్యారు.పోలవరం పనులు, తెలంగాణ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్, కేంద్రం నుంచి ఏపీకి రావల్సిన నిధులు సహా... Read more
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కు పేరును యువగళంగా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక జెండాను సైతం పార్టీ రూపొందించింది. 2023 జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచ... Read more