ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసు లో అభినందించారు. శనివారం విజయవాడ బస్ స్టాప్ లో ఎల్ బి నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ T. సతీష్... Read more
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పర్యటన సాగనుంది. ఈ టూర్ లో పలు దేశాల పారిశ్రామికవేత్త... Read more
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు…రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు.. రైతులను పరామర్శించారు.మొలకలు వచ్చిన ధ... Read more
గంజాయికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి వినియోగం యువ... Read more
ఎందుకంటే, సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల్లో మన భారతీయులు సుమారుగా 3000 మంది చిక్కుకు పోయారు. మన ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి ఇప్పటి వరకు సుమారు 2400 మందిని భారతదేశం తీసుకు వచ్చాయి. అయ... Read more
అసలు ఈ పేరుతో ఒక పురాణం ఉంది అని కూడా ఈ తరంలో చాలా మందికి తెలియదు. పద్దెనిమిది ప్రధాన హిందూమత పురాణాల్లో ఇది ఒకటి. దీనిని ఆ కాల పరిభాషలో ‘పురాణం’ అని పేర్కొన్నారు కానీ ఇది నిజంగా... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
అవినాష్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ – ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం... Read more
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం స్టే -హైకోర్ట్ ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. ఈనెల 25 వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చే... Read more
అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
స్టార్ హీరోలతో అన్నీ సూపర్ హిట్లే – మైత్రీ మూవీ మేకర్స్ లెక్క తేల్చేపనిలో ఐటీ – రెండోరోజూ సోదాలు
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు నిన్నసోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు రవిశంకర... Read more
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఎందుకు సస్పెండ్ చేసినట్టో చెప్పాలన్నారు. దొరలగడీలనుంచి బయటకు వచ్చినట్టు ఫీలవుతున్నానని అన్నారు. అంతకుమ... Read more
బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి – కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రహ్లాద్ జోషి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ... Read more
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై రాళ్లదాడి – వైసీపీ శ్రేణుల పనేనని అనుమానాలు
బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ కారుపై రాళ్లదాడి జరిగింది. వైసీపీ వాళ్ల పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన 1200 రోజులకు చేరిన సందర్భంగా అ... Read more
నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తు... Read more
ఏపీఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం. అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే కో... Read more
అసెంబ్లీ సాక్షిగా విపక్ష ఎమ్మెల్యేలపై వైసీపీ సభ్యుల దాడి – అసెంబ్లీ చరిత్రలోనే చీకటిరోజన్న చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తం నెలకొంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై సభలో దాడి జరిగింది. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ తమ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలుపుతుండగా… డోలా బాల వీరాంజ... Read more
పార్టీ ఆవిర్భావ సభ వేదిగ్గా బీజేపీతో పొత్తుపై జనసేన చీఫ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుపై కొంతకాలంగా భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. తాను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్... Read more
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ని విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది బృ... Read more
మేం లక్షల ఇళ్లు కట్టాం, నాలుగేళ్లలో నువ్ కట్టిన ఇళ్లెక్కడ – జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
ఏపీ సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ తీసుకున్న ఆయన…. ‘‘చూడు….జగన్!.. ఇవే మా హయాంలో.. పేదల... Read more