దేశంలో ఆరో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ను ప్రధాని మోదీ ఈనెల 11న ప్రారంభించనున్నారు. ఛత్తీస్ ఘడ్ బిలాస్ పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ నగరాల మధ్య వారంలో 6 రోజుల పాటు వందేభారత్ తిరగనుంది.... Read more
హిందువుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై అసోంలో కేసు నమోదు
హిందువులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ కూడా అయిన బద్రుద్దీన్ హిందువులను కించపరిచే వ... Read more
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీమార్పిడి సర్జరీ జరిగింది. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీ దానంచేశారు. సర్జరీకి కొన్ని క్షణాలముందు రోహిణి తన చిత్రాన్ని జతచేస్తూ తండ్రిపై తన ప్రేమ... Read more
శ్రద్ధను హత్యచేసి తిహార్ జైల్లో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ జైలు అధికారులను రోజుకో కోరిక కోరుతున్నాట్ట..నిన్న తోటిఖైదీలతో చెస్ ఆడిన ఆఫ్తాబ్…ఇవాళ తనకు చదువుకునేందుకు పుస్తకాలు అడిగాడు. నవలలు ఇవ్... Read more
కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదాం, మరో మహోద్యమానికి సిద్దం అవుదామని బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పిలుపునిచ్చారు.6వరోజు ప్రజాసంగ్రామ యాత్ర లో భాగంగా నిర్మల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ ర... Read more
త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా నావికాదళంలో అగ్నివీరుల నియామకం పూర్తైంది. అయితే మొట్టమొదటి సారి నావికాదళంలోకి మహిళలను తీసుకున్నారు. అగ్నిపథ్ కింద 3వేల మంది... Read more
థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం – విద్యార్థుల ఆందోళనతో భగ్గుమంటున్న హెచ్సీయూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన దుమారం రేపుతోంది. థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి చ... Read more
ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తరలిపోతుండడంపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ నేతల వేధింపులే అందుకు కారణమని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే తెలంగాణ ప్రభుత... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం రేపుతున్నవేళ తెలంగాణ బీజేపీ ఇంచార్జి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబ... Read more
జపాన్, జర్మనీని దాటి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ – S&P గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ అంచనా
భారతదేశం జపాన్ మరియు జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని ప్రపంచ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థలు అయిన S&P గ్లోబల్ మరియు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తు... Read more
శ్రద్ధాను హత్య చేసిన తరువాత కొన్ని నెలలపాటు ఆమె ఫోన్ వాడిన ఆఫ్తాబ్ – నార్కోపరీక్షల్లో వెల్లడి
సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది.ఆమెను రాక్షసంగా పొట్టనపెట్టుకున్ ఆఫ్తాబ్…ఆ తరువాత కొన్నిరోజుల పాటు తన ఫోన్ నే వాడినట్టు తేలింది. శ్రద్ధా తల్ల... Read more
వైకుంఠ ఏకాదశి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఆ రోజు దేశవిదేశాలనుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటిఅసౌకర్యం కలగకుండా చూడాలని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందినీ ఆదేశించారు ఈవో ధర్మారెడ్డి.... Read more
భారత్ నాలో భాగం, భారతీయుడిగా గర్విస్తున్నా – పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ సుందర్ పిచయ్
భారత్ నాలో భాగమని…ఎక్కడున్నా…ఎక్కడికెళ్లినా దేశాన్ని తనతో తీసుకెళ్తానని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆ... Read more
గీతా జయంతి సందర్భంగా శ్రీసరస్వతి శిశుమందిర్ బాన్సువాడ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బొప్పిడి భూమి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు భగవద్గీత అ... Read more
అకాలమరణంతో అభిమానులకు గుండెకోత మిగిల్చిన కన్నడసూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పాఠశాల సిలబస్లో పాఠ్యాంశంగా పెట్టాలని కర్నాటక ప్రభుత్వం విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈమేరకు... Read more
తెలుగు రాష్ట్రాలకూ వందే భారత్ – 2023 ఫిబ్రవరిలోగా నడిపేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్… 2023 ఫిబ్రవరి లోగా ఇక్కడకు రానుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్ను నడపాలన్న ప్... Read more
పోలీసులకు సమాచారం లేదు, నిఘావ్యవస్థకు తెలీదు – హైదరాబాద్ లో అజిత్ దోవల్ రహస్య పర్యటన
జాతీయ భద్రతా సలహాదారు హైదరాబాద్ వచ్చారు. కొన్ని గంటలపాటు ఆయనిక్కడ ఉన్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా రహస్యంగా సాగింది. ఎందుకు వచ్చారు..ఎక్కడెక్కడ తిరిగారు..ఎవరిని కలిశారనేదానిపై ఎవరిదగ్గరా స... Read more
పోలవరం వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు – వైసీపీ తీరుపై టీడీపీ చీఫ్ ఆగ్రహం
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం పోలవరంలో ఉద్రిక్తం నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తున్న చంద్రబాబుకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే దారిలో... Read more
సొంత రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం – 50 కి.మీటర్ల మేర భారీ రోడ్ షో-స్వాగతం పలికిన వేలాదిమంది
సొంత రాష్ట్రంలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు అతిపెద్ద ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడూ చేయలేని విధంగా అతిపెద్ద రోడ్ షోలో నిర్వహించారాయన. 16 నియోజకవర్గా... Read more
‘హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారాబ్రాహ్మణి బైక్ రైడ్ చేశారు. హిమాలయ సానువుల్లో మోటార్ సైకిల్ పై ఝూమ్మంటూ దూసుకెళ్లారు. మరికొందరితో ఆమె చేసిన బైక్ యాత్రకు సంబంధించిన ఫొటోలు,... Read more
జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నవంబర్లో 1,45,867 కోట్ల జీఎస్టీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు చేరింది. ఎగవేతలకు చెక్ పడడంతో పాటు వస్తు, సేవల వినియోగం కూడా విరివిగా పెరగడమే ఇందుకు కార... Read more
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూలోని గోడల నిండా బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కలకలం రేపాయి. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. రాతలు... Read more
జి20 కి ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించిన 17 సభ్యత్వ దేశాలు సార్థకమైన ఫలితాలను అందించాయి. ఆ ఫలితాలలో స్థూల ఆర్థిక స్థిరత్వానికి పూచీ పడడం, అంతర్జాతీయ పన్నుల విధానాన్ని సక్రమంగా వ్యవ... Read more
బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేప... Read more