2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ – 172 మంది ఉగ్రవాదుల హతం : కశ్మీర్ పోలీసులు
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. 2022... Read more
రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు. పంత్ కు... Read more
బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలంటున్నారు..ఎలా వెళ్లాలి : భద్రతాఉల్లంఘన ఆరోపణలపై రాహుల్
భద్రతా ఉల్లంఘన వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జోడో యాత్రలో భద్రతపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నానంటూ తనపై కేసులు పెట్టాయని చూస్తున్... Read more
తల్లిమరణం తీవ్రంగా కలిచివేస్తున్నా …విధిగా విధుల్లో పడిపోయిన ప్రధాని మోదీపై దేశప్రజలు సహా, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోదీ కర్మయోగి అని, అలాంటి నాయకుడు పాలకుడిగా ఉండడం భ... Read more
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్ అరెస్ట్ – పీడీయాక్ట్ పెట్టాలని హిందూసంఘాల డిమాండ్
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిలభారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఓ వేదికనుంచి అయ్యప్పస్వామి... Read more
పవిత్రమైన హిందూ దేవి దేవతలను దూషిస్తూ ఘోరంగా అవమానించిన దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేస్తుంది. హిందూ దేవతలను అవమానించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోద... Read more
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరోబెన్ మోదీ కన్నుమూతపట్ల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. ”కన్నతల్లిని కోల్పోవడం కంటే పెద్ద నష్టం మరొకటి ఉండదు. తల్లిని కోల్పోయి... Read more
అనారోగ్యంతో కన్నుమూసిన తల్లి పాడె మోశారు ప్రధాని మోదీ. అతి కొద్ది మంది సమక్షంలో.. ఆమె అంత్యక్రియలు జరిగాయి. కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రధాని మోదీ తల్లి చితికి నిప్పంటించారు. హ... Read more
పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ కీ అవినీతి కేసులో దోషి అని తేల్చిన….ఆ దేశ సైనిక కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెపై విచారణ జరిగిన అనేక క్రిమినల్ కేసుల్లో ఇది చివర... Read more
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న దాదాపు వందమందికి మరణశిక్ష విధించారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు.. ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. నార్వే కేంద్రంగా పని చేస... Read more
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం సందర్భంగా కోల్ కతాలోహైడ్రామా చోటుచేసుకుంది. జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంలో స్టేజిపైకి వెళ్లేందుకు మమత నిరాకరించారు. హౌరా-న్యూ జల్పాయ్గురిని అనుసంధానించే... Read more
రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాలని స్మృతీఇరానీకి ఆహ్వానం – దేశం ముక్కలైందా, జోడోయాత్రలో చేరడానికి:బీజేపీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని అమేథీ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతీఇరానీకి ఆహ్వానం అందింది. . ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ పార్టీ తరఫున ఈ ఆహ్వానం పంపారు. గౌరిగంజల... Read more
బుద్ధగయలో చైనా మహిళ కదలికలపై అనుమానాలు – దలైలామా కోసం పెద్దఎత్తున వస్తున్న విదేశీభక్తులు
బుద్ధగయలో చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్య కార్యక్రమాల కోసం…బౌద్ధగురువు దలైలామా బుద్దగయ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గుర్తుతెలియని మహిళ కదలికలపై సందేహాలు... Read more
హీరాబెన్ త్వరగా కోలుకోవాలని పలువురి ఆకాంక్ష – మోదీజీ నా ప్రేమ మీకుంటుందంటూ రాహుల్ ట్వీట్
ఆస్పత్రిలో ఉన్న నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు. మోదీజీ ఈ సమయంలో నా ప్రేమ మీకు ఉంటుంది. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్... Read more
ఉన్నచోటనుంచే ఓటు వేసేలా రిమోట్ ఓటింగ్ మిషన్ – ఆచరణ – సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న ఈసి – జనవరి 26 మిషన్ ప్రదర్శన
సొంత ఊళ్లకు వెళ్లే అవసరం లేకుండానే… ఉన్నచోట నుంచే ఓటుహక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్ను తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. దూరప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన చాలామంది ఆసక్తి ల... Read more
తెలంగాణ ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్ – పలువురు ఐపీఎస్ ల బదిలీలు-సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు
తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశా... Read more
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నేను వ్యాపారంలోకి వచ్చా – మోదీవల్లే లబ్ది పొందానన్నది ఆరోపణ మాత్రమే: ఆదానీ
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే లబ్ది పొందుతూ, ఎదిగారంటున్న ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ ఆదానీ. ఆదానీ గ్రూప్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ ఇంగ్లిష్ మీడియాసంస్థ... Read more
కశ్మీర్లో హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ “బెస్ట్ ఫిల్మ్ ఆన్ హ్యూమన్ రైట్స్ ” గా నిలిచింది. లిఫ్ట్ ఇండియా సంస్థ థియేట... Read more
నిషేధిత పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ సోదాలు – పరారీలో ముగ్గురు కీలక వ్యక్తులు
నిషేధిత పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయదర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 56 చోట్ల దాడులు చేశారు. అయితే సోదాలకు ముందే ముగ్గురు కీలక వ్యక్తులు అజ్ఞా... Read more
పాకిస్తాన్లో హిందువులపై హింస ఆగడం లేదు. సింధు ప్రావిన్స్ లోని సింజోరో జిల్లాలో 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. బాధితురాలిని భీల్ కమ్యూనిటీకి చెందిన దియా భీల్ గా గ... Read more
మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేలు – కందుకూరు బాధితులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సాయం
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ సభ తొక్కిసలాట సందర్భంగా 8మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనతో తీవ్రంగా కలత చెందానని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సా... Read more
రాహుల్ గాంధీ భద్రత విషయంలో వైఫల్యాలున్నాయన్న కాంగ్రెస్ – రాహులే నియమావళి ఉల్లంఘిస్తున్నారన్న సీఆర్పీఎఫ్
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భద్రత విషయంలో వైఫల్యాలున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణల్ని సీఆర్పీఎఫ్ ఖండించింది. ఆయనే పదేపదే భద్రతానియమావళి ఉల్లంఘించారని పేర్కొంది. ఇప్పుడు మాత్రమే కాదు... Read more
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ-తదుపరి విచారణ జనవరి 5కు వాయిదా
ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఆర్ చట్టవిరుద్ధమని, పార్టీ మారితే ఇస్తామని వందకోట్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎదులాపురం నగరంలో రెండు రోజులపాటు (25,26 వ తేది లు) బాల ప్రశిక్షణ శిబిరం ఒక ప్రైవేటు పాఠశాలలో నిర్వహించడం జరిగింది.. ఈ ప్రశిక్షణ శిబిరంలో 8,9,10 వ తరగతులకు చెందిన 3... Read more
ప్రధానితో జగన్ భేటీ – కేంద్రంనుంచి రావల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చ – గంటపాటు ఇద్దరునేతల సమావేశం
ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానిమోదీతో భేటీ అయ్యారు.పోలవరం పనులు, తెలంగాణ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్, కేంద్రం నుంచి ఏపీకి రావల్సిన నిధులు సహా... Read more