ఢిల్లీ మద్యం స్కాం కేసులో కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేజ్రీవాల్ పీఏకి సమన్లు జారీ చేసింది. నాలుగురోజుల క్రితం ఆదివారం హాజరుకావాలని డిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకూ సీబీఐనుంచి నోటీసు... Read more
టర్కీలో భూపంక సహాయక చర్యల్లో పాల్గొన్న భారత బృందాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. కొన్నేళ్లుగా స్వయంసమృద్ధి సాధిస్తున్న భారతదేశం నిస్వార్థంగా ఇతరులకూ సేవలందిస్తుందనే పేరునూ సొంతం చేసుకుంటోందనీ... Read more
Myind Media Redio News – 20 February 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindm... Read more
శివాజీ ఆశయాలను ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మొఘలులు సహా విదేశీ దండయాత్రికులు ధ్వంసం చేసిన ఆలయాలను శివాజీ పునరుద్ధరించారని ఇప్పుడు ప్రధాని సైతం అదేపనిచేస... Read more
టీడీపీలో చేరిన కన్నా – కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు – కన్నాను సాదరంగా ఆహ్వానించిన పార్టీ శ్రేణులు
కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కన్నా పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు పార్టీ శ్రేణులు సాదరస్వాగతం పలికారు. ఆయనతో పాటు కన... Read more