కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో విషాదం నెలకొంది. 24 గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందారు. నిన్న సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గోదాం గడ్డ వద్ద బొల్లంపల్లి శ్యా... Read more
ఇటీవలే యూకే పర్యటన ముగించుకుని వచ్చిన తెలంగాణ ఐటీ మంత్రికేటీఆర్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన జలవిజయాన్ని ప్రపంచ వేదికపై చాటేందుకు అమెరికా బయల్దేరి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత... Read more
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కరీంనగర్లో కొలువుదీరనున్నాడు. అందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్లో 10ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం టీటీడీకి కేటాయించింది. రాష్... Read more
అమెరికాలోని టెక్సాస్లో ఓ దుండగుడు జరిగిన కాల్పులకు బలైన తెలంగాణ యువతి తాటికొండ ఐశ్వర్య మృతదేహం స్వదేశానికి చేరింది. 27 ఏళ్ల ఐశ్వర్య .. శనివారం తన స్నేహితుడితో కలిసి టెక్సాస్లోని ఓ మాల్కు... Read more
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాక్షిగా అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కొట్టుకున్నంత పనిచేశారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జర... Read more
Myind Media Redio News – April 27 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedi... Read more
ప్రభుత్వానికి రైతు గోస పట్టదా – కాళ్లమీద పడుతున్నా కనికరం లేదా : ఈటల
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో ఐకేపీ సెంటర్ ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనే నాథ... Read more