ఈశాన్య రాష్ట్రాల్లో మైనార్టీల జనాభా అంతకంతకు పెరుగుతోంది. బంగ్లాదేశ్ మియన్మార్ లో నుంచి అక్రమ వలసలు ఆగటం లేదు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో మైనార్టీల జనాభా ముఖ్యంగా ముస్లింల జనాభా విపరీతంగా పెర... Read more
భారత్ లో ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది అని మరోసారి రుజువయింది. నేరుగా ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం పాకిస్తాన్ గడ్డ నుంచి అందుతుంది అని సైనికవర్గాలు నిర్ధారణ చేశాయి. జమ్ము కాశ్మీర్ల... Read more
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. 90 వ దశకం నాటి అల్లర్లలో అనేక దేవాలయాలు శిథిలం అయిపోయాయి. ఇందులో అనంత్నాగ్లోని షాంగుస్ తాలూకాలోని ఉమా భగవతి ఆలయం క... Read more
ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలలో పూజలు అర్చనలు చేయించడం చాతుర్మాస దీక్ష ఈరోజు నుంచి ప్రారంభించడం ఆనవాయితీ. ఈ ఏకాదశికి ఆధ్యాత్మికంగా,, శాస్త్రీయంగా కూడా... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో ఏర్పడిన మహిళా విభాగమే రాష్ట్ర సేవిక సమితి. మహిళామూర్తులు ఈ సమితి ద్వారా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇంతటి విశిష్ట సమితిని స్థాపించిన... Read more
భారతదేశంలో సంఘ్ విస్తరణ అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సంఘ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్లో Join RSS అన్న లింక్ ద్వారా వేల సంఖ్యలో యువత చేరుతున్నారు. దేశం క... Read more
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ మీద హత్యాయత్నం జరగడంతో వాతావరణం వేడెక్కింది. ఈ సంఘటనతో ట్రంప్ విజయ అవకాశాలు పెరుగుతు... Read more
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. మిత్ర పక్షాలు సహకారంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ చాలా చోట్ల బీజేపీ సిట్టింగ్ సీట్లు కోల్... Read more
అనేక సంవత్సరాలు సస్పెన్స్ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలోని రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. కోర్టుల ఆదేశం మేరకు నిర్ణయిక కమిటీ సమక్షంలో ఈ భాండాగారం తలుపులు తెరిచారు. ఇందులోని సంపాద... Read more
ఆధునిక కాలంలో గూగుల్ మ్యాప్,, లొకేషన్ సిస్టం లను అందరూ వాడుకుంటున్నారు. కొత్త పట్టణం లేదా నగరంలో ప్రవేశించినప్పుడు గమ్యస్థానానికి చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ బాగా ఉపయోగపడుతోంది. గూగుల్ మ్యాప... Read more
స్పష్టమైన యోజన, చర్చ లతోనే మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యా భారతి అఖిలభారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకే విద్యా భారతి ప్రతి సంవత్సరంలోనూ స్పష్టమైన యోజన చేపట్టేందు... Read more
రామాయణం జరిగింది అని మరోసారి నిర్ధారణ అయింది . రామాయణంలో చెప్పిన రామసేతు వంతెన అనేది వాస్తవం అని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో రామసేతు ఉంది అని ఇస్రో శాస్త్రవేత... Read more
ఇప్పుడు అంతా కలిపి సినిమా రెండోసారి మూడోసారి చూస్తున్న ట్రెండ్ నడుస్తోంది. కల్కి సినిమా మొత్తం కాశీ నగరానికి ,, శంభళ నగరానికి మధ్యలో నడుస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ గురించి అందరికీ తెల... Read more
బిజెపి అధిష్టానం ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేసింది. రాగల రోజుల్లో తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు సమగ్రమైన ప్రణాళిక తయారు చేసింది. మూడు సంవత్సరాల పాటు ఏ నెలలో ఏఏ పనులు చేయాలి అనేది ఒక రో... Read more
పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతోంది . అధిష్టానం పంపించిన కురియన్ కమిటీ తెలంగాణలో పర్యటిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సగం సీట్లు మాత... Read more
ఎన్నికలకు ముందు భారీ హామీలు ఇచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడం అంతకంతకు కష్టంగా మారుతుంది. దీంతో ఈ గ్యారెంటీలను వదిలేయాలని కాంగ్రెస్లో అ... Read more
Myind Media Radio News-July 12 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అనే పేరుతో ఆరు ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అమ్మకు వందనం అనే కార్యక్రమం అమలు శ్రీకారం చుట్టారు. బడికి వెళ్లే పిల... Read more
Myind Media Radio News-July 11 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
Myind Media Radio News-July 10 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
తెలంగాణ రాజకీయాలనుంచి గులాబీ పార్టీని ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు అన్న చర్చ బలంగా నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలంగా పట్టు బిగించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ లో... Read more
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద పోలీసు కేసు నమోదు అయింది. జగన్ మీద పగతో రగిలిపోతున్న తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు కేసు నమ... Read more
కేరళ లోని త్రివేండ్రం అనంత పద్మనాభ స్వామి నేలమాలిగల విషయం గుర్తుంది కదా. ఆ నేలమాలికలు తెరిచినప్పుడు కోట్ల రూపాయల నిధులు నగలు బయటపడ్డాయి. ఇప్పుడు అటువంటిదే మరొక ఘట్టం చోటు చేసుకోబోతోంది. ఒడిశ... Read more
అమర వీరుని భార్యపై అవాకులు, చవాకులు.. మండిపడ్డ మహిళా లోకం..!
ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులే మన సైనిక అమరవీరులు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన ఒక అమరవీరుడి కుటుంబానికి కష్టం వచ్చింది. పబ్లిక్ వేదిక మీద ఆయన కుటుంబం మీద... Read more