అసోం, వెస్ట్ బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెస్ట్ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు మొదటి ఫేస్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అన్ని... Read more
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్లకు కళ్లెం వేస్తామని ప్రకటించారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏపై కేరళ సీఎం పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read more
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్ శుక్రవారం రాత్రి ఓ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ఘన స్వాగతం పలికింది. బంగ్లాదేశ్ ప్రధాని Read more
దేశ ఆర్ధిక రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కరోనా బాధితులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే.. రంగంలోకి ద... Read more
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీఎంకే పార్టీ సీనియర్ నేత ఇంట్లో సోదాలు టెన్షన్ వాతావరణాన్ని పుట్టిస్తున్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేత ఈవీ వేలూ ఇంట్లో గురువారం నుంచి ఐటీ సోదాలు కొనసాగ... Read more
తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. Read more
హైదరాబాద్ ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ సమీపంలో ఉన్న గోషాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. Read more
గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు Read more
తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పుదుకోట జిల్లా అరంతాంగి నియోజకవర... Read more
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార ఎల్డీఎఫ్ మరోసారి అధికారం చేపట్టేందుకు తీవ్ర ప్రయాత్నాలు చేస్తున్నప్పటికీ.. బీజేపీ కూడా ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ... Read more
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతున్న వేళ.. మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన... Read more
రాబోతున్న ఎన్నికలు చక్కటి అవకాశమిస్తున్నవి. గత ఇరవై సంవత్సరాలు గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల విశ్వాసం పదిల పరుచుకోగల పనులేవీ చేయలేదు. ప్రజల శక్తి సామర్ధ్యాల అభివ్యక్తీకరణకు ప్రభుత్వం ఏనా... Read more
అమెరికా సర్జన్ జనరల్ గా ప్రవాసభారతీయుడు డాక్టర్ వివేక్ మూర్తి మరోసారి నియమితులయ్యారు. Read more
రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. Read more
బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. . 49,786 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల వరకు ఏకంగా 400 పాయింట్లు నష్టపోయింది. 14,712 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ..... Read more
సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులవనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ఆయన రమణ పేరును ప్రతిపాదించారు Read more
హోలీ సంబరాలకు ఈ సారి కూడా బ్రేకులు పడ్డాయి. గతేడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక చోట్ల హోలీ సంబరాలు జరగలేదు. అయితే ఈ సారి ఫుల్ గ్రాండ్గా జరుపుకుందామనుకున్న వా... Read more
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖరాశారు. పాక్తో తాము సత్సంబంధలానే కోరుకుంటున్నామని ఈ లేఖలో స్పష్టం చేశారు. Read more
అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఎ.మహ్మద్జాన్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. Read more
త కొద్ది రోజులుగా వరుసగా బీజేపీ నేతలే లక్ష్యంగా నాటుబాంబులతో దాడులు జరుగుతుండగా.. తాజాగా కుచ్బిహార్లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. Read more
భారత ప్రధాని మరో అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచారు. రాజకీయాల్లో ప్రజాసేవల్లో ఉన్న మోదీ... 21 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంట. Read more
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్సభలో ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ ఈ మేరకు సమాధానం... Read more
అమరావతి: ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గవర్నర్తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై సీబీఐ విచారణ జరపాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ర... Read more