తెలంగాణకు చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. Read more
మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఇంట్లో ఇవాళ కూడా సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య పద్మ ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు. Read more
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు గుంటూరులోని భారత్పేట ఆరో లైన్లోని 140వ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్న అ... Read more
ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. Read more
ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీకాంత్ ఎంపికకావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. Read more
కోవిడ్-19 మహమ్మారి నుంచి... భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశ్చర్యకరంగా కోలుకుందని, అయితే కష్టాల నుంచి ఇంకా బయటపడాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. Read more
అమెరికాలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో వాల్స్ట్రీట్ బుధవారం భారీ లాభాల్లో ముగిసింది. ఆ ప్రభావం దేశీయ స్టాక్మార్కెట్లపై కూడా పడింది. Read more
శ్రీనగర్లోని నౌగామ్ ప్రాంతంలో నివసిస్తున్న బీజేపీ లీడర్ అన్వర్ ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సిబ్బంది ప్రాణాలు విడిచాడు Read more
యావత్ భారత దేశం చూపు నేడు నందిగ్రామ్ వైపే ఉందన్నారు బీజేపీ అభ్యర్ధి Read more
ప్రస్తుతం రెండో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అక్కడి టీఎంసీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే.. ఎంతటి దౌర్జన్యానికి పాల్పడుతారన్నది అర్ధమవుతోంది. దేబ్రా నియోజకవర్గంలో జరిగిన ఘటన చూస్త... Read more
ఈ దశలో జరిగే అన్ని ప్రాంతాలు సున్నితమైనవేనని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ.. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి Read more
వెస్ట్ బెంగాల్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. దాద్పూర్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టీఎంసీ కార్యకర్తను హత్య చేశారు Read more
వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. Read more
అయితే ఐటీ శాఖ ఇచ్చిన గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండటంతో.. అంతా టెన్షన్కు గురయ్యారు. Read more
అసోం అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన కుమ్రప్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. Read more
, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న నందిగ్రామ్లో గెలవడం అన్నది అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. Read more
వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్థానికంగా అధికార టీఎంసీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రత్యర్ధులపై దాడులకు దిగుతుండటం.. Read more
గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడను కూడా కరోనా మహమ్మారి తాకింది. అంతేకాదు.. Read more
కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేదని వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన కేవలం మహిళా కాలేజీలకు మాత్రమే ఎందుకు వెళ్తారంటూ ప్రశ్నించారు. Read more
దట్టమైన హిమాచలప్రదేశ్ అడవులలో కనిపించే అరుదయిన తొమ్మిది రంగుల పొన్నంకి పిట్ట ఈ మధ్య కొన్ని ప్రాంతాలలో దర్శనమిచ్చింది నిన్నటి రోజున భాగ్యనగరంలో అమిన్ పూర్ లేక్ వద్ద దర్శనమిచ్చింది , Read more
కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధాల పై [NIA ] నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొట్టమొదటిసారి చార్జిషీట్ ఫైల్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా అత్యంత... Read more
హోలీ పండుగ వేళ.. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. జిల్లాలోని ఖురుకేడ త... Read more
అసోం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జనాలు ఓటెత్తారు. ప్రధాని మోదీ పిలుపు ఇచ్చినట్లుగానే.. జనం పెద్ద సంఖ్యలో ఓటింగ్ పండుగలో పాల్గొన్నారు. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్లో 30 అసెంబ్లీ స్థ... Read more
గోమతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న ఓ వాహనం బోల్తా పడటంతో.. నలుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. Read more
తొలి విడత పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ.. ఓటు వేయాలని పిలుపునిచ్చారు. Read more