అమరులైన జవాన్లకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ నివాళులర్పించారు. Read more
ఏప్రిల్ 6వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 41వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో.. Read more
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సోమవారం నాడు లక్నోలోని సివిల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. Read more
దేశంలో తొలిసారిగా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా Read more
వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇప్పటికే రెందడు దశల పోలింగ్ ముగియగా.. ఇంకా ఆరు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే అధికార టీఎంసీకి, బీజేపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది... Read more
ఎన్నడూ లేని విధంగా ఆమె ఓటర్లను విపరీతంగా ప్రాదేయపడుతున్నారు. ఓ వైపు బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. ఓటర్లను ప్రభావితం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు Read more
బీజాపూర్ జిల్లాలోని తర్రం అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది వీరమరణం పొందారు. Read more
కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. Read more
భద్రతా బలగాలను చంపేందుకు నక్సల్ చేసిన ప్రయత్నాలను సీఆర్పీఎఫ్ ఛేధించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయన్న విషయం తెలిసి.. Read more
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యం కుదుటపడుతోంది. శనివారం నాడు ఢిల్లీ ఎయిమ్స్లోని ఐసీయూ నుంచి స్పెషల్ రూంకు తరలించారు. మార్చి 29వ తేదీన ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్ర... Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. ఎక్కువగా సున్నితమైన ప్రాంతాలు ఉండటం ఓ కారణం అయితే.. మరికొన్ని చోట్ల నాటు బాంబులతో దాడులు, క్రూడ్ బాంబుల కలకలం స్థా... Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నెల రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుండటంతో ఆందోళన కలుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 89 వేలకు పైగా పాజిటివ్ కేసులు... Read more
కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు మహిళలంటే అసలు గౌరవమే ఉండదని.. వారి భద్రత గురించి ఆలోచించే మనస్తత్వం కూడా ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. Read more
కేరళ ప్రభుత్వం ఓ గెజిట్ విడుదల చేసింది. దీనిని పరిశీలించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలో 2020లో హిందూ మతంలోకి మారిన వారే ఎక్కువ అని Read more
స్వయంగా అధినేత్రి మమతా బెనర్జీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. Read more
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా వాద్ర సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్ సోకడంతో.. ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. Read more
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే డీఎంకే కీలక నేత ఇంట్లో వరుస దాడులు జరగగా.. Read more
పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఎలా కేసులు నమోదయ్యాయో.. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్లో కేసులు నమోదవుతుండటంతో కలకలం రేపుతోంది Read more
లవ్ జిహాద్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన కామెంట్స్ చేశారు. అసలు లవ్ జిహాద్ అనేది ఓ అసంబద్దమైనదంటూ ఆరోపించారు. ఇంతకు దేశంలో లవ్ జిహాద్ Read more
బెంగాల్లో పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే ఈ సారి దీదీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Read more
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వాక్సినేషన్ చేపట్టనున్నట్టు తెలంగాణ వైద్యారోగ్యమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. Read more
దేశీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. స్టీల్ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించడంతో సెనెక్స్ లాభాల బాట పట్టింది Read more
తొలితరం స్వయం సేవకులలో ఒకరైన పులుసు గోపిరెడ్డి కన్నుమూశారు. రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తుదిశ్వాస విడిచారు. Read more
రాష్ట్రాలు మారినా ఎలాంటి చెల్లింపులు లేకుండానే వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగించవచ్చు. ‘వన్ నేషన్-వన్ పర్మిట్’ విధానంలో భాగంగా ‘ఆలిండియా టూరిస్ట్ వెహికిల్స్ పర్మిట్ - 2021’ మార్గదర్... Read more