కాశీ విశ్వనాథ్ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవపి మసీదు కింద ఏఎస్ఐ సర్వే చేపట్టాలంటూ వారణాసి జిల్లా కోర్టు అనుమతులిచ్చింది. ఆ మసీదు కింద హిందూ దేవాలయం ఉందా..? నిజంగానే ఆలయంపై నుంచే ఈ మసీదు నిర్మాణ... Read more
తీవ్ర ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలు నమోదు చేసుకున్నాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని వెలువరించడం నిన్న మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింద... Read more
లంగాణలో గురుకుల విద్యాలయాల సొసైటీకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఝలక్ ఇచ్చింది. లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ క... Read more
ఎన్కౌంటర్లో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే సదరు జవాన్లంతా జీతాలు తీసుకుని విధుల్లో ప్రాణాలు కోల్పోతే వారిని "అమరులు" అని ఎందుకనాలని.. వారిని "అమరులు" అనకూడదంటూ... Read more
దీదీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మతం పేరుతో ఓట్లను అడిగారన్న ఆరోపణలు రావడంతో ఈసీ బుధవారం నాడు నోటీసు జారీచేసింది. Read more
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా రెండో డోసును వేయించుకున్నారు. గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్కు వెళ్లి.. టీకా తీసుకున్నారు. మొదటి డోసును మార్చి 1వ తేదీన వేయించుకోగా.. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 26 వేల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసులను చూస్తే.. దేశంలో Read more
అధికార పార్టీ టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున... Read more
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. Read more
సీఆర్పీఎఫ్ జవాన్లు. అలాంటి సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సీఆర్పీఎఫ్ జవాన్లలో కూడా వర్గాలు ఉంటాయన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమల దళం దూసుకెళ్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉంది. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పటికే అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా చూపిస్తున్నప్పటికీ..బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్త... Read more
కేరళలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కన్నూర్ జిల్లాలోని పనూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.0 Read more
అనూహ్యంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1.15 లక్షల పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. Read more
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 30 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. Read more
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేరుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడమే కాకుండా.. విష ప్రచారాన్ని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తూ అబద్దాల... Read more
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్లను చంపేస్తామంటూ ఓ మెయిల్ కలకలం రేపుతోంది. ముంబై నగరంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్కు మంగళవారం నాడు ఓ మెయిల్ వచ... Read more
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఓటు హక్కును... Read more
ఎన్కౌంటర్ ఘటన తర్వాత జవాన్ రాకేశ్వర్ సింగ్ జాడ తెలియకపోవడం కలకలం రేపింది. ఆయన ఆచూకీ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపట్టాయి. అయితే ప్రస్తుతం ఆయన మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలిస... Read more
వెస్ట్ బెంగాల్లో మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌరా ప్రాంతానికి చెందిన ఓ టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ Read more
రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 7.00 గంటల వరకే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. బీజేపీ తరఫున పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటిచేస్తున్న "మె... Read more
ప్రధాని మోదీ మరోసారి విద్యార్థులతో చర్చించనున్నారు. ఏప్రిల్ 7న పరీక్షాపే చర్చ ద్వారా విద్యార్థుల ముందుకు రానున్నారు.
సరికొత్త ఫార్మాట్ లో అనేక విస్తృతమైన అంశాలపై సమగ్రమైన, ఆసక్తికరమైన చర్చ చేసుకుందాం... ప్రశ్నలు అడగొచ్చు... ఏప్రిల్ 7 సాయంత్రం 7 గంటలకు పరీక్షా పే చర్చా లో పాల్గొనండి అని ట్వీట్టర్ Read more
ప్రభుత్వం మార్చి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు నిబంధనలు అతిక్రమించడం... Read more
ఉత్తరాఖండ్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. అనేక జంతువులు Read more