కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి...చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. Read more
ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో భారత్ కు సహకరిస్తామని సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదిగ్గా చెప్పారు Read more
అటు కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు..దేశంలో రెండోదశ కోవిడ్ వ్యాప్తికి ఈసీదే బాధ్యతంది. Read more
శ్రీలంకలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ను గుర్తించారు. ఇది గాలి ద్వారానూ వ్యాపించగలదని జయవర్దెనాపురె యూనివర్సిటీ శాస్త్రవేత్త నీలికా మాలవిగె అన్నారు. ఇది కరోనా అన్ని స్ట్రెయిన్ల కంటె అత్యంత... Read more
ఆక్సిజన్ కొరత నేపథ్యంలో తూత్తుకుడిలోని వేదాంతకు చెందిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. Read more
కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం ప్రకటించింది. Read more
కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం. రాష్ట్రంలో 24 గంటల్లో అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క రాజధాని బెంగళూరులోనే 20వేలకు పైగా కేసులు వచ్చాయి. దీంతో లాక్ డౌన్ అమల... Read more
కరోనా సెకండ్ వేవ్ తో ఫైట్ చేస్తున్న భారత్కు సహాయం చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది రూ.135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు సీఈవో సుందర్ పిచాయ్ Read more
దేశంలో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైరస్ బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండడంతో దేశంలోని పలు ఆస్పత్రుల్లో వైద్య, ఆరో... Read more
హంపీ బడవిలింగ శివాలయంలో ప్రతి నిత్యం పూజలుచేసే శ్రీకృష్ణ బట్టర్ శివైక్యంచెందారు.. Read more
మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం జరిగింది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి 14మంది సజీవ దహనం అయ్యారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ముంబైకు సమీపంలో Read more
తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది . నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. Read more
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీరమణ ప్రమాణస్వీకారం చేశారు. డిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. Read more
ముఖ్యమంత్రులతో మోదీ రివ్యూ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడంపట్ల ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. కేజ్రీ మాట్లాడుతుండగా..అసలేం జరుగుతోంది. ఇది పద్ధతి కాదు కదా అని మోదీ అనడంతో Read more
ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలు వినియోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో యుద్ధవిమానాలు ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లాయి. Read more
కరోనా ఉధృతమవుతున్న పరిస్థితుల్లో హైకోర్టులో దానిపై విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్సలు, అడ్డుకట్టవేసే చర్యలపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. Read more
కోవిడ్ ను అదుపుచేసేందుకు కేంద్రం కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ మేరకు ఔషధ ఉత్పత్తి దారులతో గురువారం మోదీ వర్చువల్ గా మాట్లాడారు. ముఖ్యంగా మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1. 18 ఏళ్లపైబ... Read more
రోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి. Read more
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మరికొన్ని దేశాలూ భారత్ నుంచి ప్రయాణాలు రద్దు చేశాయి. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో... Read more
ఈమధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకగా.... తాజాగా ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కూ పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులకు Read more
కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో చావులు. భర్తను పోగొట్టుకున్న భార్య ...కళ్లముందే కడుపునపుట్టిన బిడ్డలు కన్నుమూస్తున్నారు. Read more
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ దేశం ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగుతుంటే...మరోవైపు డిమాండ్కి తగినంత సప్లై లేని పరిస్థితి. Read more
మరో నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్ కు రానున్నాయి. దీంతో మన వైమానిక దళంలో వాటి సంఖ్య 18కి చేరనుంది. భారత వైమానిక దళ చీప్ మార్షల్ ఆర్.కె. ఎస్. బదౌరియా ఫ్రాన్స్లోని మెరిగాక్ వైమానిక శిక్షణా... Read more
కరోనా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సహా పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కరోనాతో చనిపోయారు. కరోనా లక్షణాలతో... Read more
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడిక కరోనా ప్రభావం చార్ ధామ్ యాత్రపైనా పడనుంది. మే మే 14 న Read more