కరోనా బీభత్సం మే నెల మధ్య నాటికి ఉగ్రరూపం దాల్చేప్రమాదం ఉందని ఐఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. Read more
18 ఏళ్లు నిండిన అందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. Read more
కొవిన్ లో ఎలా నమోదు చేసుకోవాలి? Read more
ఓ వైపు కరోనా చావులు, మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాకపోవడంతో విసిగి వేసారిన ఓ యువకుడు బలవంతంగా ఉసురుతీసుకున్నాడు. Read more
మే 1నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. Read more
చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్ వంటివారు కరోనా బారిన పడికోలుకోగా...తాజాగా అల్లుఅర్జున్ కు Read more
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ...ఇదే అదనుగా క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల దగ్గరకు వెళ్లి ప్రలోభపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఓ మహిళ Read more
కరోనాతో దేశం యుద్ధం చేస్తున్న ఆ సమయంలో దేశసేవలో బాధ్యత నిర్వర్తిస్తున్న ఈ యువతి కేంద్రమంత్రి మన్ సుఖ్ మాడవీయ తనయ దిశ . 22 ఏళ్ల దిశ Read more
కరోనాతో భీకరయుద్ధమే చేస్తున్న భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు టిబెట్ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధగురువుదలైలామా. Read more
కరోనా వైరస్ వ్యాక్సీన్లు, ఇతర అత్యవసర మందుల ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. Read more
మహారాష్ట్రలో సోమవారం 5 లక్షల మందికి పైగా వ్యాక్సీన్లు వేయించుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.4,678 మంది ఆరోగ్య సిబ్బందికి తొలి డోసు వ్యాక్సీన్ వేయగా.. 12,179 మంది రెండో డోసు... Read more
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో పాలనా యంత్రాంగానికి సహకరిస్తున్న ఆర్మీ సిబ్బందిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. పోరుకోసం సదా సంసిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. మహ... Read more
కరోనా వైరస్ వ్యాక్సీన్లు, ఇతర అత్యవసర మందుల ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేని ఆధారంగా వ్యాక్సీన్ల ధరలను నిర్ణయించారో కూడా... Read more
కరోనాతో భీకరయుద్ధమే చేస్తున్న భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు టిబెట్ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధగురువుదలైలామా. భారత పీఎం కేర్ ఫండ్ కు విరాళం ఇవ్వాల్సిందిగా దలైలామా ట్రస్టు ను కోరినట్టు ఆ... Read more
కరోనాతో దేశం యుద్ధం చేస్తున్న ఆ సమయంలో దేశసేవలో బాధ్యత నిర్వర్తిస్తున్న ఈ యువతి కేంద్రమంత్రి మన్ సుఖ్ మాడవీయ తనయ దిశ . 22 ఏళ్ల దిశ వడోదరా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న... Read more
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో పాలనా యంత్రాంగానికి సహకరిస్తున్న ఆర్మీ సిబ్బందిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. పోరుకోసం సదా సంసిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. Read more
మహారాష్ట్రలో సోమవారం 5 లక్షల మందికి పైగా వ్యాక్సీన్లు వేయించుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. Read more
టీకా ధరలపై విమర్శలు తలెత్తిన వేళ ధరలు తగ్గించాలని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలైన సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ లను కోరింది కేంద్ర ప్రభుత్వం. Read more
కరోనాపై పోరు చేస్తున్న భారత్ కు యూఏఈ సంఘీభావం తెలిపింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన బూర్జ్ ఖలీఫాపై లేజర్ లైట్లతో త్రివర్ణ పతాక ప్రదర్శన చేసింది. స్టే Read more
కరోనా వ్యాప్తికిఅడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా...మే 2న ఎన్నికలఫలితాలు వెలువడే రోజు విజయోత్సవర్యాలీలపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. Read more
కరోనాతో భీకర యుద్ధమే చేస్తున్న భారత్ కు బాసటగా ప్రపంచం ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ముందుకొస్తున్నాయి Read more
తమకు సాయంగా ముందుకు వచ్చిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు భారత ప్రధాని మోదీ.అధ్యక్షుడు బైడెన్ తో ఫోన్లో మాట్లాడారు.ఈ విపత్తు సమయంలో Read more
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ -వి కొద్దిరోజుల్లో భారత్ లో అందుబాటులో రానుంది. మే 1న తొలి బ్యాచ్ టీకాలు Read more
ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్, ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కనకదుర్గ(63) ఉదయం తుదిశ్వాస విడిచారు. Read more
ఢిల్లీలో మరో వారంపాటు లాక్ డౌన్ పొడిగించారు. మే 3వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. Read more