విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మర్రిపాక వద్ద మావోయిస్టులు, పోలీసుల Read more
విశాఖ గ్యాస్ లీకేజ్ మృతులకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చినట్టుగానే రుయా ఆసుపత్రి మృతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. Read more
నరసాపురం ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. Read more
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2021-22 Read more
ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో Read more
కృష్ణపట్నం కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు సమర్పించిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read more
సీఎం హోదాలో మొదటిసారి ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఆయనతో పాటు హరీశ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతుల గురించి ఆస్పత్రి అధికారులు, సిబ్బందిని అడిగి Read more
లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఒడిషా సర్కారు. వైరస్ వ్యాధి నిరోధించేందుకు మరో రెండు వారాలు అంటే Read more
ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి. Read more
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో వర్చువల్ మీట్ నిర్వహించారు ప్రధాని నరేంద్రమోదీ. కోవిడ్-19 వ్యాక్సిన్లను సరిపడా ఉత్పత్తి, సరఫరా చేసేందుకు తీవ్ర కృషి జరుగుతోంద... Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు కొట్టారన్న వార్తలు కలకలంరేపుతున్నాయి..ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో కేసు నమోదుచేసిన సీఐడీ పోలీసులు Read more
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా గాజాలోని మీడియా బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. అయితే అంతకుముందే హెచ్చరికలు జారీ చేయడంతో Read more
దేశంలోని కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాదనలు విన్న కోర్టు దీనిపై కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వంపై Read more
దేశంలో ఒక 12 మంది సీనియర్ రాజకీయ నేతలు ప్రస్తుత కరోనా వెంటనే కట్టడి చేయడానికి కేంద్రానికి 9 సూచనలు చేశారు. వారు 1. సోనియా (కాంగ్రెస్) 2. దేవెగౌడ (జేడీఎస్) 3. శరద్ పవార్ (ఎన్సీపీ) 4. ఉ... Read more
భారత మీడియాను రాబందులతో పోల్చుతూ.. ది ఆస్ట్రేలియన్ టుడే అనే ఆన్ లైన్ మీడియా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది. Read more
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం హైదరాబాద్ లోని ఆయనింటికి వెళ్లిన పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని Read more
అనుమతి ఉంటేనే రాష్ట్రంలోకి ఎంట్రీ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్ట్ స్టే విధించింది.. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై హైకోర్టు Read more
ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ Read more
కోవిడ్ వ్యాప్తి కారణంగా రంజాన్ పండగను ముస్లింలంతా ఇళ్లల్లోనే జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్సజ్జనార్ సూచించారు. Read more
ఢిల్లీ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకోనుంది. ప్రాణవాయువు లేక తల్లడిల్లిన డిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతోందని డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఆసుపత్... Read more
అంతర్జాతీయ చైనా అనుకూల మీడియాలో రామోజీ ఈనాడు భాగస్వామ్యం !? తాజా ఉదాహరణలు: రెండు వార్తలకిచ్చిన ప్రాధాన్యంతో నిరూపణ ! Read more
మెడికల్ మాఫియా నుంచి విముక్తి కావాలి... Read more
పాజిటివిటీ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త, విప్రో కంపెనీ అధినేత శ్రీ అజీమ్ ప్రేమ్ జీ మాట్లాడారు. వారి ఉపన్యాసానికి తెలుగు స్వేచ్చనువాదం Read more
అత్యాధునిక హంగులతో 25 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ హఠాత్తుగా కూలింది. Read more