ఓ యువతికి నిమిషాల వ్యవధిలోనే డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హయత్నగర్ మండలం అబ్దల్లాపూర్ మెట్లో ఓ యువతికి నిమిషాల వ్యవధిలో రెండో డోసు వేసింది ఆ నర్స్..దీంతో య... Read more
తెలంగాణలో లాక్ డౌన్ను పూర్తిగా ఎత్తేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గడ, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించారు. కరోనా పూర్తి నియంత్రణలోక... Read more
ఆస్ట్రేలియా మెల్బోర్న్ సుముద్ర తీరంలో ఓ సిక్కు యువకుడు పరుగులు తీసి అలసిపోయాడు.. ఓ బేంచీ కూర్చొని సేద తీరుతున్నాడు. అక్కడికి వచ్చిన ఓ వృద్దుడు ‘ఆర్ యూ రిలాక్సింగ్?’ అని అడిగా... Read more
గత సంవత్సరం, ఆన్లైన్ సంస్థ ద్వారా నవంబర్ లో ఒక సర్వే నిర్వహింబడింది , ఆ సమయంలో 71% మంది భారతీయ వినియోగదారులు పండుగ సీజన్ లో భారత మార్కెట్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని చెప్పారు. గ... Read more
తెలంగాణ పోలీసులకు డబుల్ ధమాకా. క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఐపీఎస్ అధికారుల వరకు వరాలజల్లు కురిపిస్తూ డీజీపీ మహేందర్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన భద్రత, ఆరోగ్య భద్రత ట్ర... Read more
దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. 37ఏళ్ల గొసియామె థమారా పదిమందికి జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయి... Read more
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ అంటే మొత్తం 9,21,037 మందికి 30 శాతం పీఆర్సీని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేర... Read more
విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు పంజాగుట్ట లో ఉన్న స్మశాన వాటికాను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు రాష్ట్ర కార్యదర్శి బండ... Read more
ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మహేష్ బిల్డర్ లతో కుమ్మక్కై... Read more