కేంద్రమంత్రి అమిత్ షా అండమాన్ నికోబార్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శుక్రవారం పోర్ట్ బ్లైర్లోని నేషనల్ మెమోరియల్... Read more
విజయదశమి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున చేసుకుంటా ము. ఈ పండుగ ఇచ్చే సందేశం ఏమిటి? ఈ పండుగ మనకు రెండు విషయాలను ఎప్పుడు ప్రభోదిస్తూవుంటుంది 1) విజిగీషీ ప్రవృత్తి 2)సంఘటిత... Read more
దేశంలో ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నింటినీ హిందూ సమాజానికి తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. నాగపూర్ లో జరిగిన ఇక్... Read more
బంగ్లాదేశ్తో సరిహద్దుగా గల అసోం, పశ్చిమబెంగాల్.. పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు లోపల 15 కిలోమీటర్ల నుంచి సరిహద్దు భద్రతా దళాల అధికార పరిధిని పొడిగిస్తూ…కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటీసున... Read more
దుర్గాపూజ వైభవంగా జరిగే పశ్చిమబెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనాగరికంగా వ్యవహరించారు. శాంతియుతంగా జరిగే వేడుకల్లో హింస, విధ్వంసానికి తెగబడ్డారు. ఖురాన్ ను ఓ వ్యక్తి దూషించినట్ట... Read more
మహ్మద్ ప్రవక్తను అవమానించారంటూ పాకిస్తాన్ ఫైసలాబాద్ లోని చైనా టైల్ తయారీ కర్మాగారంపై స్థానికులు దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫైసలాబాద్ లోని టైమ్ సిరామిక్స్ లిమిటెడ్... Read more
ఇస్లామిస్టులు, ఖలిస్థాన్ వేర్పాటువాదులు, మావోయిస్టులతో పాటు…వివాదాస్పద వ్యక్తులు, సంస్థల జాబితాను ఫేస్ బుక్ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఉగ్రవాద వ్యాప్తికి కొందరు వ్యక్తులు, సంస్థలు ఫేస్... Read more
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కు జైలు అధికారులు కోవిడ్ పరీక్షలు చేశారు. అతనికి నెగెటివ్ వచ్చింది. క్వారంటైన్ గడువు ముగియడంతో పాటు…కరోనా లేదని తేలడంతో అతన్ని క... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 10th October 2021| MyindMedia Read more
జమ్ముకశ్మీర్ రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. పీర్ పంజల్ రేంజ్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చొరబాట్లను అడ్డుకున... Read more
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ISpA) ని ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా భారతఅంతరిక్ష పరిశోధన సంస్థ… ఇస్రో ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. దేశంలోని అంత... Read more
భారత్ – చైనా ల మధ్య ఆదివారం జరిగిన 13 వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంలో ఎటువంటి ప్రభావం చూపలేక పోయిన్నట్లు భారత్ సైన్యం సోమవారం ప్... Read more
డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణను సెషన్స్ కోర్టు వాయిదా వేసింది. మరో రెండులు ఆర్యన్ ఆర్ధర్ రోడ్డు జైల్లోనే ఉండాలి. కేసుకు సంబంధించి ప... Read more
రాముడు, కృష్ణుడితో పాటు రామాయణానికి, భగవద్గీతకు … వాటిని అందించిన వాల్మీకి, వ్యాసమహర్షులను దేశం గౌరవించుకోవాలని…జాతీయ గుర్తింపునిస్తూ……పార్లమెంట్లో చట్టం తేవాలని అలహా... Read more
జమ్ముకశ్మీర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కు గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన దేవేంద్రరాణా, సూర్జిత్ సింగ్ స్లతియాలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మాజీ ఎమ్యెల్యే రాణా, మాజీ మంత్... Read more
వివాహం కోసం హిందూయువత మతంమారడం సరికాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. పెళ్లి అనేచిన్న కారణాలతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వధర్మం, సంప్... Read more
బొగ్గు గనుల్లో బొగ్గు ఉంది కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గుకి కొరత ఏర్పడింది. దాంతో సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు 50% విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఢిల్లీ కి సంబంధించి ఒక... Read more
కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి భారత్, డెన్మార్గ్. పరస్పర సహకారంతో ముందుకు వెళ్దామంటూ… కీలక రంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, జల నిర్వహణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పర... Read more
జమ్మికుంట మండలంలోని శ్రీరాములపల్లె, కనగర్తి గ్రామాల్లో ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంగళహారతులతో మహిళలు ఆమెకు స్వాగతంపలికారు. బతుకమ్మలతో ఎదురెళ్లారు.. ముందుగా గ... Read more
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపే. ఈసారి అధ్యక్ష స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింప... Read more
నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడి... Read more
బజరంగ దళ్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బజరంగదళ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 1990దశకంలోలాగే హిందువుల్ని లక్ష్యంగా చేసుక... Read more
కశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. కశ్మీరీ హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు మొదలయ్యాయి. తాజా హింసకు కారణం ప్రభుత్వం చేపట్టిన ఆంటీ ఎన్క్రోచ్ మెంట్ డ్రైవే కారణమా..అక్కడ ఉండలేక వలస వెళ... Read more
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో ఉన్న అన్ని ప్రకటనల్ని BYJU’s నిలిపేసింది. షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడడమే కారణం. షారుఖ్ 2017 నుంచి BYJU’s బ్రాండ్ అంబాసిడర్గ... Read more