నల్లమలలో కొలువైన మల్లన్న దట్టమైన నల్లమల్ల అడువులలో వెలసిన అత్యంత పురాతన శైవ క్షేత్రం సలేశ్వరం . హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో దట్టమైన అడవి ప్రాంతంలో మన్ననూర్ నుంచి సుమారు 30 కిలోమ... Read more
ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ.అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకి 70 శాతం ప్... Read more
‘శ్రీ రామాయణ యాత్రారైలు’ ను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నవంబర్ 7న ఢిల్లీ నుంచి ప్రారంభించింది. పలు పుణ్యక్షేత్రాల మీదుగా రైలు... Read more
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీద... Read more
ఈటల గెలుపును సెలబ్రేట్ చెసుకుంటూ హైదరాబాద్ లో బీజేపీ విజయోత్సవర్యాలీ తీసింది.. శామీర్ పేట నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ సాగింది. దారిలో అల్వాల్ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాని... Read more
ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు రోజుకో రకమైన ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల హక్కుల్ని కాలరాసేలా తాజాగా మరికొన్ని ఆదేశాలు జారీ చేశారు. హ్యుమన్ రైట్స్ వాచ్ HRW ప్రకారం… ఆఫ్ఘన్ మహిళలు ఇక మీదట ఎయి... Read more
తీవ్రవాద సంస్థ SFJ, ఇతర ఖలిస్తానీ అనుకూల గ్రూపులు పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల NIA బృందం కెనడాకు చేరుకుంది.NIA బృందం ఈ నాలుగు రోజుల పర్యటనలో USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ వంట... Read more
భారత పౌరసత్వం నిరూపించుకుంటే ధోల్పూర్ నుంచి తొలగించిన కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆక్రమణదారులకు పరిహారం ఇచ్చేది లేదని గౌహతి హైకోర్టుకు అస్సాం ప్రభుత్వం వివరణ ఇచ్చింది... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం పై ఇస్లామిస్టుల తిట్లవర్షం..
దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ను ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు. బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా “To those celebrating, #Happy Di... Read more
“బ్రహ్మ సత్యం జగన్మిథ్య:” అన్నారు జగద్గురు ఆదిశంకరులు. ఇక’అఖాడ’ ఆలోచన వెనుక ఉన్న శక్తీ ఆయనేనని చాలామందికి తెలీదు. మొదట ఆదిశంకరాచార్య ‘దశనామి’ సంప్రదాయాన్న... Read more
ఈసారి కరసేవ కనుక జరిగితే రాముడు, కృష్ణుడి భక్తులపై కురిసేవి బుల్లెట్లు కాదు పూలవర్షం అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ఆయనీవ్యాఖ్యలు చేశారు. Read more
ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న హిందువులకు అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ శుభాకాంక్షలు తెలిపింది. “చీకటి నుండి జ్ఞానం, జ్ఞానం నుంచి సత్యం వైపు వెళ్లాలనే సందేశాన్ని దీపావళి మనకు గ... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన బ్రిటన్ ప్రధాని – భారతీయుల మదిని కట్టిపడేస్తున్న బోరిస్ ట్వీట్
హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. హాయ్..నేను బోరిస్ జాన్సన్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లీసెస్టర్ గోల్డెన్ లైట్లు వెలుగుతున్నాయి. సమోసాలు స్వీట... Read more
ఓ మహిళను వేధించిన కేసులో బ్రిటన్ కు చెందిన ఉద్యమకారిణి… లేబర్ పార్టీ ఎంపీ క్లాడియా వెబ్ బే కు వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 10 వారాల జైలు శిక్ష విధించింది. తన ప్రియుడు లెస్టర్ థ... Read more
కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామస్థుల ఫిర్యాదుకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్. ఆ గ్రామంలో అక్రమంగా నిర్మించిన ఐఎంబీ చర్చి, క్రైస్తవ ఆచారాలు పాటిస్తూ కూడా కొందరు ఎస్సీ సర్టిఫికెట్లు... Read more
కేంద్రం పెట్రోల్ పై విధించే పన్నులలో మూడు రకాల కంపోనెంట్స్ ఉంటాయి. అవి.. 1. సెంట్రల్ ఎక్సైజ్ 2. రోడ్ సెస్ 3. ప్రత్యేక ఎక్సైజ్ వీటిల్లో ఎక్సైజ్ పెంచితే దానిలో రాష్ట్రాలకు 42% వాటా మళ్ళీ ఇవ్వా... Read more
జగద్గురు సమాధి అయిన కేదార్నాథ్లో 12 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 4 శంకరాచార్య మఠాలు, 12 జ్యోతిర్లింగాలు, 86 ప్రముఖ దేవాలయాలలో ఈ కార్యక్రమం... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more
ఈ ఏడాది కూడా సరిహద్దులో సైనికవీరులతో దీపావళి వేడుక చేసుకున్నారు భారత ప్రధాని మోదీ. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో జమ్మూకు చేరుకున్న ఆయన అక్కడినుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు రేఖ దగ్గరకు వ... Read more
అక్కడ తగ్గించారు, మీ సంగతేంటి – పెట్రోల్ ధరలపై తెలుగురాష్ట్రాల సీఎంలను ప్రశ్నిస్తున్న ప్రజలు
దీపావళి పండగకు బహుమతిగానా అన్నట్టు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై పదిరూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వెంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు... Read more
దేవభూమి ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం కేదార్ నాథ్ ను దర్శించారు భారతప్రధాని మోదీ. కేదారనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. 2013 నాటి వరదల్లో విధ్వంసం తరువాత పునర్నిర్మించిన ఆదిశంకరాచార్... Read more
రేపటి దీపావళి వేడుకకు అయోధ్యాపురి ముస్తాబైంది. సరయూతటి విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. Read more
ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో జమ్మూ కాశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ విక్రమ్ రాంధవాను అన్ని పదవులు, ధ్యతల నుంచి తొలగించింది బీజేపీ. టీ ట్వంటీ ప్రపంచ కప్ లో…ఇండియా ప... Read more
బాలీవుడ్ హీరోయిన్లు సారాఅలీఖాన్, జాన్హవి కపూర్ ఈమధ్య పుణ్యక్షేత్రాలు బాగా తిరుగుతున్నారు. ఇటీవలే కేదార్ నాథ్ ను సందర్శించారు. ఈ ఇద్దరి ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ముస్లిం అయిన సారా కేదార... Read more