జమ్ముకశ్మీర్ లోని కొండ ప్రాంతాలు చక్కటి రోడ్లతో కనువిందు చేస్తున్నాయి. PMGSY పథకం కింద ఆ ప్రాంతంలోని చిన్న చిన్న ఆవాసాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. రహదార్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతు... Read more
చమురు వాడకాన్ని తగ్గించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడమనే ప్రధాన లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సాహిస్తున్నది. అందులో భాగంగా సబ్సిడీలను, రా... Read more
పశ్చిమ బెంగాల్ నదియాకు చెందిన బీరేన్ కుమార్ ప్రధాని మోదీకి ఓ అఫూర్వ కానుక అందజేశారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలతో కూడిన విభిన్న అంశాలను జోడిస్తూ రూపొందించిన వస్త్రాన్ని ఆయన మోదీకి బహుకరించ... Read more
చైనాలో హిమపాతం కురుస్తోంది. ప్రపంచ అద్భుతం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మంచుదుప్పటి కప్పేసింది…మంచులో దాదాపు కూరుకుపోయినట్టున్న చైనావాల్ అందాలు తిలకించేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.. చైనాల... Read more
మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళన్నను ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న తన రాతతోటి , తీరుతోటి మన గుండెల్ల నిలిచిండు గనుక. తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటే తెలంగాణ అన్నట్టు బతికిండు... Read more
నమాజ్ శబ్దం ఎందరికో నిద్రాభంగం కలిగిస్తోంది – సాధువులం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవద్దా – ఎంపీ ప్రగ్యాసింగ్
మసీదుల నుంచి రోజూ ఐదుసార్లు లౌడ్ స్పీకర్లతో వినిపించే శబ్దం చాలా చికాగ్గా ఉందని వ్యాఖ్యానించారు బీజేపీ భోపాల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రగ్యాసింగ్. రోజూ ఉదయం 5 గంటలనుంచి మొదలయ్యే పెద్ద శబ్... Read more
గుజరాత్ వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాలను మరింత విస్తృతం చేసేందుకు బజరంగదళ్ ముందుకెళ్తోంది. ముఖ్యంగా సూరత్ లో అన్ని ప్రాంతాలకు లౌడ్ స్పీకర్లను అందజేయాలని నిర్ణయించింది. రోజూ రెండుసార్లు చ... Read more
చెన్నైలో మహిళా పోలీసు బాహుబలి అవతారమెత్తింది. నగరాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. భారీవర్షాలకు టీపీచట్రం ఏరియాలోని శ్మశానవాటిక సమీపంలో ఓ వ్యక్తి స్పృహతప్పిపడిపోయాడు. అక్క... Read more
ఆఖరికి ఈ దేశం లో ప్రభుత్వం రోడ్లు నిర్మించడానికి కూడా బోలెడు ఆటంకాలు. ఎవడో ఒకడు ఒక NGO ప్రారంభించి ఏదో ఒక పర్యావరణ కారణం చూపించి కోర్టులో కేసు వేస్తే అది తేలడానికి సం. లు పట్టచ్చు లేదా దశాబ్... Read more
తాను స్వయంగా వేసిన మధుబని కళారూపాన్ని ప్రధానిమోదీకి అందజేసింది పద్మశ్రీ పురస్కారగ్రహీత దులారీదేవి. రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం ఆమె... Read more
వందేళ్ల క్రితం అపహరణకు గురైన మాతాఅన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికే చేరింది. కెనడాలో గుర్తించిన విగ్రహాన్ని ఇటీవలే భారత్ తీసుకువచ్చారు.ఢిల్లీనుంచి తీసుకొచ్చి యూపీ ప్రభుత్వానికి అందచేశారు.ఈనెల 1... Read more
భారత్ హిందువులది అని…ప్రపంచంలో ఎక్కడైనా భద్రతలేదని భావించే హిందువులు భారత్ కు వచ్చి ఉండవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బంగ్లాదేశ్ నుంచివచ్చే హిందువులకు పౌరసత్వం ఇస్తారా అనే ప... Read more
రామాయణ యాత్రలో భద్రాచలంకు చోటు దక్కింది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే “శ్రీ రామాయణ యాత్రను” చేపడుతోంది. “దేఖో అప్నా దేశ్”( చూడండి మన దేశాన్ని)... Read more
క్షమాపణ ధ్రువీకరణ పత్రాలు అందించే నెపంతో తాలిబన్లు ఆఫ్గన్ పౌరులను వేధింపులకు గురిచేస్తున్నారని పౌరుల ఇళ్లు దోపిడీ చేస్తున్నారని ఆఘ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలేహ్ ఆరోపించారు. బుధవ... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
హర్యానా, యూపీల్లో పెట్రోల్ పోయించుకుంటున్న ఢిల్లీ వాసులు – వ్యాట్ తగ్గించాలని ఇంధన డీలర్ల డిమాండ్లు
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించేందుకు నిరాకరించింది డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో వాహనదారులే కాదు, ఇంధన డీలర్లూ ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీల్లో పె... Read more
అందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులు వినూత్నంగా వెళ్తున్నారు. రాష్ట్రంలో 36 జిల్లాలుండగా వ్యాక్సినేషన్లో ఔరంగాబాద్ జిల్లా 26 వ స్థానంలో ఉంది.... Read more
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక... Read more
శ్రీనగర్ పాతబస్తీలో మహ్మద్ ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఓ కశ్మీర్ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఇబ్రహీం సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఛాతి, పొత్తికడుపుప... Read more