ఏపీలో ముఖ్యంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం నుంచి అన్నివిధాలా ఆదుకుంటామని జగన్ కు హామీ ఇచ్చారు. ఏపీలో పలుచోట్ల భారీ వ... Read more
కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఇప్పట్లో ఆగేలా లేవు. పార్టీలో గొడవలకు రాహుల్ గాంధీ కోరి మరీ నియమించుకున్న పీసీసీ చీఫ్ సిద్దూ కేంద్రం అవుతున్నారు. ఇవాళ కర్తార్ పూర్ ను సందర్శించిన బృందంలో సిద్దూ లేక... Read more
నటిగా గుర్తింపు పొంది రాజకీయాల్లోనూ రాణిస్తున్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రచయిత్రి కూడా అయ్యారు. ‘లాల్ సలామ్’ పేరుతో ఓ నవల రాశారు. ఏప్రిల్ 2010లో దంతేవాడలో జరిగిన 76 మంది సీఆర్పీ... Read more
ఉత్తరప్రదేశ్ లో హిందువుల ఆలయాలు, విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. కాన్పూర్లోని బిల్హౌర్లో ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. భక్తుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులకోసం వెదుకుతున్... Read more
తాము ఇటీవలే తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ… జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ సర్కార... Read more
ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ జిల్లా కంకరియా అనే గ్రామంలో 37 గిరిజన కుటుంబాలను మతం మార్చారు. డబ్బు, ఉద్యోగం, పెళ్లి వంటి వాగ్దానాలిచ్చి ప్రలోభపెట్టి హిందువులను ఇస్లాంలోకి మార్చారనే ఆరోపణలతో తొమ్మి... Read more
అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జ... Read more
మహ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీపై ఫిర్యాదు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రిజ్వీ ఇటీవల రాసిన ఓ పుస్తకంలో ప్రవక్తను దూషిస్తూ... Read more
శబరిమల ఆలయంలో నైవేద్యం/ప్రసాదం తయారీకి “అపవిత్రమైన హలాల్ బెల్లం” వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మరియ... Read more
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేం నిర్ణయించాం. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెరిగి, ఏటా లక్షా 25 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. మేం తీసుకొచ్చిన చట్టాల లక్ష్యం రైతులకు, ముఖ్యంగా చిన్న,... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రక్షణ రంగంలో భారతదేశపు స్వావలంబనకు భారీ ఊతాన్ని ఇవ్వనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస... Read more
యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకున్న అలనాటి సావిత్రితో ఇప్పుడు అర్పితను పోలుస్తున్నారంతా. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్ అజయ్ భార్యే అ... Read more
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేటినుంచి మొదలయ్యాయి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుతో వైసీపీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా సభలో రోజా చేసిన జగన్ ను ఆకాశానికెత్తేశారు.ప్రతి ఒక్కరికీ ఛాంపియన్... Read more
అత్యాధునికంగా సరికొత్త సొబగులతో తణుకులీనుతున్న ఇది ఏ విదేశానిదో కాదు. ఎయిర్ పోర్టూ కాదు. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ పేరు పూర్వం హాబీబ్ గంజ్ అని ఉండేది. ఇప్పుడు పేర... Read more
భారతీయ రైల్వేలు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి POD రిటైరింగ్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఈ POD రిటైరింగ్ గదులు ప్రయాణీకుల ప్రయాణాలను సౌకర్యవంతంగా మరియు సులభంగా చేస్తాయి.... Read more
కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ... Read more
పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి ధర విషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్ కు (సి.సి.ఐ.క... Read more
నవంబర్ 15వ తేదీన కేరళలోని పాలక్కాడ్లో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ను అతివాద గూండాలు నరికి చంపారు. ఉదయం 9:00 గంటలకు తన భార్యతో కలిసి అతను మోటారు సైకిల్పై వెళుతుండగా అతడిపై దాడి జరగడంతో... Read more
కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరిచారుకర్తార్పూర్ గురుద్వారా యాత్రను కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్... Read more
ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ సాగుతోంది. ఈ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ ఇరు పార్టీల నాయకులూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుక... Read more
అమర సైనికునికి అంతిమ వీడ్కోలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కేంద్రే సంజీవ్ కొన్ని రోజుల క్రితం దక్షిణ సుడాన్ లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై మరణి... Read more