బంగ్లాదేశ్ లో దాదాపు ఏడున్నర కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు. ఖిల్ఖేత్ ప్రాంతానికి చెందిన ఫాతేమా అక్తర్ ఓపి అనే మహిళ ఇంట్లో పెద్దఎత్తున భార... Read more
మథురలో 144 సెక్షన్ – శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామంటున్న హిందూ మహాసభ
కృష్ణ జన్మభూమి మధురలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 6న కృష్ణుడు పుట్టిన ఆ నేలలో…అక్కడున్న షాహీ ఈద్గాలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించి మహా జలాభిషేకం నిర్వహిస్తామని హిందూ మహాసభ... Read more
యూపీ గ్రామాలు బిహార్లోకి, బిహార్లోని గ్రామాలు యూపీలోకి – సరిహద్దు వివాదాలు పరిష్కరించుకున్న యోగీ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బీహార్తో ఉన్నసరిహద్దు సమస్యలకు ముగింపు పలకాలని యోగీ సర్కారు నిర్ణయించింది. బీహార్ను ఆనుకుని ఉన్న ఏడు గ్రామాలను ఆ రాష్ట్రానికే బదిలీ చ... Read more
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీకదీపోత్సవంలో విశాఖ వెళ్తూ గుండెపోటుతో కన్నుమూశారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2006లో రిటైర్... Read more
భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దీ సమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేలుళ్లు. ఈ రోజుకి ఆ దురదృష్టమైన భీకర సంఘటన జరిగి 13 స.లు అయింది. 1. ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2. ఒబేరాయ్ ట్రైడ... Read more
దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదు. అనేక సమస్యల్ని ఎదుర్కోవాలంటే రుణాలు తీసుకోక తప్పడం లేదు… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలివి. తీవ్రమైన వనరుల కొరత కారణంగా ప్రజాసంక్షే... Read more
ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లోని జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు బాటలు వేస్తూ అభివృద్ధిలో కొత్త విమాన... Read more
ఈ రోడ్లు కైత్రినాకైఫ్ చెంపల్లా తయారవ్వాలి – వివాదాస్పదమవుతోన్న కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు
ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు విచక్షణ కోల్పోతున్నారు. రాజస్థాన్ కు చెందిన ఓ మంత్రి దిగజారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తన నియోజకవర్గంలోని రోడ్ల గురించి ప్రస్తావిస్తూ కత్రినాకైఫ్ చెంప... Read more
శ్రీనగర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని మెహ్రాన్ యాసీన్ షల్లా, అరాఫత్ అహ్మద్ షేక్, మంజూర్ అహ్మద్ మీర్గా గుర్తించారు. మెహ్రాన్ యాసీన్ షల్లా లోయలోని పాక్ ఉ... Read more
పంజాబ్ లో వేగంగా మతమార్పిళ్లు – పాస్టర్ బజీందర్ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా సీఎం చన్నీ, సోనూసూద్
‘మేరా యేషు యేషు’ వీడియోతో ప్రసిద్ధుడైన మతబోధకుడు బజీందర్ సింగ్ పంజాబ్ లో తన నెట్ వర్క్ ను వేగంగా విస్తరించుకుంటున్నాడు. అతని ఆధ్వర్యంలోని ‘ప్రాఫిట్ బజీందర్ సింగ్ మినిస్ట్రీ... Read more
ముఖేష్ అంబానీని పక్కకు నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ. ET Now కథనం ప్రకారం….బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం,... Read more
అల్లా మాల్స్ ను ఇష్టపడడు, అక్కడికి వెళ్లేవాళ్లు సైతాను బిడ్డలు – ఇస్లాం బోధకుడి పైత్యం
అల్లా మాల్స్ ను ఇష్టపడడు కనుక ముస్లింలు మాల్స్ కు దూరంగా ఉండాలి…కేరళకు చెందిన ఓ ముస్లిం ప్రబోధకుడి ఆదేశమింది.మాల్స్ లో ఆడ, మగ కలిసి తిరుగుతారని…అలాంటివి అల్లా ఒప్పుకోడని అందువల్ల... Read more
కమ్యూనిస్ట్ నాయకుల ఉదార భావజాలం అమలులో గల చిత్త శుద్ధికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.. చదవండి.. అనుపమ కేరళ లో మాజీ లెఫ్ట్ విద్యార్థి నాయకురాలు. ఆమె ఎస్. చంద్రన్ అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె... Read more
జమ్ముకశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. 11,721 కోట్ల నిధుల్ని వెచ్చిస్తున్నారు. 259 కి.మీ పొడవు కలిగిన 25 నూతన జాతీయ రహదారి ప్... Read more
స్వీడన్ మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిగంటలకే రాజీనామా చేశారు మాగ్డలీనా ఆండర్సన్…. సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పాటైన ఆమె ప్రభుత్వం మైనార్టీలో పడింది…. మితవాద డెమొక్రాట్ల ప... Read more
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కొంత కాలంగా మమతాను ప్రశంసిస్తూ వస్తున్నారు స్వామి. మమతాతో భేటీ అనంతరం టీఎంసీలో చేరతారా అన్నమీడియా ప్రశ్నకు... Read more
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ స్కీంను మరో నాలుగు నెలలు పొడిగించింది కేంద్రం. ఈమేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతేడాది కోవిడ్ మహమ్మారి... Read more
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివాసం వేదనిలయం ఆమె వారసులకే చెందుతుందని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బంగళాను జయ స్మారక కేంద్రంగా మారుస్తూ తమిళనాడు సర్కారు ఇచ్చిన ఆదేశాల్ని ధర్మాసనం రద... Read more
ప్రధాని మోదీ ప్రకటించినట్టుగా కొత్తసాగు చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. . నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లున... Read more
గత పోస్టుల్లో ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గత 5 సం.లలో చేపడుతున్న అభివృద్ధి పనులు.. అంటే 1. 15 మెడికల్ కాలేజీలు +హాస్పిటల్స్ నిర్మించడం 2. పూర్వాంచల్ ఎస్ప్రెస్ హై వే నిర్మించడ... Read more