సముద్రం లోతుల్లోకి వెళ్ళి “Advance Happy Birthday CM sir” అని రాసి ఉన్న పేపర్ ప్రదర్శిస్తూ విష్ చేశారు. తనకిష్టమైన స్కూబా డైవింగ్ చేస్తూ ఇష్టపడే నాయకుడికి ప్రత్యేకంగా విష్ చేయడం... Read more
ఇండో-నేపాల్ సరిహద్దులో చైనా అక్రమచొరబాటుదారుడి అరెస్ట్ – చైనా గుర్తింపు పత్రాలు లభ్యం
ఎలాంటి అనుమతి పత్రం లేకుండా భారత్ లోకి చొరబడిన చైనా జాతీయుడిని ఐబీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB అధికారులు అరెస్ట్ చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలోని మధుబనిలో అదుపులోకి తీసుకున్నారు.... Read more
లక్నో ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్ గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై, ప్రధానిమోదీపై సోనీ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే కాసేపటికే ఆ అభ్యంతరకర పోస్టును డిలిట్... Read more
మహారాష్ట్రలో రెచ్చిపోయిన జిహాదీలు – హిందువుల దుకాణాలు, వాహనాలు లక్ష్యంగా విధ్వంసకాండ
మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామాతో భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని... Read more
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా గోవా, డామన్ & డయ్యూ లకు మాత్రం స్వేచ్చ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసులు ఆక్రమించి కొన్ని శతాబ్ధాలుగా అక్కడే పాతుకు పోయారు. గోవాను భారతదే... Read more
తుదిశ్వాసవరకూ గోవా కోసమే పనిచేశారు – విమోచనోత్సవాల్లో పరికర్ ను గుర్తు చేసుకున్న మోదీ..
దేశం మొఘలుల పాలనలో ఉన్న సమయంలో గోవా పోర్చుగల్ పాలన కిందకు వెళ్లిందని… అయితే ఇన్నేళ్లైనా గోవా భారతీయతను మర్చిపోలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గోవా విమోచన ఉత్సవాల సందర్భంగా పలు అధికా... Read more
జేఎన్టీయూ, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా – పదివేలమందికి ఉద్యోగాలు
నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, జేఎన్టీయూ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మేళాను ప్రారంభించారు. ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగ బాధ... Read more
స్వాతంత్య్రం వచ్చిన 14 ఏళ్లకు పైగా పరాయి పాలనలోనే మగ్గిన గోవాను భారత దేశంలో విలీనం చేసే విషయంలో కేంద్రం లోని జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ ఉంటె, పోలీస్ చర్య అవసరమని ప్రతి... Read more
కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న కేరళలో హత్యా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ ఓబీసీ మోర్చా కార్యదర్శి , న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ ను... Read more
పాములు పగపడతాయని విని ఉంటారు కదా.. అయితే మహారాష్ట్రలో కోతులు పగబట్టాయి. తమకు హాని కలిగించిన వారిపై కోతులు ప్రతీకారం తీర్చుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. బీడ్ జిల్లాలోని ఓ గ్రామంలో చిన్న కో... Read more
సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ ను అపవిత్రం చేసే ప్రయత్నం చేసిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన అమృత్ సర్లోని ప్రసిద్ధ స్వర్ణదేవాలయంలో జరిగింది. అక్కడే ఉన్న ఎస్జీపీసీ సిబ్బంది పట్ట... Read more
మనచరిత్రలోని కొన్ని సమయాలు క్లిష్టమైనవి కీలకమైనవి ఉన్నాయి. హర్షునికీ పృథ్వీరాజుకీ మధ్య మనరాజులపేర్లు మనకు చెప్పబడటం లేదు. మహమూద్ గజినీ దండయాత్రకు, మహమ్మద్ ఘోరీ దండయాత్రకు మధ్యగల 180సంవత్సరాల... Read more
ఇవాళ దత్తాత్రేయుని జయంతి . శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. ఈయనను హిందువులు త్రిమూర్తులు(బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు) ల అవతారం కావున దత్తుడిని త్రిమూర్తి స్వరూపుడి... Read more
పంజాబ్ లో అమరీందర్ సింగ్ కొత్తపార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’, బీజేపీ పొత్తుఖరారైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసిపోటీచేయనున్నాయి. పంజాబ్ బీజేపీ ఇంచార్జ్, కేంద్ర... Read more
తాము అధికారం చేపట్టిన ఏడేళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని హోం మంత్రి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) 94వ వార్షికోత్సవ సమావేశంలో హోంమంత్రి అన్నారు. ఆర్ట... Read more
‘విజయ్ శ్రాంఖ్లా ఔర్ సంస్కృతీయోం కా మహాసంగం’ గ్రాండ్ ఫినాలే సందర్భంగా 22 భాషల్లో నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు రూపొందించిన రాష్ట్రీయ ఏక్తా గీత్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్... Read more
అగ్ని సిరీస్లో కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని P’ని DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డా. ఏ పి జె అబ్దుల్ కలాం దీవిలో ఉదయం 11:06 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. వివిధ టెలిమెట్రీ,... Read more
ABVP ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్ లో నాణ్యమైన ఆహారం మరియు కనీస మౌలిక సదుపాయాలు అయిన త్రాగునీరు, బాత్రూం ల నిర్వహణ సక్రమంగా చేయడంలో అధికారుల నిర్లక్ష్య... Read more
దేశంలో సెమికండక్టర్ల (చిప్) తయారీ ప్లాంట్లను పెట్టే కంపెనీలకు వచ్చే ఆరేళ్లలో రూ. 76 వేల కోట్లను రాయితీలుగా ఇవ్వనుంది. అందులో భాగంగా ‘చిప్స్ టూ స్టార్టప్స్’ ప్రోగ్రామ్ను ప్రభుత్వం... Read more
తాతా.. సోషలిజం అంటే ఏమిటి? ఏం. లేదు మనవడా.. “ఎవరో రిస్క్ తీసుకుని ఒక వ్యాపార సంస్థను స్థాపించి లాభాల్లోకి తీసుకు వస్తే రాత్రికి రాత్రి ప్రభుత్వం తన అధికారం ఉపయోగించి వారి దగ్గర లాగేసుక... Read more
మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ లో మూడు రోజుల “హిందూ ఏక్తా మహాకుంభ్”లో పాల్గొన్నవారితో ఇతర మతాలలోకి మారిన వారిని హిందూ మతంలోకి తిరిగి రావడానికి (ఘర్ వాపస్) కృషి చేస్తామని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాల... Read more
మతమార్పిడి నిరోధక బిల్లు ప్రవేశపెట్టడానికి కర్నాటక సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు న్యాయశాఖ ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావిలో జరుగుతున్న శాసనసభ... Read more
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో ముగిశాయి. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు, చుట్ట... Read more