ఒకనాటి హీరో సుమన్…రియల్ హీరో అయ్యారు. తన 117 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చారు. ఆ భూమి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సమీపంలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల... Read more
మతమార్పిడి మాఫియా అరాచకాలకు బలైన తమిళనాడు బాలిక లావణ్య కేసును సీబీఐకి అప్పగిస్తూ మద్రాస్ కోర్టు ఆదేశించింది. తమిళనాడు పోలీసులపై తమకు నమ్మకం లేదని… తన కుమార్తె ఆత్మహత్య కేసును కేంద్ర దర... Read more
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆర్థికసర్వేను లోక్ సభలో సమర్పించారు. దే... Read more
కరోనా బారిన పడిన ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కోలుకుంటున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని…మహారాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. ఈనెల 8న కరోనాబారిన పడిన ఆమెను మ... Read more
భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటంచాలని ధర్మసంసద్ పిలుపునిచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని పవిత్ర త్రివేణి సంగమం దగ్గర మాఘమేళా సందర్భంగా నిర్వహించిన ధర్మసంసద్ వేదికగా సాధువులు పిలుపునిచ్చారు. సుమే... Read more
ఒక ప్రక్క చైనా ఆధిపత్య ధోరణులు, మరోపక్క ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాజ్యం, ఇంకొక ప్రక్క పాకిస్తాన్ ఎగదోస్తూన్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలగలిసి మధ్య ఆసియా దేశాలను సందిగ్ధంలో పడేసాయి . ఆ దే... Read more
హక్కుల కోసం అని ఎవరో కొందరు ప్రారంభించే ఉద్యమాన్ని సంఘ విద్రోహ శక్తులు హై జాక్ చేసి ఆందోళనల పేరుతో చేసే అరాచకత్వాన్ని, విధ్వంసాన్ని ఉదారవాదం పేరుతో, సిద్ధాంతాల నెపంతో ఒకనాడు సమర్ధిస్తే అది ఒ... Read more
దుమారం రేపుతున్న హమీద్ అన్సారీ వ్యాఖ్యలు – అలాంటివాడికి ఉపరాష్ట్రపతి పదవి ఎలా కట్టబెట్టారంటున్న నెటిజన్లు
దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ ప్రజలనుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు ప్రధాని చేస్తు... Read more
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 165 కోట్ల వ్యాక్సిన్ లు పూర్తి – జాతీయ రికవరీ రేటు 93.89శాతం
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో 165 కోట్ల డోస్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో 56 లక్షల 72 వేలకు పైగా కోవిడ్ టీకాలువేశార... Read more
అసోం ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ఆరు కార్లకు పరిమితం చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గువాహటిలో ఆరు, ఇతర ప్రాంతాలు, జిల్లాల్లో పర్యటించేటపుడు ఎస్కార్ట్ సహా 12 కార్లు ఉండాలని నిర్ణయిం... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా హిందూ సమాజాన్ని అవమానిస్తూ…ఆలయ శిఖరం మీద పలువురు ఉన్న చిత్రాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన మీద బజరంగదళ్ సహా పలు హిందూ సంస్థలు ఆగ్రహం... Read more
డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ను భారత ప్రభుత్వం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా నియమించింది. జనవరి 28న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్... Read more
అత్యంత అధునాతనమైన ఎల్బిట్ అటానమస్ హోవిడ్జర్స్ ను ఇజ్రాయిల్ తో కలిసి తయారుచేయనుంది భారత్..మేకిన్ ఇండియాలో భాగంగా దీన్ని తయారుచేయనుంది. శత్రువును గుక్కతిప్పుకోనివ్వకుండా చేసే ఈ హోవిడ్జర్... Read more
జమాతే ఇస్లామి అనేది పాకిస్తాన్ లో ఒక రాజకీయ పార్టీ.. దీనికి ఆ దేశంలో గల పలు టెర్రర్ గ్రూప్స్ తో సంబంధాలు వున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ జమాతే ఇస్లామిక్ సంస్థ అమెరికన్ బ్రాంచ్ పేరు ఇస్లామిక్... Read more
రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో... Read more
సాధారణంగా చాలా మంది రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ మరియు కోపరేటివ్ బ్యాంకులు నుండి చవక వడ్డీ రేట్ తో రుణాలు తీసుకుంటూ వుంటారు. కొందరు రైతులు రుణాలు అంటే భయం చేత లేక ఇతర కారణాల వల్ల అ... Read more
ముంబైలో ముస్తాబైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు సహా పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు... Read more
మహిళా జర్నలిస్టును ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన న్యూస్ చానల్ సీఈవో – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఇస్లాంలోకి మారమని న్యూస్ చానల్ యజమాని బలవంతం చేశాడని…మారితే 25వేల నుంచి లక్ష రూపాయల జీతం పెంచుతానని ఆశ చూపాడంటూ ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మాత్రమే కాదు చానల్లో... Read more
లావణ్య కేసులో మహిళా నేతలతో బీజేపీ కమిటీ – తంజావూరు వెళ్లి నిజాలతో నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశం
క్రైస్తవ మతమార్పిడి మాఫియా వేధింపులకు బలైన లావణ్య ఆత్మహత్య ఘటనపై విచారణకు బీజేపీ ఓ కమిటీని వేసింది. క్రైస్తవమతంలోకి మారాలని ఒత్తిడి తేవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చినట... Read more
క్రైస్తవంలోకి వస్తేనే పుట్టిన బిడ్డను చూపిస్తామని బ్లాక్ మెయిల్ – భార్య, అత్తింటివారిపై ఫిర్యాదు చేసిన మారెప్ప
మతం మారితేనే పుట్టిన బిడ్డను చూడనిస్తామన్నభార్య, అత్తింటివారిపై ఓ వ్యక్తి కేసు పెట్టిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. అతని మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించిన అత్తింటి వారందరిపైనా పోలీ... Read more
అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం అంటే రాష్ట్రంలో అంతమైన గూండారాజ్ ను మళ్లీ తెచ్చుకోవడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మధురలో పర్యటించారు... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు మోదీ ప్రత్యేక సందేశాలు – కృతజ్ఞతలు చెప్పిన దిగ్గజ క్రికెటర్లు
భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాలు పంపారు. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, భారత్ తో, ఈ దేశ సంస్కృతితో మ... Read more
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం ఎట్టకేలకు భారత సైన్యానికి అప్పగించింది. లంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన మిరామ్ తరోన్ ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. అతన్ని చైనాకు చెందిన పీపు... Read more
ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్ చేతికి అందిన నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.. దానికి సంబంధించిన ఫొటోను పీఎంవో ట్వీట్ చేసింది. ఎయిరిండియా అప్పగింత ప్ర... Read more
ఇక టాటా ఆధ్వర్యంలోనే ఎయిరిండియా కార్యకలాపాలు – సంస్థను పూర్తిగా టాటాకు అప్పగించిన కేంద్రం
ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక రేపటి నుంచి అంటే శుక్ర... Read more