బజార్హత్నూర్ మండలంలోని బొస్రా గ్రామంలోని ప్రజలకు బోథ్ సిఐ నైలు గంజాయి మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.. సిఐ నైలు మాట్లాడుతూ “మండలంలోని పలు మారుమూల ప్రాంతాల్లో రైతులు తమ పొలా... Read more
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా దుండగులు ఆయన వాహనంపై కాల్పులు జరిపారు. నిందితులను సచిన్, శుభంగా... Read more
వంద మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు బలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ మిలిటరీ క్యాంపుల్లోకి వెళ్లి మరీ వారిని చంపామంది. ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజ్గుర్, నుష్కీ మిలిటరీ క... Read more
ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
‘పుష్ప’ సినిమానే ప్రేరణ – అల్లుఅర్జున్ లాగే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన యాసిన్ ఇనయితుల్లా
సినిమాలో హీరోల పాత్రల ప్రభావం అభిమానులపై పడుతుందా అంటే అవుననే చెప్పవచ్చు. ఆ మధ్య వచ్చిన మహేశ్ బాబు సినిమా శ్రీమంతుడు చూసి ఎందరో ప్రభావితం అయ్యారు. రాజకీయనాయకులు మొదలు సామాన్యుల వరకు త... Read more
సర్కారుతో తాడో పేడో – ‘చలో విజయవాడ’ కు తరలివచ్చిన ఉద్యోగులు – ఏడు నుంచి నిరవధిక సమ్మె
ఏపీ సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకే ఉద్యోగులు సిద్ధమయ్యారు. పీఆర్సీ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టిన ఉద్యోగులు ఇవాళ చలో విజయవాడ నిర్వహించారు. అడుగడుగునా ఆంక్షల్ని ఎదుర్కొంటూ ప... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
డాక్టర్ BR అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఫైనలైజ్ చేయడంలో ఆయన పాత్ర ఎవరూ తక్కువ చేయనవసరం లేదు కానీ ఆ రాజ్యాంగానికి అసలు డ్రాఫ్ట్ రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్... Read more
బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడిలో మొత్తం 95 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచీల ఆత్మాహుతిదాడిలో నోష్కీలో 45 మంది సైనికులు, పంజ్ గూర్లో సెక్టార్లో 50 మంది సైనికులు హతమయ్యారు. అయితే ఈ దాడుల్ల... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి ప... Read more
చోరీకి గురైన దేవుళ్ల విగ్రహాలు తిరిగి ఆలయంలో ప్రత్యక్షమయ్యాయి. దేవుడికి భయపడో లేదా పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతోనో దొంగిలించిన విగ్రహాలను తిరిగి ఆలయాలనికి చేర్చారు దొ... Read more
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ధర్మపురి బీజేవైఎం పట్టణ శాఖ ఆద్వర్యంలో కోటి సంతకా... Read more
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్లోని గిరిజనుల ప్రత్యక్ష దైవం నాగోబా. నాగోబాకు ప్రతి పుష్య మాసం అమావాస్యనాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. జ... Read more
ఎంఐఎం నేత వారిస్ పఠాన్ పై దాడి – దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకే దాడి చేసినట్టు అంగీకరించిన నిందితుడు సద్దాం
దేశ వ్యతిరేక, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ పై ఓ యువకుడు దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నహర్ షా వలీ ఖజ్రానా దర్గాకు వెళ్లి బయటకు వస్తున్న పఠాన్ పై ఓ యువకుడు... Read more
‘చింతామణి’ నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే ప... Read more
బెంగళూరులో రైల్వే స్టేషన్ ను మసీదుగా మార్చేశారు – అక్రమ ప్రార్థనా స్థలాన్ని తొలగించాలంటూ హిందూ సంఘాల ఆందోళనలు
రైల్వే స్టేషన్లో పోర్టర్స్ రెస్ట్ రూమ్ ను ఏకంగా మసీదుగా మార్చేశారు. రోజూ అందులో నమాజు చేస్తుంటే అడిగేవాళ్లు లేరు. బెంగళూరులోని క్రాంతివీర్ సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఐద... Read more
భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశానికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని శాశ్వత పథకంగా మార్చాలని మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్(MoD) నిర్ణయించింది. ‘ఇది దేశ ‘నారీ శక్తి’... Read more