సన్యాసికి రాజకీయాలెందుకని విమర్శించారు. మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఒకట్రెండు మరణాల్ని చూపుతూ శవరాజకీయాలు చేశారు. కానీ ఇవేవీ... Read more
భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తాజా ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కమలం వికసించింది. దేశానికి గుండెకాయ లాంటి… కీలకం... Read more
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ… కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీసింది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ ఓటమిపాలయ్యారు. మోగ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన... Read more
పంజాబ్ ను పూర్తిగా ఊడ్చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ సీఎం అభ్యర్థి ధురి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం తేదీని పార్టీ త్వరలోనే ప్రకటించనుంది. అయితే రాజ్ భవన్లో క... Read more
పంజాబ్ కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఇక సాక్షాత్తూ సీఎం అభ్యర్థి చన్నీ సహా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం ఓడిపోయారు.రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రా... Read more
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఓడిపోయారు. పనాజీ నుంచి ఉత్పల్ పోటీచేశారు. 713 ఓట్లతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన అటానాసియో మోన్సెరేట్ చేతిలో... Read more
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడిపోయారు. పటియాలా నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి—-చేతిలో పరాయం పాలయ్యారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న అమరీందర్… “ప్రజాతీర్ప... Read more
బీజేపీ ఓ అరుదైన ఫీట్ను అందుకోనుంది. రెండోసారి సీఎం వ్యక్తిగా యోగీ రికార్డ్ క్రియేట్ చేశారు..1985 తర్వాత యూపీలో ఎవరూ రెండోసారి ముఖ్యమంత్రి కాలేదు.1985 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి నారయణ... Read more
భారత రెస్క్యూ టీం సహకారంతో 533 మంది నేపాలీలు ఉక్రెయిన్ నుంచి బయటపడ్డారు. తమ పౌరులకు సాయం చేసి భద్రంగా దేశం చేరడంలో సహకరించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు నేపాల్ విదేశాంగ మంత్రి నారాయణ్ ఖడ్కా.... Read more
ఇండియన్ ఎంబసీకి, ప్రధాని మోదీకు కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ బాలిక – అస్మాషఫీక్ ను కాపాడిన భారత బృందాలు
తనను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటపడేసిన కీవ్ లోని భారత రాయబార కార్యాలయానికి , ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది పాకిస్తాన్ బాలిక. కీవ్ ప్రాంతం నుంచి భారత అధికారుల సాయంతో బయటపడిన అస్మా షఫ... Read more
‘ది కశ్మీర్ ఫైల్స్ ” సినిమా విడుదలపై స్టే కోరుతూ దాఖలైన పిల్ కొట్టివేత-ఈనెల 11న సినిమా రిలీజ్
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు మార్చి 8న కొట్టేసింది. ఈనెల 11న సినిమా విడుదల కావల్సి ఉండగా… నిలుపుదల చేయాలంటూ ఇంతేజార... Read more
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి ఫలితాలకు మరికొన్ని గంటలే ఉన్ననేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈవీఎంల అపహరణ జరిగిందని ఆయన ఆరోపించారు... Read more
తెలంగాణలో ఉద్యోగాల జాతర – 80,039 ఉద్యోగాలను భర్తీచేయనున్న ప్రభుత్వం – అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు అందించారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకానుంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేసి... Read more
తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ – హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను హైకోర్ట్ లో ముగ్గురూ వేర్వేరుగా దాఖలు చేశారు. సస్ప... Read more
మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి చేతుల మీదుగా పలువురికి “నారీశక్తి పురస్కార్” అవార్డులు
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలకు “నారీశక్తి పురస్కార్” అవార్డులను అందజేశారు. “అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అ... Read more
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వ ‘డొనేట్ ఎ పెన్షన్’ -పెన్షన్ పథకంలో మరో అడుగు
పింఛన్లలో నిర్ణీత మొత్తాన్ని అసంఘటిత రంగంలో పని చేస్తున్న పేదవృద్ధ కార్మికుల కోసం డొనేట్ ఎ-పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (PM-SYM) పెన్షన్ పథకంలో... Read more
సంక్షోభం నేపథ్యంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మోదీ – ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులకు ఫోన్
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు మోదీ. ఇరు దేశాల అధ్యక్షులతోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. పుతిన్ తో ఇప్పటికే రెండు సార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. జోక్యం చేసుకోవా... Read more
బడ్జెట్ సమావేశాల తొలిరోజే గందరగోళం. విపక్ష బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో ఈ సెషన్ మొదలైంది. ఎన్నడూ లేనిది మొదటిసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి... Read more
భారత దేశానికి పాశ్చాత్య క్రిస్టియన్ దేశాలు చెప్పే సెక్యూలర్ పాఠాలు దృష్టిలో ఉంచుకుని అసలు పాశ్చాత్య దేశాలు ఎంత వరకు సెక్యూలర్ దేశాలో పరిశీలిద్దాం. యూరోప్లోని 32 దేశాలు క్రైస్తవ మతాన్ని అధిక... Read more
మహారాష్ట్రలోని పూణే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్నిప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 1,850 కిలోల రాగి,తగరం లోహాలతో దీన్ని రూపొందించారు. విగ్రహం ఎత్... Read more
సోనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2003-2004 బ్యాచ్ విద్యార్థులు కార్యక్రమం నిర్వహించుకున్నారు. చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించుకున్... Read more
ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ విభాగం సేవా ఇంటర్నేషనల్ చొరవతో భారత్ చేరిన 298 మంది విద్యార్థులు
ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ విభాగం సేవా ఇంటర్నేషనల్ ఇచ్చిన సమాచారంతో అక్కడ వారి రక్షణలో ఉన్న 298 మంది విద్యార్థులను సురక్షితంగా భారత్ చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఉక్రెయిన్ లోని పిసోచిస్ లో ఉంటున్న... Read more
వివాదాస్పద బిషప్ ను కలిసిన చెన్నై మేయర్ ఆర్ ప్రియ – హిందువుని అని ఎవరైనా అంటే ముఖం మీద గుద్దాలని సర్గుణమ్ పిలుపు
29 ఏళ్ల వయసులో చెన్నై మేయర్ గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఆర్ ప్రియ వివాదాస్పద బిషప్ ఎజ్రా సర్గుణమ్ ను కలవడం సంచలనం రేపుతోంది. అత్యధిక కార్పొరేషన్లను గెలుచుకున్న డీఎంకే… ఆమెను మేయర్ ప... Read more