హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యారణ్య సంస్మరణ సభ-హాజరైన బండారు దత్తాత్రేయ, సీనియర్ జర్నలిస్టులు
అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ సంతాప సభ హైదరాబాద్ లో జరిగింది. ప్రెస్ క్లబ్ లో జరిగిన సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాడభూషి శ్రీధర్ సహా సీనియర్ జర్న... Read more
ఈ ఏడాది పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 ని నిర్వహించనున్నారు. విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతిఏటా పరీక్షలకు ముందు ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ వస్... Read more
ఎవరికే ఆపదా వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. అంతబిజీ లైఫ్ లోనూ సోషల్మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ…తనదైన శైలిలో మంచి సందేశాలిస్తుంటారు. ఆకట్టుకునే అంశాల... Read more
గోవా సీఎం గా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు ప్రమోద్ సావంత్. గోవాలోని డాక్టర్ శ్యమ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం వేదిగ్గా… గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ప్రమోద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధ... Read more
యోగీ సీఎం అయినా బుల్డోజర్లు యూపీని వీడడం లేదు. ఎక్కడకెళ్లినా అవే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక యూపీ ప్రయోగరాజ్ లో ఓ సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసుకున్న దంపతులందరికీ వినూత్నంగా బుల్డోజర్లు బ... Read more
కరోనా కారణంగా రెండేళ్లపాటు నామ్ కే వాస్తేగా సాగిని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈసారి రంగరంగవైభవంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నులపండువగా... Read more
ఆదిలాబాద్ లో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడి ప్రజల భూములు తీసుకొని నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి పనులు ప్రారంభించలేదని ఆరోపిస్తూ…వారికి న్యాయం చేయాలంటూ స్థానిక బీజే... Read more
రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానం – పద్మశ్రీ అందుకున్న కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. యూపీ మాజీ సీఎం దివంగత కల్యాణ్ సింగ్ కు ప్రకటించిన పద్మవిభూషణ్ ను ఆయన కుమారుడు రాజ్ వీర్ సింగ్ అందుకున్నారు. ఇక ఆం... Read more
టీఎస్ ఎంసెట్ -2022 నోటిఫికేషన్ విడుదల -జూన్ 14,15 తేదీల్లో అగ్రికల్చర్, 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష
టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. అగ్రికల్చర్ పరీక్ష జూన్ 14, 15వ తేదీల్లో,…ఇంజినీరింగ్ ఎగ్జామ్ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.... Read more
సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరుపెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.నెల్లూరులో గౌతంరెడ్డి సంతాపసభలో పాల్గొన్న సీఎం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు... Read more
ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో ఆయుధాలు, మందుగుండుసామగ్రితో తిరుగుతున్న వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుద్గాం జిల్లా సున్నె... Read more
కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఎగతాళి చేస్తూ విరగబడి నవ్విన రాఖీబిర్లా – ఆమె కుటుంబసభ్యులపై ఉన్న కేసుల్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థులు, నెటిజన్లు
కాశ్మీరీ హిందువుల మారణహోమాన్ని అపహాస్యం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వివాదాస్పద ప్రసంగం వైరల్ అవుతోంది. జూతీ అంటే నకిలీ చిత్రంగా కశ్మీర్ ఫైల్స్ ను పేర్కొన్నాడు కేజ్రీ. ట... Read more
నవయుగ భారతి ప్రచురించిన “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి శ... Read more
బీజేపీ గెలిచిందని సంబరాలు చేసుకున్నందుకు ముస్లిం యువకుడిని కొట్టి చంపారు – ఉత్తరప్రదేశ్ లో ఘోరం
బీజేపీ విజయంతో సంబరాలు చేసుకున్న ఓ ముస్లింను పొరుగువాళ్లే కొంటి చంపిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఖుషీనగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి కథఘర్హికి చెందిన బాబర్ అనే యువకుడు బీ... Read more
కశ్మీర్ ఫైల్స్ ను నిషేధించకుంటే తీవ్ర పరిణామాలు- జమ్ముకశ్మీర్ కు చెందిన మౌల్వీ హెచ్చరిక
ముస్లిం రాజుల పాలనలో 8 వందల ఏళ్లపాటు హిందుస్థాన్ శాంతియుతంగా ఉందని …ఇప్పుడు ‘దికశ్మీర్ ఫైల్స్ ‘ సినిమా ప్రదర్శనను ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు కశ్మీర్... Read more
నేను లొంగిపోతున్నా, నన్ను ఎన్ కౌంటర్ చేయకండి – ప్లకార్డులతో వచ్చిమరీ పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న నేరస్థులు
ఆదిత్యనాథ్ తిరిగిఅధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాదాపు 50మంది నేరస్థులు లొంగిపోయారు. దోపిడీదొంగలు, గో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు సహా రకరకాల నేరాలు చేసిన వాళ్లు అందులో ఉన్నారు. వార... Read more
అవిశ్వాస తీర్మానం ముంగిట పాక్ ప్రధాని కొత్తరాగం – విదేశీకుట్ర అంటూ ఆగ్రహం – మరోసారి మతాన్ని ఆయుధంగా వాడుకుంటున్న ఇమ్రాన్
అవిశ్వాసం తీర్మానం ముంగిట కొత్తరాగం అందుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్. మరోసారి మతాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. పదవీచ్యుతుడవం ఖాయమని తేలడంతో తనపై, దేశంపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు మొదలుపెట... Read more
చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 6,215 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో శుక్రవారం 4,790, శనివారం 5,600 కొత్త కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంభిస్తున్న చైనా ఎక్కడికక్క... Read more
అమర్ నాథ్ యాత్రికులకు దేవస్థాన బోర్డు శుభవార్త తెలిపింది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం అవుతోందని చెప్పింది. అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా... Read more
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి నుండి అంటున్నది : ఉక్రెయిన్ లో ఉన్న నియో నాజీలని అంతం చేయడమే నా లక్ష్యం ! నేను చేసేది యుద్ధం కాదు స్పెషల్ మిలటరీ ఆపరేషన్. ఈ నియో నాజీ అనే పదం ఇప్పుడు... Read more
ఎన్నికలకి ముందు పంజాబ్ రాష్ట్ర అప్పు 3 లక్షల 25 వేల కోట్లు. మొన్న జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎన్నికల వాగ్దానం కింద ఒక్కో మహిళకి నెలకి 1000/- రూపాయలు పెన్షన్ కింద ఇస్తా అన్నారు. పంజా... Read more
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూషిపాక సంతోష్
హైదరాబాద్ లోని SCRPS రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు కర్ణ శ్రీశైలం గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ గారు SCRPS కండువా కప్పి భూషిపాక సంతోష్ మహారాజ్ జిల్లా ప్రధాన కార్యదర... Read more
ఇప్పటికే తైవాన్ కి చెందిన ఆపిల్ ఐ ఫోన్స్ తయారీ సంస్థలు అయిన ఫాక్సాన్, విస్ట్రాన్ భారత దేశంలో ఆపిల్ ఫోన్స్ తయారు చేస్తూ.. ఎగుమతులు చేస్తూ ఉంటే కొత్తగా అదే దేశానికి చెందిన ఆపిల్ ఫోన్లను తయారు... Read more
“మేక్ ఇన్ ఇండియా’ లో భాగంగా హైదరాబాద్కు చెందిన HC రోబోటిక్స్ సంస్థ దేశంలోని భద్రతా దళాల కోసం నిఘా పరికరాలను రూపొందిస్తోంది. అమెరికా, యూరోప్లోని పరిశోధనా కేంద్రాల సహకారంతో... Read more