10, 12 ఏళ్ల అమ్మాయిలను ఎత్తుకెళ్లడం, దేశ సరిహద్దులు దాటించి వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగి పోతున్నాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ రాకెట్ మరోసారి బయటపడింది. 15 సంవత్సరాల హిందూ అమ్మాయిని దే... Read more
దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థలు పెట్టే ఖర్చులను తనిఖీ చేసే అత్యున్నత సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) చీఫ్గా తెలుగు ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఇది రాజ్య... Read more
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలకు రంగం సిద్ధం అయింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయంలోని సంవాద్ భవన్లో ABVP జాతీయ అధ్యక్షుడు ప్రొఫె... Read more
ఎంత ఎత్తుకు ఎదిగినా, మూలాలు మర్చిపోకూడదు అని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతి మూలాలు ఎంతో గొప్పవని ఆయన వివరించారు. హైదరాబాద్ శిల్పారామం లో లోక్ మంథన్ కార... Read more
అమెరికా వంటి పెద్ద దేశాలతో సంబంధాలు పటిష్టం చేసుకొంటున్న భారత్… చిన్న దేశాలతో కూడా స్నేహం పెంచుకొంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ గయానాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కు చాలా ప్రాముఖ్యత ఉంది... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తో 84 కోట్ల రూపాయల విలువైన కళాఖండాలు భారత్ కు తిరిగి వస్తున్నాయి. అమెరికా లోని డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ సమక్షంలో బదిలీ జరిగింది. ఈ కళాఖండాలను భారత క... Read more
Myind Media Radio News- November 19 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-ar... Read more
Myind Media Radio News- November 18 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-ar... Read more
పశ్చిమ బెంగాల్ లో మరోసారి హిందువుల మీద దాడులు చెలరేగాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొందని, హిందువులకు రక్షణ కల్పించటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. దీం... Read more
సికింద్రాబాద్ లాలాగూడ ప్రాంతం లోని చర్చి నిర్వాకం బయట పడింది. రైల్వే ల భూమిని ఆక్రమించి చర్చి కట్టేశారు. పెద్ద ఎత్తున మత మార్పిడి లకు పాల్పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వినక పోవటం తో రైల... Read more
స్వచ్ఛంద సంస్థల ముసుగులు మతమార్పిడులకు పాల్పడటం క్రైస్తవ మిషనరీలకు బాగా అలవాటు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ను చర్చిలు పెట్టి విస్తారంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థ... Read more
ఆర్ ఎస్ ఎస్ ఈ దేశానికి వెన్నుముక అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ లేని దేశాన్ని, ఈ సమాజాన్ని ఊహించుకోలేము అని ఆయన అభిప్రాయపడ్డా... Read more
Myind Media Radio News- November 16 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-ar... Read more
Myind Media Radio News- November 15 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-ar... Read more
ఒడిశాలోని కటక్ నగరంలో బలిజాత్రా అనే జాతర ప్రారంభమైంది కార్తీక పౌర్ణమి నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. పురాతన సముద్ర-వాణిజ్య చరిత్రను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ సంవత్సరం జాతర నవం... Read more
ఛత్రపతి శివాజీ గడ్డ మీద రాజకీయాల్లో పాల్గోవటం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు . ఈ ఒక్క మాట తో మహా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోత మోగిస్తున్నారు. మరాఠాల... Read more
హిందూ దేవీ దేవతలను అవమానించడం, దేవాలయ వ్యవస్థల మీద దాడులు చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది . సంస్కృతికి మూలం అయిన దేవాలయ వ్యవస్థలను నాశనం చేస్తే…. మన హైందవ సమాజాన్ని పూర్తిగా దెబ్బ కొట్... Read more
ఆంధ్రప్రదేశ్ లో బలవంతపు మత మార్పిడుల బండారం బట్టబయలు అయింది. మత మార్పిడి కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి గోదావరి జిల్లా లోని బలభద్ర పురం లో డ... Read more
హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ జానపద పండుగలో అనేక దేశాలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం విశేషాలను కేంద్ర... Read more
ఉత్తరప్రదేశ్ లోని సున్నితమైన నగరం మీరట్ లో అద్బుత కార్యక్రమం చోటు చేసుకొంది. సుమారు 150 కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సోదరీ సోదరులను ఘర్ వాపసీ చేయించారు. దీంతో ఆయా కుటుంబాల్లో సంతోషం... Read more
Myind Media Radio News- November 13 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-ar... Read more
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైసీపీ ని ఖాళీ చేసే దిశగా వేట ఊపందుకొంది. వైసీపీ పార్టీని ఒంటరిని చేసిన తెలుగుదేశం కూటమి.. ఇప్పుడు తెలివిగా పావులు కదుపుతోంది. వైసీపీ కి వెన్నుముక లాంటి వ్యవస్థలను... Read more
కర్నాటక లో సిద్ధ రామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం మరో ఎత్తుగడ కు పాల్పడుతోంది. ఈ సారి పబ్లిక్ కాంట్రాక్టులలో ముస్లింలకు కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. దీని... Read more