కొత్త మంత్రివర్గం కొలువుదీరిన వేళ ఏపీలో అసంతృప్తి జ్వాలలూ ఎగిసిపడుతున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పలువురు, మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వనందుకు మరికొందరు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచ... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క... Read more
సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే... Read more
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున... Read more
ఢిల్లీలో ఢీ – తెలంగాణ భవన్లో కేసీఆర్ రైతు దీక్ష – కేసీఆర్ పోరాటానికి రాకేష్ తికాయత్ సంఘీభావం
తెలంగాణ రైతులకు మద్దతుగా ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీఅంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో నిరసనదీక్షకు దిగారు. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలనే ప్రధాన డిమాండ్ తో ఆయన దీక్ష... Read more
భారతీయ కుల లేదా వర్ణ వ్యవస్థ మీద గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ఎక్కువగా ఈ పుస్తకాలు కులవ్యవస్థ లో లోటుపాట్లు గురించి, బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణి గురించి వలస వాద రచయితలు రాసిన లేదా వక్రీకరించబడ... Read more
హర్యానా సీఎం కట్టర్ చేపట్టిన ‘మిషన్ వచన్’ కింద 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు 30 ఏళ్ల తరువాత భూ యాజమాన్య పత్రాలు పొందాయి. 1991 నుంచి 1993 మధ్య రాష్ట్రంలోని ఝుజ్జర్ జిల్లాలోని బహదూర... Read more
హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థినని స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం-హిందూసంస్థల ఆధ్వర్యంలో ఆందోళన
హనుమాన్ మాలలో ఉన్నాడనే కారణంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకుండా అడ్డుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బోథ్ మండలం పొచ్చెరలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యా... Read more
ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్మీడియాలో చ... Read more
సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
ఇస్లాంకు ద్రోహం చేసిన బీజేపీకి మద్దతిచ్చిన కాఫిర్లు మీరంటూ ఓ ముస్లిం కుటుంబంపై ఇరుగుపొరుగువారే దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. రుద్రాపూర్లో ముస్లింలు అధికంగా జీవించే ఉథంసింగ్ నగర్ కు... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
బ్రిటీష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో రోహిల్లా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. 1836 నుంచి 186... Read more
కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ... Read more
దళిత జన ఉద్దారకుడు , దళిత సంస్కృతి పరి రక్షకుడు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిజమైన దళితులకే అందాలని ఆశించి, సతతం కృషి చేసిన కర్నె శ్రీశైలం మన మధ్య లేకపోవడం తీరని బాధను కలిగిస్తున్నది. ఆ... Read more
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు కర్నె శ్రీశైలం కన్నుమూత – ప్రముఖుల నివాళి
జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నెశ్రీశైలం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే గతనెలలో హ... Read more
పెద్ద మనసుతో మాకు ఆపన్నహస్తం అదిస్తున్నారు – భారత ప్రభుత్వానికి, మోదీకి కృతజ్ఞతలు – శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య
సంక్షేభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించిన సంగతి తెలిసిందే. బియ్యం, పెట్రోల్, డీజిల్, బియ్యం, మందులు వంటివాటిని పెద్దమొత్తంలో ఇప్పటికే పంపించింది. అయితే సక... Read more
2020లో జఫ్రాబాద్లో జరిగిన ఢిల్లీ అల్లర్ల ఘటనకు సంబంధించి ఓ ఫొటో అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలీసుల మీదకు పిస్టల్ ఎక్కుపెట్టిన కాల్పులు జరిగిన షారుక్ ఖాన్ అలియాస్ పఠాన్ ను ఎవరూ మర్చిపోయి ఉండ... Read more
ఇమ్రాన్ కు సుప్రీంకోర్టులో భంగపాటు – ఈనెల 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశం
ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్ తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సి... Read more
గవర్నర్ ఆరోపణలు అవాస్తవం – 10 నిమిషాల ముందు సమాచారం ఇస్తే ఎలా ఏర్పాట్లు చేస్తాం – మంత్రి ఇంద్రకరణ్
తెలంగాణ గవర్నమెంట్, గవర్నర్ మధ్య వార్ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రభుత్వం రాజ్ భవన్ కు కనీస మర్యాద ఇవ్వడం లేదని… రాజ్యాంగపదవిలో ఉన్న తన విషయంలో కనీస ప్రొటోకాల్ పాటించడం లేద... Read more
భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మంచులింగ దర్శనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి ఆగస్టు వరకు యాత్ర... Read more
అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి ! నిజమే ! అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అంటే గ్లోబలైజేషన్ కి ముందు మనకి ఇన్ని రకాల వస్తువులు అందుబాటులో లేవు. GATT [General Agriment on Trade... Read more
నీటి తొట్టె చాలెంజ్- నీటి తొట్టె చాలెంజ్- ఆదిలాబాద్ జిల్లా పక్షిప్రేమికుడి వినూత్న ప్రచారం
రైస్ బకెట్ చాలెంజ్, ప్లాంట్ ఎ ట్రీ చాలెంజ్ తరహాలో నీటి తొట్టె చాలెంజ్ విసురుతున్నాడు ఆదిలాబాద్ కు చెందిన జక్కుల వెంకటేశ్ అనే వ్యక్తి. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు నెల... Read more
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యువకుల అరెస్ట్ – అర్థనగ్నంగా స్టేషన్లో ఉన్న ఫొటోలు వైరల్
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొందరు యూట్యూబర్లను అరెస్ట్ చేసి గంటలపాటు అర్థనగ్నంగా స్టేషన్లో నిలబెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతు... Read more